ఉత్తరఖండ్లోని ఉత్తరకాశీలో (Uttarkashi) విషాదం చోటుచేసుకున్నది. ఉత్తరకాశీ సమీపంలోని ఖట్టూ ఖాల్ అటవీ ప్రాంతంలో మేకల మందపై పిడుగు (Lightning) పడింది. దీంతో మందలోని 350కి పైగా మేకలు, గొర్రెలు మృతిచెందాయి.
వేసవి వచ్చిందంటే మనుషులతోపాటు పశువులూ వడదెబ్బతో అనారోగ్యానికి గురవుతుంటాయి. ఈ సారి గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడంతో పలు జాగ్రత్తలు తీసుకోవాలని పశు సంవర్ధక శ
రాజస్థాన్ నుంచి హైదరాబాద్లోని జియాగూడ మార్కెట్కు తీసుకెళ్తున్న 246 గొర్రెలు, మేకలను ఎత్తుకెళ్లిన ఘటన రెండు రోజుల క్రితం పటాన్చెరు పోలీస్స్టేషన్ పరిధిలోని ముత్తంగి ఓఆర్ఆర్ జాతీయ రహదారిపై జరిగిం
తమిళనాడు మంత్రి సెంథిల్ బాలాజీ రాష్ట్ర బీజేపీ చీఫ్ అన్నామలైపై ట్విట్టర్ వేదికగా ఫైర్ అయ్యారు. అన్నామలై ధరించే బెల్ అండ్ రాస్ లిమిటెడ్ ఎడిషన్ రఫేల్ వాచ్పై సెంథిల్ పలు ప్రశ్నలు గుప్పించారు.
మండలంలోని సోమిర్యాగడి తండాలో మేకల మందపై శనివారం రాత్రి చిరుతపులి దాడి చేసింది. తండాకు చెందిన కేతావత్ భీమ్లాకు చెందిన మేకల మంద శనివారం ఉదయం మేత కోసం అటవీ ప్రాంతానికి వెళ్లింది.
Leopard | కామారెడ్డి జిల్లాలోని ఎల్లారెడ్డి మండలంలో చిరుతపులి కలకలం సృష్టిస్తున్నది. మండలంలోని సోమిర్యాగడ్ తండాలో మేకల మందపై చిరుత దాడి చేసింది. గుర్తించిన స్థానికులు అటవీ అధికారులకు
మూతిపుండు వ్యాధి జీవాలను ఎక్కువగా ఇబ్బంది పెడుతుంది. ‘పారాపాక్స్ వైరస్'తో ఈ వ్యాధి సోకుతుంది. ఈ సూక్ష్మజీవులు చర్మపు పొక్కుల్లో నివాసం ఉంటాయి. జీవాల పెదవులపైనా, నోటిలో గాయాలైనప్పుడు శరీరంలోకి ప్రవేశి�
చలికాలంలో గొర్రెలు, మేకలు రోగాలబారిన పడే అవకాశం ఉన్నది. చలిలో కొన్నిరకాల వైరస్లు, వ్యాధికారక ఈగలు వ్యాప్తిచెందడం వల్ల రోగాలు ప్రబలుతాయి. జీవాలను ఆరుబయట ఉంచడంవల్ల కూడా అనారోగ్యానికి గురవుతాయి. కొన్ని అం
జిల్లా పశువైద్య అధికారి డాక్టర్ అంజిలప్ప చేవెళ్ల టౌన్ : పశువులకు సీజన్లో వచ్చే వ్యాధులపై జాగ్రత్తలు వహించాలని జిల్లా పశువైద్య అధికారి డాక్టర్ అంజిలప్ప తెలిపారు. శనివారం చేవెళ్ల మండల పరిధిలోని ఊరెళ�
సిద్దిపేట : జిల్లాలోని వర్గల్ మండల కేంద్రంలో గల మల్లిఖార్జున ఫంక్షన్ హాల్లో రాష్ట్ర పశు వైద్య, పశు సంవర్థక శాఖ ఆధ్వర్యంలో సామూహిక గొర్రెలు, మేకలలో ఉచిత నట్టల నివారణ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్�