పెద్దసంఖ్యలో తరలివచ్చిన భక్తులు
అమ్మవారికి ప్రత్యేక పూజలు
పాపన్నపేట, జూన్ 26: ఏడుపాయ ల వనదుర్గమ్మ సన్నిధి ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. ఉద యం నుంచే భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశా రు.
అమ్మవారికి ఒడిబియ్యం, కుం కుమార్చనలు, తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నా రు. భక్తులకు ఇబ్బందులు లేకుం డా ఆలయ కమిటీ చైర్మ న్ సాతెల్లి బాలాగౌడ్, ఈవో సార శ్రీనివాస్, కమిటీ సభ్యు లు, సిబ్బంది సూర్యశ్రీనివాస్, మధుసూదన్రెడ్డి, రవి వీరకుమార్ ఏర్పాట్లు చేశారు. ఎస్సై విజయ్కుమార్ బందోబస్తు చేపట్టారు.