యాదాద్రి : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో గురువారం అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారుజామూనే ఆలయాన్ని తెరిచిన అర్చకులు స్వామి అమ్మవార్లను అభిషేకించారు.
గతేడాది దూసుకుపోయిన బంగారం డిమాండ్ 797.3 టన్నులుగా నమోదు డబ్ల్యూజీసీ వెల్లడిముంబై, జనవరి 28: దేశంలో బంగారానికి డిమాండ్ గతేడాది పెద్ద ఎత్తున పెరిగింది. పసిడి వినియోగం 797.3 టన్నులకు చేరినట్టు ప్రపంచ స్వర్ణ మండ
హైదరాబాద్లో తులం రూ.460 తగ్గుదల న్యూఢిల్లీ, జనవరి 27: గత కొన్ని రోజులుగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు భారీగా తగ్గాయి. త్వరలో వడ్డీరేట్ల పెంచనున్నట్లు అమెరికా ఫెడరల్ రిజర్వు ప్రకటించడంతోపాటు ఉక్రెయిన్-రష్�
Meerpet | ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో గంటల వ్యవధిలోను పోలీసులు కేసులను ఛేదిస్తున్నారు. నేరానికి పాల్పడినవారిని పక్కా ఆధారాలతో జైలుశిక్ష పడేలా చూస్తున్నారు. నగర శివార్లలోని మీర్పేట పరిధిలో
బంగారం కొనుగోలు సమయంలో, ఆ తర్వాత భద్రపర్చడంలోనూ అనేక వ్యయాలను భరించాల్సి ఉంటుంది. అలాంటివేవీ లేకుండా గోల్డ్ సేవింగ్స్ అకౌంట్ను ప్రారంభించే యోచనలో ప్రభుత్వం ఉన్నది. ఏ బ్యాంకులోనైనా ఈ గోల్డ్ సేవింగ్�
Heroin | చెన్నై విమానాశ్రయంలో మాదక ద్రవ్యాలను అక్రమంగా రవాణా చేస్తున్న వ్యక్తిని కస్టమ్స్ అధికారులు అరెస్టు చేశారు. షార్జా నుంచి చెన్నై వచ్చిన విమానంలో ప్రయాణికులను
శంషాబాద్, జనవరి 11: శంషాబాద్ విమానాశ్రయంలో మంగళవారం వేరువేరు విమానాల్లో దుబాయ్ నుంచి వచ్చిన ముగ్గురు మహిళల నుంచి రూ.72.80 లక్షల విలువ చేసే 1,481 గ్రాముల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు �
Shamshabad airport | శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పెద్దమొత్తంలో బంగారం పట్టుబడింది. షార్జా నుంచి వచ్చిన ప్రయాణికుడి వద్ద 970 గ్రాముల బంగారాన్ని కస్టమ్స్
రెండు నెలల కనీస స్థాయికి బంగారం ధరలు పడిపోయాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీరేట్ల పెంపు.. అనుకున్నదానికన్నా ముందుగానే ఉండొచ్చునన్న ప్రకటనతో బాండ్లపై రాబడి పెరిగింది. దీంతో డాలర్ విలువ కూడా ఎ
Gold or Fixed Deposit | మాకు ఒక అమ్మాయి, అబ్బాయి. ఇద్దరూ ఇంజినీరింగ్ చదువుతున్నారు. రెండు నెలల క్రితం మా అత్తగారి వారసత్వ ఆస్తి నుంచి మా వాటాగా పది లక్షలు వచ్చాయి. కొంతమంది బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేయమని సలహా ఇస�
గతేడాది 1,050 టన్నులు రాక న్యూఢిల్లీ, జనవరి 4: బంగారానికి డిమాండ్ భారీగా పెరగడంతో 2021లో భారత్ రికార్డు స్థాయిలో దిగుమతి చేసుకొంది. ఈ దిగుమతుల కోసం గతేడాది 55.7 బిలియన్ డాలర్ల (దాదాపు రూ. 4.2 లక్షల కోట్లు) విదేశీ మా�
షార్జా నుంచి శుక్రవారం హైదరాబాద్కు వచ్చిన ఓ ప్రయాణికుడు పేస్టు రూపంలో బంగారాన్ని అక్రమంగా తీసుకొస్తుండగా ఎయిర్పోర్టులో కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. ప్యాంట్ అంతర్భాగంలో పేస్టు రూపంలో 234.05 గ్రా