హైదరాబాద్ హుస్సేన్ సాగర్ వేదికగా ఈ నెల 27 నుంచి 31వరకు జరిగిన 26వ సబ్ జూనియర్ నేషనల్ రోవింగ్ చాంపియన్షిప్ పోటీల్లో ఎన్టీపీసీ మాతంగికాలనీకి చెందిన చిప్ప దాత్రి అండర్-13 విభాగంలో బంగారు పతకం సాధించింది.
ఏషియన్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో భారత అథ్లెట్ల పతక ప్రదర్శన అద్భుతంగా కొనసాగుతున్నది. శుక్రవారం జరిగిన వేర్వేరు ఈవెంట్లలో తెలంగాణ యువ అథ్లెట్ అగసర నందినితో పాటు హైజంపర్ పూజాసింగ్, లాంగ్డిస్�
Gold Medal | భారత స్టార్ రన్నర్ గుల్వీర్ సింగ్ (Gulveer Singh) ఆసియా అథ్లెటిక్ ఛాంపియన్షిప్ (Asian Athletics Championship) లో స్వర్ణ పతకం సాధించాడు. పురుషుల 10 వేల మీటర్ల రేసును గుల్వీర్ 28 నిమిషాల 38.63 సెకన్లలో ముగించి మెడల్ అందుకున్నాడ
ఖేలో ఇండియా వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో సాయి వర్ధన్ (Sai Vardhan) తన సత్తాను చాటాడు. బీహార్ లో జరిగిన కేలో ఇండియా వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ నుంచి జూనియర్ విభాగంలో పాల్గొని బంగారు పతకాన్న
Olympics 2028 : ఒలింపిక్స్లో వందలకొద్దీ పతకాలు కొల్లగొట్టే దేశాలు చాలానే. అథ్లెటిక్స్ నుంచి టేబుల్ టెన్నిస్ వరకూ ప్రతి పోటీలో స్వర్ణం సాధించే ఆసియా దేశం చైనా(China) ఈసారి క్రికెట్ మీద గురి పెట్టింది.
సౌదీ అరేబియాలోని దమామ్ వేదికగా జరిగిన అం డర్-18 ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్షిప్స్లో చివరి రోజు భారత్కు తొలి స్వ ర్ణం దక్కింది. జావెలిన్ త్రో లో హిమా న్షు.. దేశానికి తొలి పసిడిని అందించాడు.
Wrestling | హైదరాబాద్ జిల్లా రెజ్లింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన మల్లయుద్ధ పోటీలలో నార్సింగ్ మున్సిపాలిటీ ఖానాపూర్ గ్రామానికి చెందిన మాచర్ల రవికాంత్ అండర్ 20 విభాగంలో స్వర్ణ పథకాన్ని సాధిం�
జహీరాబాద్ పట్టణానికి చెందిన ఎలుగొండ భార్గవీ క్యారం బోర్డు పోటీలో బంగారు పత కాన్ని సాధించింది. స్ధానిక పట్టణానికి చెందిన ఎలుగొండ భార్గవీ తమిళనాడులోని తిరుచి ఐఐఐటీలో చదువుకుంటుంది.
Cycling Competetions | రాష్ట్రస్థాయి సైక్లింగ్ మౌంటెన్ సైక్లింగ్ పోటీలలో నారాయణపేట జిల్లా నుండి 37 మంది బాలబాలికలు పాల్గొని, రాష్ట్రస్థాయి సైక్లింగ్ పోటీలలో అసమాన క్రీడాకా నైపుణ్యతను ప్రదర్శించడం జరిగిందని ల్లా సైక�
Ramanujamma | సిరిసిల్లలో మరమగ్గాలు నిరంతరం పరిగెడుతూనే ఉంటాయి. పట్నం ముందుండే మానేరు వేగంగా పరుగులు తీస్తుంటుంది.అదే సిరిసిల్లలో అలుపెరగని పరుగులు తీస్తున్న ఓ పెద్దావిడా ఉంది! ఆమె పేరు టమాటం రామానుజమ్మ.
కోల్కతా వేదికగా జరిగిన స్కూల్గేమ్స్ ఫెడరేషన్(ఎస్జీఎఫ్) జాతీయ జిమ్నాస్టిక్స్ టోర్నీలో తెలంగాణ యువ జిమ్నాస్ట్ వైష్ణవి వ్యాస్ స్వర్ణ పతకంతో మెరిసింది.