శంషాబాద్ ఎయిర్పోర్టులో ఓ ప్రయాణికుడి వద్ద శనివారం కస్టమ్స్ అధికారులు రూ.20.40 లక్షల విలువైన బంగారం స్వాధీనం చేసుకొన్నారు. దుబాయ్ నుంచి ఎయిర్ ఇండియా విమానంలో వచ్చిన ప్రయాణికుడిపై అనుమానం
యాదాద్రి లక్ష్మీనారసింహ స్వామి ఆలయ దివ్య విమానగోపురం స్వర్ణతాపడానికి దాతల విరాళాల వెల్లువ కొనసాగుతున్నది. శనివారం సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్కు చెందిన దాత ఇట్టిరెడ్డి హనుమంత్రెడ్డి, జానాబాయి దంపత
పసిడి మళ్లీ పరుగందుకున్నది. రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్యనెలకొన్న పరిస్థితులు మళ్లీ ఉద్రిక్తతంగా మారడంతో పాటు అమెరికాలో నిరుద్యోగం పెరగడంతో అంతర్జాతీయ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు దూసుకుపోతున్నాయి.
బంగారం అంటేనే భద్రత. తాతల కాలం నుంచి పొదుపు అంటేనే బంగారు, వెండి ఆభరణాలు. కానీ ఇది ఒకప్పటి మాట. గత మూడేండ్లుగా నగలపై చేస్తున్న పొదుపు తగ్గుతూ వస్తున్నది. సగటు భారతీయలు వీటికన్నా ఆర్థిక సాధనాల్లో మదుపు చేయడ�
హైదరాబాద్లో రూ.1,080 పెరిగిన తులం ధర హైదరాబాద్, ఫిబ్రవరి 12: గత కొన్ని రోజులుగా స్తబ్దుగా ఉన్న బంగారం ధరలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. అగ్రరాజ్యం అమెరికా ద్రవ్యోల్బణం 40 ఏండ్ల గరిష్ఠానికి చేరుకోవడం, రష్యా-ఉక్రె�
యాదాద్రి : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో గురువారం అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారుజామూనే ఆలయాన్ని తెరిచిన అర్చకులు స్వామి అమ్మవార్లను అభిషేకించారు.
గతేడాది దూసుకుపోయిన బంగారం డిమాండ్ 797.3 టన్నులుగా నమోదు డబ్ల్యూజీసీ వెల్లడిముంబై, జనవరి 28: దేశంలో బంగారానికి డిమాండ్ గతేడాది పెద్ద ఎత్తున పెరిగింది. పసిడి వినియోగం 797.3 టన్నులకు చేరినట్టు ప్రపంచ స్వర్ణ మండ
హైదరాబాద్లో తులం రూ.460 తగ్గుదల న్యూఢిల్లీ, జనవరి 27: గత కొన్ని రోజులుగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు భారీగా తగ్గాయి. త్వరలో వడ్డీరేట్ల పెంచనున్నట్లు అమెరికా ఫెడరల్ రిజర్వు ప్రకటించడంతోపాటు ఉక్రెయిన్-రష్�
Meerpet | ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో గంటల వ్యవధిలోను పోలీసులు కేసులను ఛేదిస్తున్నారు. నేరానికి పాల్పడినవారిని పక్కా ఆధారాలతో జైలుశిక్ష పడేలా చూస్తున్నారు. నగర శివార్లలోని మీర్పేట పరిధిలో
బంగారం కొనుగోలు సమయంలో, ఆ తర్వాత భద్రపర్చడంలోనూ అనేక వ్యయాలను భరించాల్సి ఉంటుంది. అలాంటివేవీ లేకుండా గోల్డ్ సేవింగ్స్ అకౌంట్ను ప్రారంభించే యోచనలో ప్రభుత్వం ఉన్నది. ఏ బ్యాంకులోనైనా ఈ గోల్డ్ సేవింగ్�
Heroin | చెన్నై విమానాశ్రయంలో మాదక ద్రవ్యాలను అక్రమంగా రవాణా చేస్తున్న వ్యక్తిని కస్టమ్స్ అధికారులు అరెస్టు చేశారు. షార్జా నుంచి చెన్నై వచ్చిన విమానంలో ప్రయాణికులను
శంషాబాద్, జనవరి 11: శంషాబాద్ విమానాశ్రయంలో మంగళవారం వేరువేరు విమానాల్లో దుబాయ్ నుంచి వచ్చిన ముగ్గురు మహిళల నుంచి రూ.72.80 లక్షల విలువ చేసే 1,481 గ్రాముల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు �