Victoria Memorial | పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలోని చారిత్రక విక్టోరియా మెమోరియల్ హాల్ వద్ద డ్రోన్ కలకలం సృష్టించింది. విక్టోరియా హాల్ వద్ద డ్రోన్ ఎగరడాన్ని గుర్తించిన భద్రతా సిబ్బంది
కోల్కతా: బాలికతో సహా నలుగురు కుటుంబ సభ్యులను భార్యాభర్తలు హత్య చేశారు. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతా సమీపంలో ఈ దారుణం జరిగింది. దేబ్రాజ్ ఘోష్, అతడి సోదరుడు దేబాసిస్ ఘోష్ కలిసి హౌరాలోని పూర్వీకులకు చె�
కొత్త జనరేషన్ సెల్యులర్ నెట్వర్క్ 5జీ సేవల్ని ప్రారంభించేందుకు ప్రధాన టెలికం కంపెనీలు సంసిద్ధమవుతున్నాయి. కేవలం వాయిస్ కాల్స్ను మాత్రమే అందించే ఫస్ట్ జనరేషన్ మొబైల్ సర్వీసుల్ని ప్రారంభించనప
కోల్కతా: ఒక సీఐఎస్ఎఫ్ జవాన్ తన సహోద్యోగులపై గన్తో కాల్పుడు జరిపాడు. దీంతో ఒకరు మరణించగా, మరి కొందరు తీవ్రంగా గాయపడ్డారు. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో ఈ సంఘటన జరిగింది. అక్కడి ఇండియన్ మ్యూజియం భద
కేంద్రాన్ని ప్రశ్నించిన లోక్సభాపక్ష నేత నామా హైదరాబాద్, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ) : దేశంలో ఖాదీ అభ్యున్నతికి కేంద్రం తీసుకొన్న చర్యలు ఏమిటని టీఆర్ఎస్ లోక్సభాపక్ష నేత నామా నాగేశ్వర్రావు ప్రశ్నించార
టీచర్స్ రిక్రూట్మెంట్ స్కాంకు సంబంధించి కోల్కతాలో ఈడీ దాడులు సాగుతున్న నేపధ్యంలో బెంగాల్ బీజేపీ నేత సువేందు అధికారి మంగళవారం ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు.
స్వలింగ సంపర్కం అంటే ఇంతకుముందు నేరంగా చూసేవారు. కానీ, ఇప్పుడు వారి మనసులనూ పెద్దలు అర్థంచేసుకుంటున్నారు. ఇటీవల హైదరాబాద్లో ఇద్దరు గేలు కుటుంబ సభ్యులు, మిత్రుల సమక్షంలో వివాహం చేసుకొని ఒక�
కాలినడకన కోల్కతా నుంచి 2500 కిలోమీటర్ల దూరంలోని లడఖ్కు చేరుకోవడం అంటే మామూలు విషయం కాదు. టీ విక్రయించి పొట్టపోసుకునే మిలన్ మాఝీ కేవలం 82 రోజుల్లోనే ఈ సాహస యాత్రను పూర్తిచేశాడు.