కాకినాడ వేదికగా జరిగిన 13వ జాతీయ స్కూల్ చెస్ చాంపియన్షిప్లో రాష్ర్టానికి చెందిన సంహిత పుంగవనం స్వర్ణ పతకంతో మెరిసింది. ఐదు రోజుల పాటు సాగిన టోర్నీలో బాలిక అండర్-11 విభాగంలో బరిలోకి దిగిన సంహిత 7.5/9 పాయి�
కాంబోడియాలో ఈనెల 4 నుంచి 7వ తేదీ వరకు జరిగిన పారా ఏషియన్ ఛాంపియన్షిప్ పోటీల్లో భారతదేశానికి బంగారు పతకం లభించింది. పారా ఏషియన్ సెక్రటరీ వివేషన్ చేతుల మీదుగా టీమ్ వైస్ కెప్టెన్గా ప్రాతినిధ్యం వహి�
బహ్రెయిన్ వేదికగా ఈనెల 24 నుంచి 27 వరకు జరిగిన తొలి ప్రపంచ పారా తైక్వాండో చాంపియన్షిప్లో తెలంగాణకు చెందిన ఎల్లావుల గౌతమ్యాదవ్ పసిడి పతకంతో మెరిశాడు.
ఉస్మానియా యూనివర్సిటీ లైబ్రెరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ విభాగంలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన వారికి బంగారు పతకం ఇచ్చేందుకు వర్సిటీ పూర్వ విద్యార్థి, మాజీ మంత్రి, బీఆర్ఎస్ రాష్ట్ర నేత పొన్నాల లక్ష్మయ
జాతీయస్థాయి యోగా పోటీల్లో తెలంగాణకు తొలిసారిగా స్వర్ణ పతకం లభించింది. ఈనెల 24-27 మధ్య హిమాచల్ప్రదేశ్లోని ఉనాలో జరిగిన పోటీల సబ్ జూనియర్ విభాగంలో రాష్ట్ర జట్టు తరఫున పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మం�
ఒలింపిక్స్లో స్వర్ణ పతకం సాధించడమే తన లక్ష్యమని భారత స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్ పేర్కొంది. లాస్ఎంజిల్స్(2028) వేదికగా జరిగే ఒలింపిక్స్లో కచ్చితంగా పతకం సాధిస్తానని నిఖత్ ఆత్మవిశ్వాసం వ్యక్తం చే�
దక్షిణాఫ్రికాలోని సన్సిటీ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ పవర్లిఫ్టింగ్ టోర్నీలో భారత యువ లిఫ్టర్ తేజావత్ సుకన్య రజత పతకంతో మెరిసింది. ఆదివారం జరిగిన మహిళల 76కిలోల విభాగంలో బరిలోకి దిగిన సుకన్య ల�
ప్రతిష్ఠాత్మక 45వ చెస్ ఒలింపియాడ్లో భారత్ పసిడి పతక వేటలో దూసుకెళుతున్నది. గురువారం ఇరాన్తో జరిగిన ఎనిమిదో రౌండ్లో భారత్ 3.5-0.5 తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో మరో రెండు రౌండ్లు మిగిలున్న టోర్నీలో టీ
Paralympics 2024 | పారిస్ పారాలింపిక్స్ 2024 (Paris Paralympics 2024) లో భారత్ బోణీ చేసింది. భారత మహిళా షూటర్లు తమ సత్తా చాటారు. పారాలింపిక్స్ షూటింగ్ (Shooting) 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ (10m air rifle) విభాగంలో భారత్కు చెందిన ఇద్దరు మహిళా పారా �
Imane Khelif: వివాదాస్పద మహిళా బాక్సర్ ఇమేనీ ఖాలిఫ్ గోల్డ్ మెడల్ గెలిచింది. లింగ వివాదంలో ఉన్న ఆమె.. ఫైనల్లో చైనా క్రీడాకారిణిపై విజయం సాధించింది.
Imane Khelif: ఆమె కాదు .. అతడు అని ఆ బాక్సర్పై ఫిర్యాదులు వచ్చాయి. గత ఏడాది వరల్డ్ బాక్సింగ్ చాంపియన్షిప్ నుంచి తప్పించారు. కానీ పారిస్ ఒలింపిక్స్లో ఆ అల్జీరియా బాక్సర్ దూసుకెళ్తోంది. 66 కేజీల విభాగంలో �
Noah Lyles: కేవలం 0.005 సెకన్లు.. అంటే అయిదు మిల్లీసెకన్లు.. ఈ తేడాతోనే ఫాస్టెస్ట్ రన్నర్ను డిసైడ్ చేశాడు. పారిస్ ఒలింపిక్స్ వంద మీటర్ల రేసును అమెరికా రన్నర్ నోహ లైల్స్ 9.79 సెకన్లలో ఫినిష్ చేసి గోల్డ్ మెడ�
Simone Biles | అమెరికా స్టార్ జిమ్నాస్ట్ సిమోన్ బైల్స్..పారిస్ ఒలింపిక్స్లో పసిడి పతకాల పంట పండిస్తున్నది. తాను అడుగుపెట్టనంత వరకే ఒక్కసారి పోటీకి దిగితే పసిడి పక్కా అన్న రీతిలో దూసుకెళుతున్నది.