మనీల్యాండరింగ్ కేసుకు సంబంధించి ఢిల్లీ మంత్రి సత్యేందర్ జైన్, ఆయన భార్య పూనం జైన్ సహా మంత్రి సహచరుల ఇండ్లపై జరిపిన ఈడీ దాడుల్లో పెద్దమొత్తంలో నగదు, బంగారం లభ్యమైంది.
హైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్పోర్టులో గురువారం డీఆర్ఐ అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా దుబాయి నుంచి అక్రమంగా బంగారం తీసుకొచ్చిన ప్రయాణికుడిని అదుపులోకి తీసుకున్నారు. స�
బంగారంలో పెట్టుబడి ప్రతీ ఒక్కరి కల. ఇక ఆడపిల్ల తల్లిదండ్రులకు ఈ ఆదుర్దా మరింతగా ఉంటుంది. చిన్న వృత్తులు చేసుకునేవాళ్ల దగ్గర్నుంచి కోటీశ్వరుడి వరకూ పుత్తడిలో మదుపు అనేది ఓ సెంటిమెంట్. అయితే ఈ పేరుతో మనం �
ఇప్పటివరకూ మనం నగల దొంగతనానికి సంబంధించిన అనేక వీడియోలు చూశాం. కానీ ఇది వెరైటీ దొంగతనం. ఆభరణాలు కొనేందుకు వెళ్లిన ఓ మహిళ.. ఆ షాపు యజమాని కంటపడకుంగా చిన్న బంగారు ఉంగరాన్ని మింగేసింది. ఇ�
Shirdi Sai Baba Temple | మహారాష్ట్రలోని ప్రముఖ పుణ్యక్షేత్రం షిర్డీ సాయిబాబా ఆలయానికి హైదరాబాద్కు చెందిన భక్తుడు పెద్దమొత్తంలో బంగారాన్ని సమర్పించుకున్నారు. నగరానికి చెందిన పార్దసారథి రెడ్డి అనే భక్తుడు
తలాపున గోదావరి, ప్రాణహిత నదులున్నా ఉమ్మడి పాలనలో చెన్నూరు నియోజకవర్గం గుక్కెడు నీటికి నోచుకోలేదు. వాగులపై బ్రిడ్జిలు లేక రాకపోకలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొందరు వరదలకు కొట్టుకుపోయిన సందర్భాలూ
చోరీకి వెళ్లి తల్లిని చంపిన కొడుకు, స్నేహితులు తర్వాత అమ్రాబాద్ అడవుల్లో కొడుకు హత్య మిస్టరీని ఛేదించిన రాచకొండ పోలీసులు ‘గడ్డి అన్నారం’ కేసులో నలుగురి అరెస్టు హైదరాబాద్ సిటీబ్యూరో, మే 12 (నమస్తే తెలంగ�
ఓ వ్యక్తి కడుపులో రూ.1.45 లక్షల విలువైన బంగారు ఆభరణాలను పోలీసులు గుర్తించారు. ఈ ఘటన తమిళనాడులోని విరుగంబక్కం పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇటీవల రంజాన్ పండుగను జరుపుకోవడానికి
కరోనా పరిస్థితుల నేపథ్యంలో వరుసగా రెండేండ్లు నిరాశపర్చిన అక్షయ తృతీయ అమ్మకాలు.. ఈ ఏడాది జోరుగా సాగాయి. అక్షయ తృతీయను పురస్కరించుకుని మంగళవారం ఉదయం నుంచే నగల దుకాణాలు కస్టమర్లతో కిటకిటలాడాయి.
తులానికి రూ.1,280 తగ్గుదల అమెరికా ఫెడ్ వడ్డీరేట్ల ఎఫెక్ట్ హైదరాబాద్, మే 2: మరో రెండు రోజుల్లో అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచుతుందన్న అంచనాలు బలపడటంతో సోమవారం బంగారం ధర భారీగా �