పెరిగిన దిగుమతి సుంకం l 15 శాతానికి పెంచిన కేంద్రం తులం రూ.1,100 ప్రియం బంగారం ధరలు ఒక్కసారిగా పరుగులు పెట్టాయి.దిగుమతి సుంకాన్ని ఏకంగా 15 శాతానికి పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకున్నది.దీంతో బహిరంగ మార్కెట్ లో
టన్ను ముడి చమురుపై రూ.23,250 పన్ను పెట్రో ఎగుమతులపైనా విధింపు l లీటర్ పెట్రోల్, ఏటీఎఫ్పై రూ.6, డీజిల్పై రూ.13 వెంటనే అమల్లోకి.. ఖజానాకు రూ.లక్ష కోట్ల వరకు అదనపు ఆదాయం న్యూఢిల్లీ, జూలై 1: పెట్రో ఉత్పత్తులపై కేంద్ర
ఈ మధ్య కాలంలో మనం కొనే బంగారానికి ఖచ్చితమైన హాల్మార్కింగ్ ఉండాలనేది ప్రభుత్వ నిబంధన. గత ఏడాది జూన్ నుంచి ఈ నియమాన్ని అధిక శాతం వ్యాపారులూ అమలు చేస్తున్నారు. అయితే మన దగ్గరున్న పాత బంగారం పరిస్థితి ఏంట�
శంషాబాద్ ఎయిర్పోర్టులో ఓ ప్రయాణికుడి వద్ద బంగారం లభ్యమైంది. కస్టమ్స్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం దుబాయ్ నుంచి వచ్చిన ప్రయాణికుడిపై అనుమానం వచ్చి తనిఖీలు చేయగా
Shamshabad airport | హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలో విదేశీ బంగారం పట్టుబడింది. దుబాయ్ నుంచి వచ్చిన ప్రయాణికుడి వద్ద అక్రమంగా తరలిస్తున్న 554.20 గ్రాముల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
న్యూఢిల్లీ, జూన్ 10: కొలంబియా సమీపంలో దాదాపు రెండు వందల ఏండ్ల కింద మునిగిపోయిన రెండు నౌకల శిథిలాల కింద అధికారులు భారీ మొత్తంలో బంగారాన్ని గుర్తించారు. వీటి విలువ రూ.1.32 లక్షల కోట్ల పైమాటే అని అంచనా వేస్తున్�
మనీల్యాండరింగ్ కేసుకు సంబంధించి ఢిల్లీ మంత్రి సత్యేందర్ జైన్, ఆయన భార్య పూనం జైన్ సహా మంత్రి సహచరుల ఇండ్లపై జరిపిన ఈడీ దాడుల్లో పెద్దమొత్తంలో నగదు, బంగారం లభ్యమైంది.
హైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్పోర్టులో గురువారం డీఆర్ఐ అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా దుబాయి నుంచి అక్రమంగా బంగారం తీసుకొచ్చిన ప్రయాణికుడిని అదుపులోకి తీసుకున్నారు. స�