ఓ వ్యక్తి కడుపులో రూ.1.45 లక్షల విలువైన బంగారు ఆభరణాలను పోలీసులు గుర్తించారు. ఈ ఘటన తమిళనాడులోని విరుగంబక్కం పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇటీవల రంజాన్ పండుగను జరుపుకోవడానికి
కరోనా పరిస్థితుల నేపథ్యంలో వరుసగా రెండేండ్లు నిరాశపర్చిన అక్షయ తృతీయ అమ్మకాలు.. ఈ ఏడాది జోరుగా సాగాయి. అక్షయ తృతీయను పురస్కరించుకుని మంగళవారం ఉదయం నుంచే నగల దుకాణాలు కస్టమర్లతో కిటకిటలాడాయి.
తులానికి రూ.1,280 తగ్గుదల అమెరికా ఫెడ్ వడ్డీరేట్ల ఎఫెక్ట్ హైదరాబాద్, మే 2: మరో రెండు రోజుల్లో అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచుతుందన్న అంచనాలు బలపడటంతో సోమవారం బంగారం ధర భారీగా �
అత్యంత పేరు మోసిన డిజిటల్ పేమెంట్ సంస్థ ఫోన్ పే ఓ జబర్దస్త్ ఆఫర్ ప్రకటించింది. అక్షయ తృతీయ పర్వదినం సందర్భంగా ఫోన్ పే యాప్ ద్వారా బంగారం, వెండి కొనుగోలు చేసే వారికి అద్భుతమైన క్యాష్ బ్యాక్ను �
బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు మహిళలను పశ్చిమ బెంగాల్కు చెందిన ఉత్తర 24 పరగణాల జిల్లాలో డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) బృందం అరెస్ట్ చేసింది.
కాలచక్రంలానే ఫ్యాషన్ చక్రం కూడా గిర్రున తిరుగుతూనే ఉంటుంది. కొత్త డిజైన్లు పాతవైపోతాయి. పాత డిజైన్లు కొత్త హంగులు అద్దుకుంటాయి. కొన్నిసార్లు పాతకొత్తలు కలిసి జుగల్బందీ చేస్తాయి. అక్షయ తృతీయ.. మహిళలకు �
eight kilograms of gold items have been recovered at the CSI Mumbai airport in the last three days. Around ten cases of smuggling have been registered.
Bhuvanagiri | భువనగిరి మండలం మస్వాలపల్లిలో దోంగలు హల్చల్ చేశారు. బుధవారం రాత్రి గ్రామంలోని మూడు ఇండ్లలో చోరీకి పాల్పడ్డారు. ఎవరూ లేని ఇండ్లనే లక్ష్యంగా చేసుకున్న దొంగలు రూ.5.5 లక్షలు, 16 తులాల బంగారం ఎత్తుకెళ్లార�
బంగారం మళ్లీ ప్రియమవుతున్నది. రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం ఇప్పట్లో ముగిసే అవకాశాలు లేకపోవడం, మరోవైపు క్రూడాయిల్ భగ్గుమంటుండటం, రూపాయి పతనమవడంతో మదుపరులు తమ పెట్టుబడులను అతి విలువైన �