పసిడి ధరలు క్రమంగా దిగొస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహాల ధరలు భారీగా తగ్గడంతో దేశీయ కొనుగోలుదారులకు ఊరట లభిస్తున్నది. ఇప్పటికే భారీగా తగ్గిన బంగారం ధర గురువారం మరింత దిగొచ్చింది. ఢిల్�
ఈ ఆర్థిక సంవత్సరం (2022-23) దేశంలో బంగారం ఆభరణాలకు డిమాండ్ గతంతో పోల్చితే 5 శాతం పడిపోయే వీలుందని రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ బుధవారం అంచనా వేసింది. కేంద్ర ప్రభుత్వం పెంచిన కస్టమ్స్ సుంకాల భారంతో ఈసారి పసిడి �
హైదరాబాద్: భువనేశ్వర్ వేదికగా జరుగుతున్న 48వ జాతీయ జూనియర్ అక్వాటిక్ చాంపియన్షిప్లో రాష్ట్ర యువ స్విమ్మర్ వ్రితి అగర్వాల్ పసిడి పతక వేట కొనసాగుతున్నది. మంగళవారం జరిగిన బాలికల 800మీటర్ల ఫ్రీైస్టె�
చాంగ్వాన్: భారత వెటరన్ షూటర్ మిరాజ్ అహ్మద్ఖాన్ కొత్త చరిత్ర లిఖించాడు. ఐఎస్ఎస్ఎఫ్ షూటింగ్ ప్రపంచకప్ స్కీట్ ఈవెంట్లో పసిడి పతకం గెలిచిన తొలి భారత షూటర్గా మీరాజ్ రికార్డుల్లోకెక్కాడు. సోమ
Yadadri Temple | యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహాస్వామి వారి విమాన గోపురానికి స్వర్ణ తాపడానికి బంగారం విరాళాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆలయ గోపురానికి బంగారంతో తాపడం చేయించడానికి
పసిడి ధరలు క్రమంగా దిగొస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో కమోడిటీ ఉత్పత్తులతోపాటు అతి విలువైన లోహాల ధరలు భారీగా తగ్గడంతో దేశీయంగా బంగారం ధర రూ.52 వేల దిగువకు తగ్గింది. ఢిల్లీ బులియన్ మార్కెట్లో తులం బంగా�
పెరిగిన దిగుమతి సుంకం l 15 శాతానికి పెంచిన కేంద్రం తులం రూ.1,100 ప్రియం బంగారం ధరలు ఒక్కసారిగా పరుగులు పెట్టాయి.దిగుమతి సుంకాన్ని ఏకంగా 15 శాతానికి పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకున్నది.దీంతో బహిరంగ మార్కెట్ లో
టన్ను ముడి చమురుపై రూ.23,250 పన్ను పెట్రో ఎగుమతులపైనా విధింపు l లీటర్ పెట్రోల్, ఏటీఎఫ్పై రూ.6, డీజిల్పై రూ.13 వెంటనే అమల్లోకి.. ఖజానాకు రూ.లక్ష కోట్ల వరకు అదనపు ఆదాయం న్యూఢిల్లీ, జూలై 1: పెట్రో ఉత్పత్తులపై కేంద్ర
ఈ మధ్య కాలంలో మనం కొనే బంగారానికి ఖచ్చితమైన హాల్మార్కింగ్ ఉండాలనేది ప్రభుత్వ నిబంధన. గత ఏడాది జూన్ నుంచి ఈ నియమాన్ని అధిక శాతం వ్యాపారులూ అమలు చేస్తున్నారు. అయితే మన దగ్గరున్న పాత బంగారం పరిస్థితి ఏంట�