Navaratri celebrations | కుమ్రం భీం జిల్లా రెబ్బన మండలం ఇందిరానగర్ గ్రామంలో వెలసిన శ్రీ కనకదుర్గాదేవి స్వయంభు మహాంకాళీ దేవస్థానంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.
పెగడపల్లి మండలం బతికపల్లి గ్రామంలో మత సామరస్యం వెల్లువిరిసింది. గ్రామానికి చెందిన ముస్లీం యువకుడు, బీఆర్ఎస్ మైనార్టీ సెల్ మండల అధ్యక్షుడు షేక్ షకీల్ హైదర్ గ్రామంలో ప్రతిష్టించిన దుర్గామాతకు ఆదివారం పట
ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ వ్యాప్తంగా దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం రెండో రోజు గాయత్రీ దేవి అలంకారంలో దుర్గమ్మ భక్తులకు దర్శనమిచ్చారు. పంచముఖాలతో దర�
నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఐదో రోజైన సోమవారం బాసర సరస్వతీ అమ్మవారు స్కందమాతా రూపంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. భక్తులు తమ చిన్నారులకు అక్షరాభ్యాస పూజలు చేయించారు. ఆలయంలో సుహాసిని పూజ, మంత్రపుష్పం, మూల నక్�
దుర్గా మాత విగ్రహాల నిమజ్జనాల సందర్భంగా 23వ తేదీ నుంచి 26వ తేదీ వరకు హుస్సేన్సాగర్ పరిసరాలలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు నగర ట్రాఫిక్ అదనపు సీపీ సుధీర్బాబు తెలిపారు.
ముస్లింల పండుగ రోజైన ఈద్ నాడు దుర్గామాతగా ఓ ముస్లిం బాలిక పూజలందుకోవడం రెండు మతాల అన్యోన్యతకు సాక్షిగా నిలిచింది. కోల్కతాలో దుర్గా పూజా కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఖుతి పూజా కార్యక్రమంలో గురువారం ఇది ఆవి�
మండలంలోని పోతంశెట్పల్లి చౌరస్తా నుంచి ఏడుపాయల వెళ్లే దారిలో మల్కాజిగిరి ఎమ్మె ల్యే మైనంపల్లి హన్మంత్రావు, ఆయన కుమారుడు డాక్టర్ రోహిత్రావుకు ఘనస్వాగతం లభించింది.
భైంసాలో గురువారం దుర్గామాత ప్రతిమల నిమజ్జన వేడుకల శోభా యాత్ర ప్రశాంతంగా కొనసాగింది. విశ్రాంతి భవ నం ఎదుట, పురాణాబజార్లో గల యాదవ సంఘం దుర్గామాత మండపాల వద్ద ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి
నగరంలోని ఉజ్జయిని మహంకాళి, బల్కంపేట ఎల్లమ్మ అమ్మవార్లకు ఆన్లైన్లోనూ బోనాలు సమర్పించేందుకు దేవాదాయశాఖ ఏర్పాట్లు చేసింది. గురువారం నగరంలోని అరణ్యభవన్లో దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి ఆన్లైన్�
Hing laj mandir | పాకిస్తాన్లో ఒక హిందూ ప్రార్థనా స్థలానికి భక్తి భావంతో ముస్లింలు సందర్శిస్తున్నారు. అక్కడ జరిగే పూజా కార్యక్రమాలు, ఉత్సవాలలో పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు