Donald Trump | రెండోసారి అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా భారత్ సహా ప్రపంచంలోని పలు దేశాలపై సుంకాల మోత మోగిస్తున్నారు. అయితే, ట్రంప్ నిర్ణయంత�
Gold Imports | పసిడి ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. రోజురోజుకు సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. సుంకాల ఆందోళనల మధ్య బంగారం పెరుగుతుండడం అందరూ ఆందోళనకు గురవుతున్నారు. మరో వైపు భారత్లో బంగారం దిగుమతులు భా�
బంగారంతో భారతీయులకున్న అనుబంధం ఎంతో ప్రత్యేకమైనది. సంపదగానేగాక గౌరవం, హోదాగానూ భావిస్తారు. ఈ క్రమంలోనే దేశీయ మార్కెట్లో గోల్డ్కు అంత డిమాండ్. దీనికి తగ్గట్టుగానే ఏటా దేశంలోకి 650-1,000 టన్నులు దిగుమతి అవు�
Gold Imports | 2023 నవంబర్లో 3.44 బిలియన్ డాలర్ల విలువైన బంగారం దిగుమతి చేసుకుంటే, ఈ ఏడాది 14.86 బిలియన్ డాలర్ల విలువైన బంగారం దిగుమతి అయ్యిందని కేంద్ర వాణిజ్య శాఖ తెలిపింది.
Gold Imports | కస్టమ్ డ్యూటీ తగ్గింపు.. పండగలు, పెళ్లిళ్ల సీజన్ నేపథ్యంలో బంగారం దిగుమతులు భారీగా పెరిగాయి. ఆగస్టులో రికార్డు స్థాయిలో 10.06 బిలియన్ డాలర్లకు చేరాయని వాణిజ్య మంత్రిత్వశాఖ విడుదల చేసిన గణాంకాల ప్ర�
దేశంలో అత్యంత వేగవంతంగా దూసుకుపోతున్న మధ్యస్థాయి స్పోర్ట్స్ యుటిలిటీ వాహన సెగ్మెంట్లో అగ్రస్థానం లక్ష్యంగా మహీంద్రా అండ్ మహీంద్రా అడుగులు వేస్తున్నది. ఈ విభాగంలో ఇప్పటికే పలు మాడళ్లను విడుదల చేసి�
Gold Imports | ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25) ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో బంగారం దిగుమతులు ఐదు శాతం తగ్గి 149.7 టన్నులకు పడిపోయాయి. గతేడాది ఇదే టైంలో 158.1 టన్నుల బంగారం దిగుమతైందని ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) తెలిపిం�
గత ఆర్థిక సంవత్సరం (2023-24) యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) నుంచి భారత్కు బంగారం, వెండి దిగుమతులు పోటెత్తాయి. గతంతో పోల్చితే ఏకంగా 210 శాతం ఎగిసి 10.7 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి.
బంగారం దిగుమతులు మళ్లీ పుంజుకున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి డిసెంబర్ మధ్యకాలంలో భారత్ 35.95 బిలియన్ డాలర్ల విలువైన పసిడిని దిగుమతి చేసుకున్నది.
Gold Imports | గతేడాది ఏప్రిల్ నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు బంగారం దిగుమతులు 30 శాతం తగ్గాయి. బంగారం దిగుమతిపై కేంద్రం కస్టమ్స్ డ్యూటీ పెంచడమే కారణం అని తెలుస్తున్నది.
దేశీయంగా రూపాయి విలువ అత్యంత కనిష్ఠస్థాయికి తగ్గినా గత కాలమ్లో సూచించిన రీతిలోనే క్రితం వారం ప్రారంభంలోనే నిఫ్టీ ర్యాలీ జరిపి 15,927 పాయింట్ల గరిష్ఠాన్ని అందుకుంది. అయితే శుక్రవారం అనూహ్యంగా కేంద్ర ప్రభు