బంగారం పరుగందుకున్నది. గత కొన్ని రోజులుగా దూసుకుపోతున్న పుత్తడి ఒకేరోజు భారీగా పుంజుకున్నది. అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహాలు భగ్గుమనడం, రూపాయి రికార్డు స్థాయిలో పతనమవడం ఇందుకు కారణం
బంగారం @52,000 హైదరాబాద్లో రూ.52,040గా నమోదు రూ.72,100 పలికిన కిలో వెండి న్యూఢిల్లీ, మార్చి 2: బంగారం ధరలు బుధవారం భారీగా పెరిగాయి. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో స్టాక్ మార్కెట్ల పతనం.. పసిడి ధరలను పరుగులు పెట్టిస�
ఎంబీఎస్ గ్రూప్ డైరెక్టర్పై ఈడీ కేసు సరైనదే: హైకోర్టు హైదరాబాద్, మార్చి 1 (నమస్తే తెలంగాణ): బంగారం దిగుమతుల్లో ఎంఎంటీసీకి రూ.194 కోట్ల మేరకు నష్టం చేకూర్చారని ఎంబీఎస్ గ్రూప్ డైరెక్టర్ సుఖేష్గుప్తాపై
తులంపై రూ.1,650 పెరుగుదల న్యూఢిల్లీ, ఫిబ్రవరి 24: బంగారం భగభగమండుతున్నది. గత కొన్ని రోజులుగా భారీగా పెరుగుతున్న అతి విలువైన లోహాల ధరలు రికార్డు స్థాయిలో దూసుకుపోయాయి. దేశీయ కరెన్సీ రూపాయికి భారీ చిల్లులు పడటం
రంగారెడ్డి : శంషాబాద్ ఎయిర్పోర్టులో కస్టమ్స్ అధికారులు బుధవారం ఉదయం తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా ఇంఫాల్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి వద్ద 975.16 గ్రాముల బంగారాన్ని అధికారులు స్వాధీనం చే
బంగారం ధరలు రికార్డు స్థాయిలో దూసుకుపోతున్నాయి. రష్యా-ఉక్రెయిన్ ఉద్రిక్తతల మధ్య అంతర్జాతీయ మదుపరులు తమ పెట్టుబడులను సురక్షితమైన పసిడి వైపు మళ్లించడంతో ధరలు భగ్గుమన్నాయి. ఢిల్లీ బులియన్ మార్కెట్లో త�
రష్యా- ఉక్రెయిన్ దేశాలు దాదాపుగా యుద్ధం ముగింటకు వచ్చినట్లు స్పష్టమవుతోంది. దీంతో ప్రపంచ రాజకీయ యవనిక రెండు ధృవాలుగా మారిపోయింది. ఉక్రెయిన్కు మద్దతుగా అగ్రరాజ్యం అమెరికా సర్వశక్తులూ ఒడ�
బంగారం ధరలు మళ్లీ రెక్కలు తొడిగాయి. గత వారం తులం విలువ దాదాపు రూ.51 వేలకు చేరుకున్నది. గడిచిన 8 నెలల్లో ఇదే అత్యధిక ధర. అంతర్జాతీయ మార్కెట్లోనూ ఔన్సు పుత్తడి ధర 1,900 డాలర్లను తాకింది. వడ్డీరేట్లను ఈ ఏడాది పలు ద�