AP NEWS | అక్రమంగా విదేశీ బంగారాన్ని తరలిస్తున్న ఇద్దరిని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (Directorate of Revenue Intelligence,) అధికారులు పట్టుకుని వారి వద్ద నుంచి 10 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.
RGIA | హైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్పోర్టులో భారీగా బంగారం పట్టుబడింది. దుబాయ్ నుంచి ఓ ప్రయాణికుడి వద్ద 1,761 గ్రాముల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
Shamshabad airport | శంషాబాద్ ఎయిర్పోర్టులో కస్టమ్స్ అధికారులు భారీగా బంగారం స్వాధీనం చేసుకున్నారు. సూడాన్ నుంచి హైదరాబాద్కు వచ్చిన 23 మంది ప్రయాణికుల నుంచి 15 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు కస్ట�
Gold Seize | డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ సోమవారం పెద్ద ఎత్తున బంగారాన్ని తరలిస్తుండగా పట్టుకున్నారు. ‘ఆపరేషన్ ఈస్టర్న్ గేట్వే’ స్పెషల్ ఆపరేషన్ నిర్వహించి, బంగారం అక్రమ రవాణా గుట్టు రట్టు చే�
gold seize | శంషాబాద్లోని రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అక్రమంగా తరలిస్తుండగా బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దుబాయి నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడు నుంచి 704 గ్రాముల బంగారాన్ని
shamshabad airport | శంషాబాద్ ఎయిర్పోర్టులో శనివారం మధ్యాహ్నం భారీగా బంగారం పట్టుబడింది. దుబాయ్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి వద్ద భారీగా బంగారం గుర్తించారు కస్టమ్స్ అధికారులు. రూ. 1.38 కోట్ల
Pantangi Toll Plaza | మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో చౌటుప్పల్ మండల పరిధిలోని పంతంగి టోల్ ప్లాజా వద్ద పోలీసులు చెక్ పోస్టు ఏర్పాటు చేశారు. అయితే ఇవాళ ఉదయం పోలీసులు చెక్పోస్టు వద్ద విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. విజయ
హైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్పోర్టులో బంగారం పట్టుబడింది. ఇవాళ ఉదయం హైదరాబాద్ కస్టమ్స్ అధికారులు తనిఖీలు చేయగా.. ఓ మహిళ ప్రయాణికురాలి నుంచి 282 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ బంగారం �
హైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్పోర్టులో కస్టమ్స్ అధికారులు మంగళవారం తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా ఇద్దరు ప్రయాణికుల నుంచి 478 గ్రాముల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబ�
హైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్పోర్టులో భారీగా బంగారం పట్టుబడింది. దుబాయి నుంచి ఓ ప్రయాణికుడి నుంచి 1022 గ్రాముల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ బంగారం విలువ రూ. 53.77 లక్షలు ఉంటుంద�
హైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్పోర్టులో భారీగా బంగారం పట్టుబడింది. రూ. 86 లక్షల విలువైన 1.64 కిలోల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కువైట్ నుంచి వచ్చిన ఓ మహిళ వద్ద బంగారం స్వాధీనం చ�
హైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్పోర్టులో గురువారం ఉదయం కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. దుబాయ్ నుంచి వచ్చిన ప్రయాణికుడి వద్ద 6 బంగారం బిస్కెట్లను అధికారులు గుర్తించి, సీజ్ చేశారు. దుబాయ్ ప్