రంగారెడ్డి : శంషాబాద్ ఎయిర్పోర్టులో కస్టమ్స్ అధికారులు బుధవారం ఉదయం తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా ఇంఫాల్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి వద్ద 975.16 గ్రాముల బంగారాన్ని అధికారులు స్వాధీనం చే
బంగారం ధరలు రికార్డు స్థాయిలో దూసుకుపోతున్నాయి. రష్యా-ఉక్రెయిన్ ఉద్రిక్తతల మధ్య అంతర్జాతీయ మదుపరులు తమ పెట్టుబడులను సురక్షితమైన పసిడి వైపు మళ్లించడంతో ధరలు భగ్గుమన్నాయి. ఢిల్లీ బులియన్ మార్కెట్లో త�
రష్యా- ఉక్రెయిన్ దేశాలు దాదాపుగా యుద్ధం ముగింటకు వచ్చినట్లు స్పష్టమవుతోంది. దీంతో ప్రపంచ రాజకీయ యవనిక రెండు ధృవాలుగా మారిపోయింది. ఉక్రెయిన్కు మద్దతుగా అగ్రరాజ్యం అమెరికా సర్వశక్తులూ ఒడ�
బంగారం ధరలు మళ్లీ రెక్కలు తొడిగాయి. గత వారం తులం విలువ దాదాపు రూ.51 వేలకు చేరుకున్నది. గడిచిన 8 నెలల్లో ఇదే అత్యధిక ధర. అంతర్జాతీయ మార్కెట్లోనూ ఔన్సు పుత్తడి ధర 1,900 డాలర్లను తాకింది. వడ్డీరేట్లను ఈ ఏడాది పలు ద�
శంషాబాద్ ఎయిర్పోర్టులో ఓ ప్రయాణికుడి వద్ద శనివారం కస్టమ్స్ అధికారులు రూ.20.40 లక్షల విలువైన బంగారం స్వాధీనం చేసుకొన్నారు. దుబాయ్ నుంచి ఎయిర్ ఇండియా విమానంలో వచ్చిన ప్రయాణికుడిపై అనుమానం
యాదాద్రి లక్ష్మీనారసింహ స్వామి ఆలయ దివ్య విమానగోపురం స్వర్ణతాపడానికి దాతల విరాళాల వెల్లువ కొనసాగుతున్నది. శనివారం సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్కు చెందిన దాత ఇట్టిరెడ్డి హనుమంత్రెడ్డి, జానాబాయి దంపత
పసిడి మళ్లీ పరుగందుకున్నది. రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్యనెలకొన్న పరిస్థితులు మళ్లీ ఉద్రిక్తతంగా మారడంతో పాటు అమెరికాలో నిరుద్యోగం పెరగడంతో అంతర్జాతీయ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు దూసుకుపోతున్నాయి.
బంగారం అంటేనే భద్రత. తాతల కాలం నుంచి పొదుపు అంటేనే బంగారు, వెండి ఆభరణాలు. కానీ ఇది ఒకప్పటి మాట. గత మూడేండ్లుగా నగలపై చేస్తున్న పొదుపు తగ్గుతూ వస్తున్నది. సగటు భారతీయలు వీటికన్నా ఆర్థిక సాధనాల్లో మదుపు చేయడ�
హైదరాబాద్లో రూ.1,080 పెరిగిన తులం ధర హైదరాబాద్, ఫిబ్రవరి 12: గత కొన్ని రోజులుగా స్తబ్దుగా ఉన్న బంగారం ధరలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. అగ్రరాజ్యం అమెరికా ద్రవ్యోల్బణం 40 ఏండ్ల గరిష్ఠానికి చేరుకోవడం, రష్యా-ఉక్రె�
యాదాద్రి : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో గురువారం అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారుజామూనే ఆలయాన్ని తెరిచిన అర్చకులు స్వామి అమ్మవార్లను అభిషేకించారు.
గతేడాది దూసుకుపోయిన బంగారం డిమాండ్ 797.3 టన్నులుగా నమోదు డబ్ల్యూజీసీ వెల్లడిముంబై, జనవరి 28: దేశంలో బంగారానికి డిమాండ్ గతేడాది పెద్ద ఎత్తున పెరిగింది. పసిడి వినియోగం 797.3 టన్నులకు చేరినట్టు ప్రపంచ స్వర్ణ మండ