Jadavpur University : పశ్చిమ బెంగాల్లోని కోల్కతాలో విద్యార్థి సంఘాల మధ్య జరిగిన ఘర్షణలో పలువురికి గాయాలయ్యాయి. ఈ ఘటన బుధవారం రాత్రి కోల్కతాలోని జాదవ్పూర్ యూనివర్సిటీలో జరిగింది.
Asish Banerjee : పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ మాజీ డిప్యూటీ స్పీకర్ డా.ఆశిష్ బెనర్జీ (74) ఆత్మహత్యకు పాల్పడ్డారు. అది కూడా టీఎంసీ పార్టీ ఆఫీసులోనే. ఆత్మహత్య చేసుకున్న చోటు నుంచి పోలీసులు ఒక సూసైడ్ లేఖను స్వాధీనం చేసుకున్న
Nurse Found Dead | ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆసుపత్రి టాయిలెట్లో ఒక నర్సు అనుమానాస్పదంగా మరణించింది.
టాయిలెట్ డోర్ బ్రేక్ చేసి ఆమె మృతదేహాన్ని బయటకు తెచ్చారు. పోలీసులు ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.
IndiGo flight | కోల్కతా (Kolkata) నుంచి చెన్నై (Chennai) వస్తున్న ఇండిగో విమానానికి (IndiGo flight) అత్యవసరంగా ల్యాండ్ (Emergency Landing) అయ్యింది. విమానం గాల్లో ఉండగా ఇంజిన్ ఫెయిల్ (Engine fail) అయింది. దాంతో చెన్నై విమానాశ్రయం (Chennai Airport) లో ఎమర్జెన్సీ ప్ర�
Mamata Banerjee | పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ కాన్వాయ్పై దాడి జరిగింది. నిరసనకారులు ఆమె వాహనంపై రాళ్లు, చెప్పులు విసరడంతో పాటు బురద చల్లారు. అయితే ఈ దాడిలో తన ప్రాణాలు పోయేవన�
ప్రవాస బంగ్లాదేశీ రచయిత్రి తస్లీమా నస్రీన్ 19 ఏండ్ల తర్వాత శుక్రవారం కోల్కతాకు తిరిగి వచ్చారు. తన వివాదాస్పద ఆత్మకథ డ్విఖోండిటోను 2003లో ప్రచురించిన తర్వాత దానిపై నిరసనలు వెల్లువెత్తడంతో 2007లో ఆమె బలవంతం�
Roof Collapse | కోల్కతా (Kolkata) లోని తారాతలా ఏరియా (Taaraatala Area) లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. దాంతో నిర్మాణంలో ఉన్న మూడంతస్తుల గోదాం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ముగ్గురు కార్మికులు మృతిచెందారు. శిథిలాల కింద మరో 4
NEET UG 2026 : ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ఢిల్లీ ఎయిర్పోర్టులో 45 నిమిషాలపాటు ఆగిపోయారు. దీనికి కారణం నీట్ యూజీ పరీక్ష. 1.15 గంటల నుంచి మధ్యాహ్నం 2.00 గంటల వరకు మోదీ ఢిల్లీ ఎయిర్పోర్ట్లోనే ఉన్నారు. 2.00 గంటల తర్వాతే అక�
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్టీ ముక్కలు చెక్కలు అయినా వెనక్కి తగ్గేదే లేదు అంటూ బెంగాల్ మాజీ సీఎం, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ క్షేత్రస్థాయిలో బీజేపీ సర్కారుకు వ్యతిరేకంగా పోరుబాటకు దిగారు
Trinamool headquarters | పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో ఓటమి తర్వాత అంతర్గత తిరుగుబాటుతో సతమతమవుతున్న తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)కు మరో వివాదం చుట్టుకున్నది. కోల్కతాలోని పార్టీ ప్రధాన కార్యాలయమైన ‘తృణమూల్ భవన్’ను ఖాళీ
TTD | వడ్డీకాసులవాడు తిరుమల వేంకటేశ్వరస్వామికి విరాళాల వర్షం కురుస్తుంది. టీటీడీ పరిధిలో నిర్వహిస్తున్న పలు ట్రస్టులకు భక్తులు విరివిగా విరాళాలను అందజేస్తున్నారు.
Mamata Banerjee : పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత మమతా బెనర్జీ మళ్లీ రాజకీయంగా పుంజుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. దీనిలో భాగంగా చాలా కాలం తర్వాత ఇండియా బ్లాక్ సమావేశానికి మమత హాజరుకానున్నారు.
DU professor : ఇటీవల జరిగిన ఢిల్లీ ప్రొఫెసర్ హత్య కేసు మిస్టరీ వీడింది. ఆస్తి వివాదమే ఈ హత్యకు కారణమని పోలీసులు తేల్చారు. ఇటీవల ఢిల్లీ యూనివర్సిటీ పరిధిలోని శివాజీ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న