Woman patient molested | సగం స్పృహలో ఉన్న మహిళా రోగి పట్ల హాస్పిటల్ సిబ్బంది అనుచిత చర్యకు పాల్పడ్డాడు. వార్డులోకి తరలిస్తున్న సమయంలో ఆమెను ముద్దుపెట్టుకుని అసభ్యకరంగా ప్రవర్తించాడు. బాధిత మహిళ భర్త ఫిర్యాదుతో ఆసుప
ఆధునిక సాకర్ దిగ్గజం లియోనల్ మెస్సీ భారత పర్యటనకు రానున్నాడా? అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నది. పలు ప్రమోషనల్ ఈవెంట్స్లో పాల్గొనేందుకు గాను మెస్సీ భారత్కు రానున్నాడని సమాచారం.
దేశంలో అక్రమంగా నివాసముంటున్న బంగ్లాదేశీ మోడల్ను (Bangladeshi Model) కోల్కతా పోలీసులు అరెస్టు చేశారు. బంగ్లాలోని బారిసల్కు చెందిన శాంతా పాల్ (Shanta Pal) అనే 28 ఏండ్ల యువతి కోల్కతాలోని జాదవ్పూర్ ప్రాంతంలో అక్రమంగా న
Mamata Banerjee | బెంగాలీల పట్ల బీజేపీ వైఖరికి తాను సిగ్గుపడుతున్నానని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బెంగాలీ మాట్లాడే ప్రజలపై జరుగుతున్న వేధింపులకు వ్యతిరేకంగా బుధవారం కోల�
IIM Calcutta | పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలకు సంబంధించిన వరుస ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా కోల్కతా (Kolkata)లో మరో దారుణం చోటు చేసుకుంది.
ఎస్బీఐ.. హైదరాబాద్తోపాటు కోల్కతాలో గ్లోబల్ ట్రేడ్ ఫైనాన్స్ సెంటర్లను మంగళవారం ప్రారంభించింది. ఈ గ్లోబల్ ట్రేడ్ ఫైనాన్స్ సెంటర్లను ఏర్పాటు చేయడంతో కొత్తగా 800 మంది ప్రతిభావంతులకు ఉపాధి అవకాశాలు ల
కోల్కతా లా కాలేజీ గ్యాంగ్రేప్ ఘటనపై సిట్ దర్యాప్తు కీలక విషయాల్ని వెల్లడించింది. ముందస్తు ప్రణాళిక ప్రకారమే నిందితులు బాధిత మహిళా స్టూడెంట్పై గ్యాంగ్రేప్కు పాల్పడ్డారని, కాలేజీలో అడ్మిషన్ పొ�
అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటన మరువకముందే మరో ఎయిర్ ఇండియా విమానంలో (Air India)సాంకేతిక సమస్య తలెత్తింది. శాన్ ఫ్రాన్సిస్కో నుంచి కోల్కతా మీదుగా ముంబై వస్తున్న ఏఐ180 విమానంలో టెక్నికల్ ఇష్యూలు వచ్చాయి.
శనివారం గువాహటి నుంచి కోల్కతాకు వెళ్లాల్సిన ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో సాంకేతిక సమస్య.. 170 మంది విమాన ప్రయాణికులకు చేదు అనుభవాన్ని మిగిల్చింది.
Airindia flight | ఘజియాబాద్ (Gahziabad) నుంచి కోల్కతా (Kolkata) కు వెళ్లాల్సిన ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానం (Airindia Express flight) లో సాంకేతికలోపం తలెత్తింది.
COVID-19 | పశ్చిమబెంగాల్ (West Bengal) లో కరోనా మహమ్మారి (Corona virus) వేగంగా విస్తరిస్తోంది. ఆ రాష్ట్రంలో ఒక్కరోజే కొత్తగా 41 మందికి కరోనా పాజిటివ్గా తేలింది. అదేవిధంగా కరోనాతో చికిత్స పొందుతున్న ఒక మహిళ ప్రాణాలు కోల్పోయింద�