న్యూఢిల్లీ: పసిడి దిగుమతిని నియంత్రించడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఫలితాలు మాత్రం వ్యతిరేకంగా వస్తున్నా యి. గతేడాది భారత్లోకి 651.24 టన్నుల పసిడి దిగుమతి అయింది. అంతక�
బంగారం ధరలు తగ్గాయి. మంగళవారం ఢిల్లీలో 10 గ్రాముల పసిడి విలువ రూ.668 దిగి రూ.51,727 వద్ద నిలిచింది. అంతర్జాతీయ మార్కెట్లో ధరల పతనమే ఇందుకు కారణమని మార్కెట్ వర్గాలు చెప్తున్నాయి
భారత హ్యాండ్బాల్ చరిత్రలో నూతన అధ్యాయానికి తెరలేచింది. ఆసియా మహిళల జూనియర్ చాంపియన్షిప్లో భారత అమ్మాయిలు స్వర్ణం కొల్ల గొట్టారు. కజకిస్థాన్ వేదికగా సోమవారం జరిగిన ఫైనల్లో భారత్ 41-18తో థాయిలాండ్�
హాల్మార్క్ గుర్తింపులేని బంగారు ఆభరణాల నాణ్యతను ఇకపై వినియోగదారులు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) గుర్తింపు పొందిన ఏహెచ్సీ (అస్సేయింగ్ అండ్ హాల్మార్కింగ్ సెంటర్స్) కేంద్రాల్లో ప�
బంగారం పరుగందుకున్నది. గత కొన్ని రోజులుగా దూసుకుపోతున్న పుత్తడి ఒకేరోజు భారీగా పుంజుకున్నది. అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహాలు భగ్గుమనడం, రూపాయి రికార్డు స్థాయిలో పతనమవడం ఇందుకు కారణం
బంగారం @52,000 హైదరాబాద్లో రూ.52,040గా నమోదు రూ.72,100 పలికిన కిలో వెండి న్యూఢిల్లీ, మార్చి 2: బంగారం ధరలు బుధవారం భారీగా పెరిగాయి. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో స్టాక్ మార్కెట్ల పతనం.. పసిడి ధరలను పరుగులు పెట్టిస�
ఎంబీఎస్ గ్రూప్ డైరెక్టర్పై ఈడీ కేసు సరైనదే: హైకోర్టు హైదరాబాద్, మార్చి 1 (నమస్తే తెలంగాణ): బంగారం దిగుమతుల్లో ఎంఎంటీసీకి రూ.194 కోట్ల మేరకు నష్టం చేకూర్చారని ఎంబీఎస్ గ్రూప్ డైరెక్టర్ సుఖేష్గుప్తాపై