Shamshabad Airport | శంషాబాద్ ఎయిర్పోర్టులో భారీగా బంగరాం పట్టుబడింది. దుబాయ్ నుంచి వచ్చిన ప్రయాణికుడి నుంచి 3.5 కిలోల బంగారాన్ని డీఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
Gold Seize | కేరళలో బంగారం వ్యాపారానికి ప్రసిద్ధి చెందిన త్రిసూర్లో రాష్ట్ర జీఎస్టీ అధికారులు 104 కిలోల బంగారం జప్తు చేశారు. దీని విలువ రూ.75 కోట్లు ఉంటుందని తెలిపారు.
Mumbai | ముంబయి ఎయిర్పోర్ట్లో కమిషనరేట్ ఆఫ్ కస్టమ్స్ భారీగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నది. పలువురు వ్యక్తుల నుంచి 1.76 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ బంగారం విలువ రూ.97లక్
Jangaon | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎక్కడికక్కడ చెక్పోస్టులు ఏర్పాటు చేసి ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నా
Gold Seize | అక్రమంగా ఫారెక్స్ ట్రేడింగ్ నిర్వహిస్తున్న అహ్మదాబాద్ లోని గ్లోబల్ టీపీ ఎఫ్ఎక్స్ సంస్థపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు దాడి చేశారు. 1.2 కిలోల బంగారంతోపాటు రూ.3.12 కోట్ల విలువైన ఆస్తులు జప్
RGIA | హైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్పోర్టులో బంగారం పట్టుబడింది. దుబాయి నుంచి ఎమిరేట్స్ విమానంలో హైదరాబాద్ చేరుకున్న ఓ ప్రయాణికుడిని కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారు. అతని వద్ద 206 గ్రాముల బంగారాన్ని �
Gold Seize | హైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్పోర్టులో కస్టమ్స్ అధికారులు శుక్రవారం ఉదయం తనిఖీలు నిర్వహించారు. దుబాయ్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి వద్ద 461 గ్రాముల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
Gold Seize | హైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్పోర్టులో రూ. 82.42 లక్షల విలువ చేసే బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు కస్టమ్స్ అధికారులు తెలిపారు. సోమ, మంగళవారాల్లో తనిఖీలు నిర్వహించగా.. ఇద్దరు ప్రయాణికుల వ�
Gold Seize | హైదరాబాద్ : బంగారం స్మగ్లింగ్కు పాల్పడుతున్న నలుగురు నిందితులను శంషాబాద్ ఎయిర్పోర్టు కస్టమ్స్ అధికారులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.1.27 కోట్ల విలువ చేసే 2.1 కిలోల బంగారాని స్వాధీనం చేసుకున్�