Yadadri Temple | యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహాస్వామి వారి విమాన గోపురానికి స్వర్ణ తాపడానికి బంగారం విరాళాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆలయ గోపురానికి బంగారంతో తాపడం చేయించడానికి
పసిడి ధరలు క్రమంగా దిగొస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో కమోడిటీ ఉత్పత్తులతోపాటు అతి విలువైన లోహాల ధరలు భారీగా తగ్గడంతో దేశీయంగా బంగారం ధర రూ.52 వేల దిగువకు తగ్గింది. ఢిల్లీ బులియన్ మార్కెట్లో తులం బంగా�
పెరిగిన దిగుమతి సుంకం l 15 శాతానికి పెంచిన కేంద్రం తులం రూ.1,100 ప్రియం బంగారం ధరలు ఒక్కసారిగా పరుగులు పెట్టాయి.దిగుమతి సుంకాన్ని ఏకంగా 15 శాతానికి పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకున్నది.దీంతో బహిరంగ మార్కెట్ లో
టన్ను ముడి చమురుపై రూ.23,250 పన్ను పెట్రో ఎగుమతులపైనా విధింపు l లీటర్ పెట్రోల్, ఏటీఎఫ్పై రూ.6, డీజిల్పై రూ.13 వెంటనే అమల్లోకి.. ఖజానాకు రూ.లక్ష కోట్ల వరకు అదనపు ఆదాయం న్యూఢిల్లీ, జూలై 1: పెట్రో ఉత్పత్తులపై కేంద్ర
ఈ మధ్య కాలంలో మనం కొనే బంగారానికి ఖచ్చితమైన హాల్మార్కింగ్ ఉండాలనేది ప్రభుత్వ నిబంధన. గత ఏడాది జూన్ నుంచి ఈ నియమాన్ని అధిక శాతం వ్యాపారులూ అమలు చేస్తున్నారు. అయితే మన దగ్గరున్న పాత బంగారం పరిస్థితి ఏంట�
శంషాబాద్ ఎయిర్పోర్టులో ఓ ప్రయాణికుడి వద్ద బంగారం లభ్యమైంది. కస్టమ్స్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం దుబాయ్ నుంచి వచ్చిన ప్రయాణికుడిపై అనుమానం వచ్చి తనిఖీలు చేయగా
Shamshabad airport | హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలో విదేశీ బంగారం పట్టుబడింది. దుబాయ్ నుంచి వచ్చిన ప్రయాణికుడి వద్ద అక్రమంగా తరలిస్తున్న 554.20 గ్రాముల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
న్యూఢిల్లీ, జూన్ 10: కొలంబియా సమీపంలో దాదాపు రెండు వందల ఏండ్ల కింద మునిగిపోయిన రెండు నౌకల శిథిలాల కింద అధికారులు భారీ మొత్తంలో బంగారాన్ని గుర్తించారు. వీటి విలువ రూ.1.32 లక్షల కోట్ల పైమాటే అని అంచనా వేస్తున్�