రూ.430 పెరిగిన తులం ధర న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: పసిడి ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పుంజుకోవడంతో దేశీయంగా ధరలు పెరుగుతున్నాయి. ఢిల్లీ బులియన్ మార్కెట్లో తులం బంగారం ధర రూ.430 పెరిగి ర
Gadwal | రైల్వే పోలీసులు తమ నిజాయితీని చాటుకున్నారు. గద్వాల రైల్వే స్టేషన్లో బంగారు ఆభరణాలు, నగదుతో కూడిన బ్యాగును మరచిపోయిన ప్రయాణికులకు తిరిగి అందించారు.
Shamshabad | శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అక్రమంగా తరలిస్తున్న బంగారం పట్టుబడింది. దుబాయ్ నుంచి అక్రమంగా తీసుకువస్తున్న బంగారాన్ని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు.
గత కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు మళ్లీ ప్రియమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లో అధికమవడంతోపాటు డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ పడిపోవడంతో దేశీయంగా అతి విలువైన లోహాల ధరలు పెరిగాయి. ఢిల్లీ బ�
నేడు ప్రతి ఒక్కరూ పెట్టుబడుల వైపు చూస్తున్నారు. యువత సైతం మదుపుపై ఆసక్తిని కనబరుస్తున్నది.అయితే దేనిపై పెట్టుబడులు పెట్టాలన్న అయోమయం వెంటాడుతున్నది. ముఖ్యంగా భూమి-బంగారం పెట్టుబడుల్లో ఏది ఉత్తమం అన్నద
వెండి తీగలరూపంలో బంగారాన్ని అక్రమంగా రవాణాచేస్తున్న వ్యక్తిని శనివారం శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. దుబాయ్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టుకు వచ్చిన ఒక ప్రయాణికుడి కదలికల�
న్యూఢిల్లీ: పసిడి దిగుమతిని నియంత్రించడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఫలితాలు మాత్రం వ్యతిరేకంగా వస్తున్నా యి. గతేడాది భారత్లోకి 651.24 టన్నుల పసిడి దిగుమతి అయింది. అంతక�
బంగారం ధరలు తగ్గాయి. మంగళవారం ఢిల్లీలో 10 గ్రాముల పసిడి విలువ రూ.668 దిగి రూ.51,727 వద్ద నిలిచింది. అంతర్జాతీయ మార్కెట్లో ధరల పతనమే ఇందుకు కారణమని మార్కెట్ వర్గాలు చెప్తున్నాయి
భారత హ్యాండ్బాల్ చరిత్రలో నూతన అధ్యాయానికి తెరలేచింది. ఆసియా మహిళల జూనియర్ చాంపియన్షిప్లో భారత అమ్మాయిలు స్వర్ణం కొల్ల గొట్టారు. కజకిస్థాన్ వేదికగా సోమవారం జరిగిన ఫైనల్లో భారత్ 41-18తో థాయిలాండ్�
హాల్మార్క్ గుర్తింపులేని బంగారు ఆభరణాల నాణ్యతను ఇకపై వినియోగదారులు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) గుర్తింపు పొందిన ఏహెచ్సీ (అస్సేయింగ్ అండ్ హాల్మార్కింగ్ సెంటర్స్) కేంద్రాల్లో ప�