Gold Smuggling | దుబాయ్ నుంచి వస్తున్న ముగ్గురు ప్రయాణికులు బంగారం స్మగ్లింగ్ చేస్తూ కస్టమ్స్ చేతికి చిక్కారు. వీరి నుంచి మొత్తం 7.3 కేజీల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు
శంషాబాద్, డిసెంబర్ 7; శంషాబాద్ ఎయిర్ పోర్టులో కువైట్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి నుంచి 11.49 లక్షల విలువ చేసే 233. 30 గ్రా ముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. ప్యాంటు సీక్రెట్ పాకెట్లో అతడు బంగారాన్ని దాచినట్
శంషాబాద్ : శంషాబాద్ ఎయిర్పోర్టులో ఓ స్మగ్లర్ మంగళవారం బంగారం స్మగ్లింగ్కు విఫలయత్నం చేశాడు. ఈ ఘటనకు సంబంధించి కస్టమ్స్ వివరాల ప్రకారం… కువైట్ నుంచి హైదరాబాద్కు ఓ ప్రయాణీకుడు జె9-1403 విమానం లో వచ్�
శంషాబాద్, నవంబర్ 24: షార్జా నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టులో దిగిన ఓ ప్రయాణికుడు చేతివాచ్లలో బంగారం దాచి తరలిస్తుండగా బుధవారం కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. పట్టుబడ్డ 233.4 గ్రాముల బంగారం విలువ రూ.11.56 లక
శంషాబాద్ : శంషాబాద్ ఎయిర్పోర్టులో బుధవారం మరో సారి బంగారం పట్టుబడింది. నిందితులు విదేశాల నుంచి గ్రైండర్లు, కుక్కర్లు, షూలు, దుస్తులు, బ్యాగేజిలలో ..ఇలా బంగారం స్మగ్లింగ్కు అనేక ఎత్తులు వేస్తున్నారు. త�
శంషాబాద్ : శంషాబాద్ ఎయిర్పోర్టులో 17.69 లక్షల విలువైన స్మగ్లింగ్ బంగారం ను కస్టమ్స్ అధికారులు ఓ మహిళా స్మగ్లర్ వద్ద స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన సోమవారం చోటుచేసుకుంది. కస్టమ్స్ వివరాల ప్రకారం…ఓ మహి�
Gold | దేశ రాజధాని ఢిల్లీలో భారీగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీ, గురుగ్రామ్లో తనిఖీలు చేపట్టిన డీఆర్ఐ అధికారులు.. రూ. 42 కోట్ల విలువ చేసే 85 కిలోల బంగారాన్ని సీజ్ చేశారు. బంగారాన్ని హాంగ్కాంగ్ న�
న్యూఢిల్లీ: మెషిన్ విడిభాగాల రూపంలో అక్రమంగా రవాణా చేస్తున్న రూ.42 కోట్ల విలువైన 85.5 కేజీల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీ, గురుగ్రామ్కు చెందిన డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అ�
శంషాబాద్ : శంషాబాద్ ఎయిర్పోర్టులో కస్టమ్స్ అధికారులు బుధవారం రియాద్ నుంచి వచ్చిన ముగ్గురు ప్రయాణీకుల వద్ద స్మగ్లింగ్ బంగారం స్వాధీనం చేసుకున్నారు. రియాద్ నుంచి ఎస్వీ3896 విమానంలో వచ్చిన ముగ్గురు �
రూ.1.91 కోట్ల విలువైన 3.98 కిలోల బంగారం స్వాధీనం హైదరాబాద్, నవంబర్ 5 (నమస్తే తెలంగాణ) : రైలు మార్గాన బంగారం తరలిస్తున్న స్మగ్లర్ను విశాఖపట్నం రైల్వే రీజనల్ యూనిట్ అధికారులు గురువారం అరెస్టు చేశా రు. బంగ్లాద�
చాంద్రాయణగుట్ట : ప్రత్యర్ధుల నుంచి ప్రాణ హానిఉందని పోలీసులను ఆశ్రయించేందుకు వెళ్తున్న వ్యక్తిని, అతని ప్రత్యర్ధు లు పోలీస్ స్టేషన్కు సమీపంలోనే దారుణంగా హత్య చేశారు. హత్య విషయం తెలుసుకున్న పోలీసులు