సౌదీ అరేబియాలోని దమామ్ వేదికగా జరిగిన అం డర్-18 ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్షిప్స్లో చివరి రోజు భారత్కు తొలి స్వ ర్ణం దక్కింది. జావెలిన్ త్రో లో హిమా న్షు.. దేశానికి తొలి పసిడిని అందించాడు.
Wrestling | హైదరాబాద్ జిల్లా రెజ్లింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన మల్లయుద్ధ పోటీలలో నార్సింగ్ మున్సిపాలిటీ ఖానాపూర్ గ్రామానికి చెందిన మాచర్ల రవికాంత్ అండర్ 20 విభాగంలో స్వర్ణ పథకాన్ని సాధిం�
జహీరాబాద్ పట్టణానికి చెందిన ఎలుగొండ భార్గవీ క్యారం బోర్డు పోటీలో బంగారు పత కాన్ని సాధించింది. స్ధానిక పట్టణానికి చెందిన ఎలుగొండ భార్గవీ తమిళనాడులోని తిరుచి ఐఐఐటీలో చదువుకుంటుంది.
Cycling Competetions | రాష్ట్రస్థాయి సైక్లింగ్ మౌంటెన్ సైక్లింగ్ పోటీలలో నారాయణపేట జిల్లా నుండి 37 మంది బాలబాలికలు పాల్గొని, రాష్ట్రస్థాయి సైక్లింగ్ పోటీలలో అసమాన క్రీడాకా నైపుణ్యతను ప్రదర్శించడం జరిగిందని ల్లా సైక�
Ramanujamma | సిరిసిల్లలో మరమగ్గాలు నిరంతరం పరిగెడుతూనే ఉంటాయి. పట్నం ముందుండే మానేరు వేగంగా పరుగులు తీస్తుంటుంది.అదే సిరిసిల్లలో అలుపెరగని పరుగులు తీస్తున్న ఓ పెద్దావిడా ఉంది! ఆమె పేరు టమాటం రామానుజమ్మ.
కోల్కతా వేదికగా జరిగిన స్కూల్గేమ్స్ ఫెడరేషన్(ఎస్జీఎఫ్) జాతీయ జిమ్నాస్టిక్స్ టోర్నీలో తెలంగాణ యువ జిమ్నాస్ట్ వైష్ణవి వ్యాస్ స్వర్ణ పతకంతో మెరిసింది.
కాకినాడ వేదికగా జరిగిన 13వ జాతీయ స్కూల్ చెస్ చాంపియన్షిప్లో రాష్ర్టానికి చెందిన సంహిత పుంగవనం స్వర్ణ పతకంతో మెరిసింది. ఐదు రోజుల పాటు సాగిన టోర్నీలో బాలిక అండర్-11 విభాగంలో బరిలోకి దిగిన సంహిత 7.5/9 పాయి�
కాంబోడియాలో ఈనెల 4 నుంచి 7వ తేదీ వరకు జరిగిన పారా ఏషియన్ ఛాంపియన్షిప్ పోటీల్లో భారతదేశానికి బంగారు పతకం లభించింది. పారా ఏషియన్ సెక్రటరీ వివేషన్ చేతుల మీదుగా టీమ్ వైస్ కెప్టెన్గా ప్రాతినిధ్యం వహి�
బహ్రెయిన్ వేదికగా ఈనెల 24 నుంచి 27 వరకు జరిగిన తొలి ప్రపంచ పారా తైక్వాండో చాంపియన్షిప్లో తెలంగాణకు చెందిన ఎల్లావుల గౌతమ్యాదవ్ పసిడి పతకంతో మెరిశాడు.
ఉస్మానియా యూనివర్సిటీ లైబ్రెరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ విభాగంలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన వారికి బంగారు పతకం ఇచ్చేందుకు వర్సిటీ పూర్వ విద్యార్థి, మాజీ మంత్రి, బీఆర్ఎస్ రాష్ట్ర నేత పొన్నాల లక్ష్మయ