మంచాల మండలం ఆరుట్ల గ్రామ సమీపంలో ఉన్న బుగ్గరామలింగేశ్వరస్వామి జాతర మంగళవారం నుంచి ప్రారంభమైంది. ఉత్సవాల్లో భాగంగా ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి స్వామివారికి పూజలు చేశారు. భక్తులు సత్యనారాయణస్వామ
వేములవాడ శ్రీపార్వతీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయం బుధవారం సాధారణ భక్తులతో రద్దీగా కనిపించింది. భక్తులు కల్యాణకట్టలో తలనీలాలు సమర్పించుకుని, కోడెమొక్కులు, అభిషేకపూజలు, అన్నపూజలు, కుంకుమపూజలు, కల్యాణంమొ
మండలంలోని టోంకిని గ్రామంలోని శ్రీ సిద్ధి టోంకిని హనుమాన్ ఆలయంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన 21వ మహాపాదయాత్ర భక్తజన సంద్రంగా మారింది. ప్రతి సంవత్సరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించే మహాపాద�
కార్తీక సోమవారం సందర్భంగా వేములవాడ శ్రీ పార్వ తీ రాజరాజేశ్వరస్వామివారి ఆలయం భక్తులతో పోటెత్తింది. రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో తరలిరావడంతో ఎటుచూసినా సంద డి కనిపించింది
స్వయంభు నారసింహుడి దివ్యక్షేత్రంలో ఆదివారం భక్తుల రద్దీ కొన సాగింది. మాడవీధులు, క్యూ కాంప్లెక్స్, క్యూలైన్లు, తిరు మాఢవీధులు, గర్భాలయ ముఖ మండపంలో భక్తుల సందడి నెలకొన్నది. కొండకింద కల్యాణకట్ట వద్ద తలనీల�
లక్నో: ఒక భక్తుడు తన నాలుక కోసుకుని దేవతకు సమర్పించాడు. దీంతో ఆలయంలో కలకలం రేగింది. ఉత్తరప్రదేశ్లోని కౌశాంబి జిల్లాలో ఈ సంఘటన జరిగింది. కౌశాంబికి చెందిన 38 ఏళ్ల సంపత్, భార్య బన్నో దేవితో కలిసి శనివారం ఆ జిల�
యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామి దివ్యక్షేత్రం ఆదివారం భక్తులతో కిక్కిరిసింది. సెలవు దినం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. భక్తుల రాకతో యాదాద్రి మాఢవీధులు, క్యూ కాంప్లెక్స�
యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామి దివ్యక్షేత్రం ఆదివారం భక్తులతో పులకించింది. సెలవు దినం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఎటు చూసిన భక్తులే దర్శనమిచ్చారు. క్యూలైన్ల గుండా తూ
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం శనివారం భక్తులతో సందడిగా మారింది. వరుస సెలవులు రావడంతో స్వామివారిని దర్శించుకొనేందుకు పెద్ద సంఖ్యలో వచ్చిన భక్తులతో క్యూ కాంప్లెక్స్, మాడ వీధులు రద్దీగా కన�
యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో ఆదివారం భక్తుల కోలాహలం నెలకొన్నది. స్వామివారిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. స్వామి, అమ్మవార్ల నిత్య తిరుకల్యాణోత్సవంలో భక్�
శ్రావణ మాసం, ఆదివారం సెలవుదినం కావడంతో వేములవాడ శ్రీపార్వతీ రాజరాజేశ్వరస్వామివారి ఆలయం భక్తులతో రద్దీగా కనిపించింది. వేకువజామునుంచే భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించి కల్యాణకట్టలో తలనీలాలను సమర్పించుక�
Devotional | తర్కం లేని భక్తిని, ఆచారాలను రమణ మహర్షి తీవ్రంగా ఖండించేవారు. ఒకసారి ఒక భక్తురాలు అరుణాచలం వచ్చింది. మహర్షిని దర్శించుకుని ఆశీస్సులు అందుకుంది. స్వామితో ‘భగవాన్! నేను లక్ష పత్రుల వ్రతం చేశాను’ అని గ
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో భక్తుల రద్దీ కన్పించింది. ఆదివారం సెలవు కావడంతో స్వామివారిని దర్శించుకొనేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చారు. కొండపై క్యూ కాంప్లెక్స్, ప్రసాద విక్రయశాల, త�