బంగారం అంటే మన భారతీయులకే ఎంత మక్కువనో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఏటేటా బంగారానికి డిమాండ్ పెరుగుతూ ఉంటుంది. అయితే, ఇటీవలి కాలంలో మాత్రం బంగారానికి మన దేశంలో డిమాండ్ తగ్గుతుందట. ఫుల్ స�
Gold Rate |పలు అంతర్జాతీయ అంశాల ప్రభావంతో ప్రస్తుతం బంగారం ధర ఆల్టైమ్ గరిష్ఠస్థాయి సమీపంలో ట్రేడవుతున్నది. తీవ్ర హెచ్చుతగ్గులకు లోనైనప్పటికీ, ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటివరకూ పుత్తడి ధర 13 శాతం పెరిగింది. వా
పుత్తడి ధరలు రికార్డుల్లో పరుగులు పెడుతున్నాయి. ఇప్పటికే ఆల్టైమ్ హైకి చేరుకున్న రేట్లు.. రోజుకో సరికొత్త స్థాయిని అందుకుంటూ దూసుకుపోతున్నాయి. ఈ క్రమంలో శనివారం హైదరాబాద్లో తులం మరో రూ.810 ఎగబాకింది.
Gold Rates | దేశంలో బంగారానికి ఆదరణ పెరిగింది. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద పసిడి వినియోగదారుగా ఉన్న భారత్లో.. ఈ ఏడాది జూలై-సెప్టెంబర్ త్రైమాసికం (క్యూ3)లో గోల్డ్ డిమాండ్ 210.2 టన్నులుగా నమోదైంది. గత ఏడాది ఇదే త్రై�
Gold Rates | మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతల నేపథ్యంలో బంగారం ధర మళ్లీ పెరుగుతున్నది. తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైలో తులం బంగారం (24 క్యారట్స్) ధర రూ.62,200 పలికింది.
Gold Rate | దేశీయ మార్కెట్లో గత వారం, పది రోజులుగా పసిడి జిలుగులు, వెండి వెలుగులు ఏమీ కనిపించడం లేదు. సాధారణంగా పండుగలు, పెండ్లిళ్ల సీజన్ వచ్చిందంటే చాలు.. గోల్డ్, సిల్వర్ మార్కెట్లలో సందడి వాతావరణం నెలకొంటుం
Gold Rate | ధరలను కట్టడి చేయడానికి అమెరికా ఫెడ్ రిజర్వు.. సుదీర్ఘ కాలం కీలక వడ్డీరేట్లు పెంచే అవకాశాలు ఉన్నట్లు వార్తలు రావడంతో బంగారం ధరలు దిగి వస్తున్నాయి. మార్చి 19 తర్వాత బంగారం ధర భారీగా పడిపోవడం ఇదే తొలిసార�
Gold Rates | దేశీయ బులియన్ మార్కెట్లో 24 క్యారట్ల బంగారం తులం ధర నిలకడగా రూ.60,050 వద్ద కొనసాగింది. మరోవైపు కిలో వెండి ధర రూ.450 పతనమై రూ.75,350 వద్ద స్థిర పడింది.
బంగారం ధరలు దిగొస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహాల ధరలు భారీగా పడిపోవడంతో దేశీయంగా తగ్గుముఖం పట్టాయి. ఢిల్లీ బులియన్ మార్కెట్లో తులం బంగారం ధర రూ.350 దిగి రూ.60 వేల దిగువకు రూ.59, 650కి చేరుకున్
Gold Rate | అమెరికా ఆగస్టు రిటైల్ ద్రవ్యోల్బణం గణాంకాలు వెలువడుతాయన్న అంచనాల మధ్య అంతర్జాతీయంగా, జాతీయంగా బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు యధాతథంగా కొనసాగుతున్నాయి. అయినా 24 క్యారట్ల బంగారం తులం ధర రూ.60 వేల �
Gold Rate | బంగారం ధరలు మళ్లీ రూ.60 వేలకు చేరువయ్యాయి. మంగళవారం 24 క్యారెట్ 10 గ్రాముల పసిడి రేటు సోమవారంతో పోల్చితే రూ.250 ఎగిసింది. ఢిల్లీలో రూ.59,800ని తాకింది. 22 క్యారెట్ తులం ధర కూడా రూ.230 పెరిగి రూ.54,830గా ఉన్నది.