కర్ణాటక : మంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు బుధవారం వేర్వేరు ఘటనల్లో బంగారం అక్రమ రవాణాను బహిర్గతపరిచారు. మూడు వేర్వేరు కేసుల్లో రూ.1.3 కోట్ల విలువైన 2.8 కేజీల బంగారాన్ని గుర్తించి సీజ్
మంగళూర్: బంగారం స్మగ్లర్లు రోజురోజుకు బరితెగిస్తున్నారు. ఎంతమంది పట్టుబడ్డగా కొత్తగా బంగారం స్మగ్లర్లు పుట్టుకొస్తూనే ఉన్నారు. తాజాగా కర్ణాటక రాష్ట్రంలోని మంగళూరు విమనాశ్రయంలో వేర�
జైపూర్: అధికార యంత్రాంగం ఎంత పకడ్బంధీ చర్యలు చేపడుతున్నా దేశంలో బంగారం అక్రమ రవాణాకు పూర్తిస్థాయిలో అడ్డుకట్ట పడటంలేదు. నిత్యం దేశంలో ఎక్కడో ఒకచోట దొంగ బంగారం పట్టుబడుతూనే ఉన్నది. తాజా
బెంగళూర్ : ట్రాలీ బ్యాగ్ వీల్స్లో రూ 5.3 లక్షల విలువైన బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తూ కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ యువకుడు (21) కస్టమ్స్ అధికారులకు పట్టుబడ్డాడు. అరెస్ట్ అయిన యువకుడిని కేరళలోని కా
తిరువనంతపురం : పలు కేసులకు సంబంధించి కేంద్ర దర్యాప్తు సంస్ధలపై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ న్యాయవిచారణకు సూచించడాన్ని బీజేపీ తప్పుపట్టింది. సీఎంకు వ్యతిరేకంగా కేసులు ముందుకొస్తుంటే ఆయన దర్యాప్తు�
బంగారం పట్టివేత| యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పరిధిలోని పంతంగి టోల్ప్లాజా వద్ద భారీగా బంగారం పట్టుబడింది. కారులో అక్రమంగా తరలిస్తున్న 25 కిలోల బంగారం బిస్కెట్లను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలి
న్యూఢిల్లీ : కేరళ సీఎం పినరయి విజయన్ గోల్డ్, డాలర్ స్మగ్లింగ్ కేసుపై నోరు మెదపాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా డిమాండ్ చేశారు. ఈ కేసుకు సంబంధించి కేరళ ప్రజలకు సీఎం విజయన్ సమాధానం చెప్పాలని అన్నారు. గ�
హైదరాబాద్ : బంగారం స్మగ్లింగ్ కేసులో ఘనశ్యామ్ జ్యువెల్లర్స్ యజమాని కొడుకు ప్రీత్కుమార్ అగర్వాల్ను ఎన్ఫోర్స్మెట్ డైరక్టరేట్ అధికారులు అరెస్టు చేశారు. ఎగుమతి చేసే బంగారం విక్రయించి సొమ్ము చ�