Mamata Banerjee | బెంగాలీల పట్ల బీజేపీ వైఖరికి తాను సిగ్గుపడుతున్నానని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బెంగాలీ మాట్లాడే ప్రజలపై జరుగుతున్న వేధింపులకు వ్యతిరేకంగా బుధవారం కోల�
IIM Calcutta | పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలకు సంబంధించిన వరుస ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా కోల్కతా (Kolkata)లో మరో దారుణం చోటు చేసుకుంది.
ఎస్బీఐ.. హైదరాబాద్తోపాటు కోల్కతాలో గ్లోబల్ ట్రేడ్ ఫైనాన్స్ సెంటర్లను మంగళవారం ప్రారంభించింది. ఈ గ్లోబల్ ట్రేడ్ ఫైనాన్స్ సెంటర్లను ఏర్పాటు చేయడంతో కొత్తగా 800 మంది ప్రతిభావంతులకు ఉపాధి అవకాశాలు ల
కోల్కతా లా కాలేజీ గ్యాంగ్రేప్ ఘటనపై సిట్ దర్యాప్తు కీలక విషయాల్ని వెల్లడించింది. ముందస్తు ప్రణాళిక ప్రకారమే నిందితులు బాధిత మహిళా స్టూడెంట్పై గ్యాంగ్రేప్కు పాల్పడ్డారని, కాలేజీలో అడ్మిషన్ పొ�
అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటన మరువకముందే మరో ఎయిర్ ఇండియా విమానంలో (Air India)సాంకేతిక సమస్య తలెత్తింది. శాన్ ఫ్రాన్సిస్కో నుంచి కోల్కతా మీదుగా ముంబై వస్తున్న ఏఐ180 విమానంలో టెక్నికల్ ఇష్యూలు వచ్చాయి.
శనివారం గువాహటి నుంచి కోల్కతాకు వెళ్లాల్సిన ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో సాంకేతిక సమస్య.. 170 మంది విమాన ప్రయాణికులకు చేదు అనుభవాన్ని మిగిల్చింది.
Airindia flight | ఘజియాబాద్ (Gahziabad) నుంచి కోల్కతా (Kolkata) కు వెళ్లాల్సిన ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానం (Airindia Express flight) లో సాంకేతికలోపం తలెత్తింది.
COVID-19 | పశ్చిమబెంగాల్ (West Bengal) లో కరోనా మహమ్మారి (Corona virus) వేగంగా విస్తరిస్తోంది. ఆ రాష్ట్రంలో ఒక్కరోజే కొత్తగా 41 మందికి కరోనా పాజిటివ్గా తేలింది. అదేవిధంగా కరోనాతో చికిత్స పొందుతున్న ఒక మహిళ ప్రాణాలు కోల్పోయింద�
జగన్నాథుడి రథ చక్రాలుగా సుఖోయ్-30 యుద్ధ విమాన టైర్లను వినియోగించనున్నారు. కోల్కతాలోని జగన్నాథ ఆలయ నిర్వాహక సంస్థ ఇస్కాన్ ఈ విషయాన్ని వెల్లడించింది. గతంలో స్వామివారి రథానికి బోయింగ్ విమాన టైర్లను విన
Jagannath Chariot | భారత ప్రధాన ఫైటర్ జెట్ (Fighter Jet) అయిన సుఖోయ్-30 (Sukhoi-30) కోసం తయారు చేసిన యుద్ధ విమానం టైర్లను జగన్నాథుడి (Jagannath) రథచక్రాలుగా వాడనున్నారు.
Mysterious Drone | కోల్కతాలో డ్రోన్లు కలకలం సృష్టించాయి. సోమవారం రాత్రి పలుచోట్ల డ్రోన్లు కనిపించినట్లు ప్రచారం జరుగుతున్నది. అయితే, ఈ డ్రోన్లు ఎక్కడి నుంచి వచ్చాయో.. వాటిని ఎవరు ఎగురవ వేశారన్న కోణంలో కోల్కతా పోల�
బంగ్లాదేశ్ను కట్టడి చేసేందుకు భారత ప్రభుత్వం మరోసారి కఠిన చర్యలు చేపట్టింది. బంగ్లాదేశ్ నుంచి రెడీమేడ్ దుస్తులు కేవలం కోల్కతా, నవ సేవ నౌకాశ్రయాల గుండా మాత్రమే భారత్లోకి అనుమతిస్తామని తెలిపింది.
ఓ బెదిరింపు కాల్ (Bomb Threat) శంషాబాద్ విమానాశ్రయంలో కలకలం సృష్టించింది. కోల్కతా నుంచి హైదరాబాద్ వచ్చిన ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. విమానంలోని బాత్రూంలో బాంబు పేల్చివ