Durga Mata | కోల్కతా: ముస్లింల పండుగ రోజైన ఈద్ నాడు దుర్గామాతగా ఓ ముస్లిం బాలిక పూజలందుకోవడం రెండు మతాల అన్యోన్యతకు సాక్షిగా నిలిచింది. కోల్కతాలో దుర్గా పూజా కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఖుతి పూజా కార్యక్రమంలో గురువారం ఇది ఆవిష్కృతమైంది.
ఇందులో భాగంగా కుమారి పూజలో బాలిక రిమిషను దుర్గామాత అవతారంగా కూర్చోబెట్టి పూజలు నిర్వహించారు.