Pithapuram | ఓ భక్తురాలి అత్యుత్సాహం పెను ప్రమాదానికి కారణమయ్యేది. కార్తీక మాసంలో పూజలు చేసేందుకు ఆలయానికి వెళ్లిన ఓ మహిళ అతి భక్తితో కర్పూరాన్ని వెలిగించి హుండీలో వేసింది. దీంతో హుండీలో ఉన్న కరెన్సీ నోట్లకు ని
ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం మేడారం సమ్మక్క-సారలమ్మను దర్శించుకొని వస్తున్న భక్తుడిపై ట్రైనీ ఎస్సై చేయి చేసుకున్న సంఘటన ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం పస్రా చౌరస్తాలో ఆదివారం రాత్రి చోటు చేసు�
Tamil Nadu | తమిళనాడు (Tamil Nadu) రాష్ట్రంలోని ఓ ఆలయ వేడుకల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. ఉత్సవాల్లో భాగంగా అగ్నిగుండంలో పడి ఓ భక్తుడు (devotee) ప్రాణాలు కోల్పోయాడు.
గజ్జెల లాగులు.. ఢమరుక నాదాలు... డోలు చప్పుళ్లు... అర్చకుల పూజలు.... ఒగ్గు కథ పూజారుల పట్నాలు, పోతరాజుల విన్యాసాలు.. మహిళల బోనాల సమర్పణతో ఆదివారం మల్లన్న క్షేత్రం పులకించిపోయింది. సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్�
Goddess Kanaka Durga: ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గమ్మకు ఓ భక్తుడు భారీ కానుక సమర్పించారు. వజ్రాలు పొదిగిన కిరీటాన్ని కానుకగా అందజేశారు. మహారాష్ట్రకు చెందిన ఆ భక్తుడు ఈ గిఫ్ట్ ఇచ్చారు.
ఒడిశాలోని పూరీలో ఉన్న జగన్నాథుని రథయాత్ర రెండో రోజు సోమవారం వైభవోపేతంగా జరిగింది. దేవాలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిపోయింది. భక్తులు 2.5 కిలోమీటర్ల దూరంలోని గుండిచా దేవాలయం వైపు రథాలను లాగుతూ ఆనంద పరవశుల�
Jagannath Rath Yatra | ఒడిశాలోని పూరీలో ఆదివారం ప్రారంభమైన జగన్నాధ రధయాత్రలో లక్షల మంది భక్తులు పాల్గొనడంతో ఊపిరాడక ఓ భక్తుడు ప్రాణాలు కోల్పోయాడు.
Suicide | ఓ భక్తుడు ఆలయంలో గొంతు కోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రక్తపు మడుగులో పడి ఉన్న భక్తుడిని చూసి స్థానికులు షాక్ అయ్యారు. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని మెహర్ జిల్లాలో సోమవారం రాత్రి చోటు చ�
అధికారులు, ప్రజాప్రతినిధులు సమష్టి కృషితో పనిచేసి వచ్చే ఫిబ్రవరిలో జరిగే మేడారం సమ్మక్క, సారలమ్మల మహాజాతరను విజయవంతం చేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ, శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి సీతక్�