ఏప్రిల్-జూలై మధ్యకాలంలో 6 శాతం వృద్ధి న్యూఢిల్లీ, ఆగస్టు 19: బంగారానికి దేశీయంగా మళ్లీ డిమాండ్ నెలకొన్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం గడిచిన నాలుగు నెలల్లో భారత్ 12.9 బిలియన్ డాలర్ల విలువైన బంగారాన్ని దిగు�
పని చేస్తున్న యజమాని ఇంటి గ్రిల్స్ పగులగొట్టి దొంగతనానికి పాల్పడిన బాలుడితో పాటు ముగ్గురు యువకులను పోలీసులు అరెస్టు చేశారు. సుమారు 23 లక్షల విలువైన ఆభరణాలు, నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన మేడిపల్�
దేశీయంగా 43 % పెరిగిన డిమాండ్ ఈ ఏప్రిల్-జూన్లో 170.7 టన్నులుగా నమోదు.. ప్రపంచ స్వర్ణ మండలి వెల్లడి ముంబై, జూలై 28: దేశంలో బంగారం కొనుగోళ్లు పుంజుకుంటున్నాయి. ప్రపంచ స్వర్ణ మండలి దేశీయ విభాగం (డబ్ల్యూజీసీ ఇండియ�
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ న్యూఢిల్లీ, జూలై 25: అధిక క్రూడ్ ధరలు, బంగారం దిగుమతుల పెరుగుదలతో విస్త్రతమవుతున్న కరెంట్ ఖాతా లోటును ప్రభుత్వం జాగ్రత్తగా పర్యవేక్షిస్తున్నదని ఆర్థిక మంత్రి నిర్మలా స