రాఖీ పండగ పూట మత సామరస్యం వెల్లివిరిసింది. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలకేంద్రంలో ముస్లిం యువతి షాహినా బేగం శనివారం పలువురు యువకులకు రాఖీ కట్టింది. ‘అన్నా’ అంటూ స్వీటు తినిపించి అనుబంధాన్ని చాటుకున్న�
నిరుపేద ముస్లిం యువతి వివాహానికి బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, వీహెచ్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు వ్యాళ్ల హరీష్ రెడ్డి చేయూత అందించారు. రామగుండం కార్పొరేషన్ 8వ డివిజన్ గంగానగర్కు చెందిన సయ్యద్ ఖాసీం అనే లార�
ముస్లింల పండుగ రోజైన ఈద్ నాడు దుర్గామాతగా ఓ ముస్లిం బాలిక పూజలందుకోవడం రెండు మతాల అన్యోన్యతకు సాక్షిగా నిలిచింది. కోల్కతాలో దుర్గా పూజా కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఖుతి పూజా కార్యక్రమంలో గురువారం ఇది ఆవి�
హోటల్లో భోజనానికి వచ్చి వెళ్తున్న జంటపై ఒక అల్లరిమూక దాడికి దిగింది. మధ్యప్రదేశ్లోని ఇండోర్లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్గా మారింది. శుక్రవారం రాత్రి ఇండోర్లోని ఒక హోటల్కు ఒక వ్యక్తిత�
Mob Attack: హోటల్లో డిన్నర్ చేసి ఇంటికి వెళ్తున్న ఓ జంటపై ఇండోర్లో గ్యాంగ్ అటాక్ జరిగింది. వేర్వేరు మతాలకు చెందిన ఆ ఇద్దరూ ఒక్కటిగా ఎందుకు తిరుగుతున్నారని గ్యాంగ్ ప్రశ్నించింది. ఈ ఘటనలో ఇద్దరి
Muslim girl Marriage | ముస్లిం యువతుల పెళ్లి విషయానికి సంబంధించి బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ వేసిన పిటిషన్పై విచారణకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ముస్లిం యువతి 15 సంవత్సరాల తర్వాత తనకు నచ్చిన వెళ్లికి పెళ్లి చేసుక
లక్నో: ఉత్తర ప్రదేశ్లో పరువు హత్య వెలుగుచూసింది. ప్రేమికులైన ముస్లిం యువతి, దళిత యువకుడ్ని ఆమె కుటుంబ సభ్యులు హత్య చేశారు. యూపీలోని బస్తీ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. రుధౌలీ ప్రాంతంలోని గ్రామానికి చెందిన 19
పాట్నా: ప్రస్తుతం హిజాబ్ అంశం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కర్ణాటకలో మొదలైన ఈ వివాదం మెల్లగా ఇతర రాష్ట్రాలకు వ్యాపిస్తున్నది. డబ్బులు డ్రా చేసేందుకు హిజాబ్ ధరించి బ్యాంకుకు వచ్చిన ముస్లిం యువతిని �
తొలి ముస్లిం మహిళ| బీహార్లో డీఎస్పీగా ఎంపికైన తొలి ముస్లిం మహిళగా రజియా సుల్తాన్ రికార్డుల్లో నిలిచింది. గోపాల్గంజ్ జిల్లాలోని హతువా గ్రామానికి చెందిన ఆమె 64వ బీహార్ పబ్లిక్ సర్విస్ కమిషన్ ఎగ్జా