యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం ఆదివారం భక్తజన సంద్రంగా మారింది. స్వామి ఆర్జిత పూజలు, స్వయంభూ దర్శనాలతో ఆలయం కిక్కిరిసిపోయింది. సువర్ణ పుష్పార్చన, వేదాశీర్వచనాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని
యాదగిరిగుట్ట ఆదివారం భక్తులతో కిక్కిరిసిపోయింది. శ్రీలక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకొనేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ ముఖ మండపం, క్యూలైన్లు, ప్రాకార మండపాలు, మాడ వీధులు భక్తులతో సంద
యాదాద్రి స్వయంభు క్షేత్రంలో ఆదివారం భక్తుల రద్దీ కొనసాగింది. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. యాదాద్రి ముఖమండపం, క్యూలైన్లు, ప్రాకార మండపాలు, మాఢ వీధులు భక్తులతో నిండిపోయాయి. దర్శన�
Devotion | మంత్రతంత్రాలతో పూజ చేస్తేనే భక్తి అంటారా? యజ్ఞ యాగాది క్రతువులు నిర్వహిస్తేనే భక్తులా? ఏది భక్తి? ఎవరు భక్తుడు? భక్తి మనలో కలిగే చలనం. భక్తుడు సమాజాన్ని మార్చగలిగే సంచలనం. భగవంతుడిని చూడాలనే నిరంతర అ�
యాదాద్రి కొండపైన నాలుగు చక్రాల వాహనాల పార్కింగ్కు ప్రతి గంటకు అదనంగా వసూలు చేసే రూ.100 ఇక ఉండబోదని, కేవలం రూ. 500 రుసుం మాత్రమే వసూలు చేయనున్నట్టు దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్కుమార్ స్పష్టంచేశారు
ప్రాణహితలో పుష్కర స్నానం ఆచరించేందుకు భక్తులు పోటెత్తుతున్నారు. సెలవురోజు కావడంతో ఆదివారం దాదాపు రెండు లక్షల మంది తరలివచ్చారు. మంచిర్యాల జిల్లా కోటపల్లి, అర్జునగుట్ట, కౌటాల, వేమనపల్లితోపాటు జయశంకర్ భ�
జయశంకర్ భూపాలపల్లి : ప్రాణహిత పుష్కరాలకు భక్తులు పోటెత్తుతున్నారు. పుష్కరాలలో భాగంగా రెండో రోజు బుధవారం భక్తులు ఆలయానికి భారీగా తరలివచ్చారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ముందుగా నదిలో స్నానాలు చ�
భక్తి దర్శనానికి- సూత్రాలకు, ప్రవర్తకుడు పరమాచార్యుడైన దేవర్షి నారదుడు తన ప్రియశిష్యుడు, భక్తుడు అయిన దైత్యర్షి ప్రహ్లాదుని చరిత్రకు ప్రవక్త కావడం ప్రశస్తమైన విషయం. ప్రహ్లాదుని భక్తి నిష్కామం. అందులో క�
బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో ఆదివారం సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జున స్వామి వారి క్షేత్రం భక్తులతో కిటకిటలాడింది. 30 వేల మందికిపైగా భక్తులు మల్లన్నను
తిరుమల : తిరుమల శ్రీవారి ఆలయం పక్కన ఉన్న లడ్డూ కౌంటర్ల వద్ద భక్తురాలు పోగొట్టుకున్న ఒక బంగారు గాజును టీటీడీ నిఘా, భద్రతా సిబ్బంది గుర్తించి తిరిగి అప్పగించారు.బెంగళూరుకు చెందిన వి.వెంకటేశ్