పసిడి ధరలు దిగొస్తున్నాయి. దేశవ్యాప్తంగా తులం బంగారం ధర రూ.50 వేల దిగువకు పడిపోయాయి. శుక్రవారం ఢిల్లీలో రూ.810 తగ్గిన తులం ధర రూ.49,450కి దిగొచ్చింది. కిలో వెండి ఏకంగా రూ.1,380 తగ్గి రూ.55,990కి దిగొచ్చింది. అటు హైదరాబాద్
ఉక్రెయిన్పై రష్యా దాడికి దిగిన నేపథ్యంలో బంగారం ధర ఒక్కసారిగా పెరిగిపోయింది. 10 గ్రాముల బంగారం ధర మన దేశంలో 54,000 రూపాయలు దాటింది. అంటే ఒక్క రోజులోనే బంగారం ధర 3,000 రూపాయలు పెరిగిపోయింది. మల్టీ కెమోడి