తెలంగాణలో 53 లక్షల 98 వేల ఇండ్లుంటే అందులో ప్రతి ఇంటికి సురక్షితమైన తాగునీరు అందుబాటులో ఉన్నదని డబ్ల్యహెచ్వో నివేదిక తెలుప డం రాష్ట్ర ప్రభుత్వ కృషికి లభించిన గౌరవం. అలాగే నీటి స్వచ్ఛతలో రాష్ట్రం అగ్రస్థా
mass suicide | ఒక వ్యక్తి మృతదేహాన్ని గోవాలో గుర్తించారు. అతడి భార్య, కుమారుడి మృతదేహాలు కర్ణాటకలోని బీచ్లో లభించాయి. ఆ కుటుంబం సామూహిక ఆత్మహత్యకు (mass suicide) పాల్పడి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.
ఒకనాడు సంపూర్ణ ఆరోగ్యవంతులకు నిలయంగా ఉన్న భారత్.. నేడు దీర్ఘకాలిక వ్యాధులకు కేంద్రంగా మారుతున్నది. డయాబెటిక్, బ్లడ్ ప్రెషర్ (బీపీ), కొలెస్టరాల్ తదితర వ్యాధులు అడ్డు అదుపు లేకుండా పెరిగిపోతున్నాయి.
కల్తీ మద్యం తాగడం వల్ల ప్రాణాలకు ముప్పు ఏర్పడుతుందని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ చెప్పారు. నిబంధనలు, ఆల్కహాల్ మోతాదుకు అనుగుణంగా ప్రభుత్వం ఆధ్వర్యంలో విక్రయించే మ ద్యాన్ని మాత్రమే తీ
జనం ఖర్చులకు వెనుకాడటం లేదు. కాకపోతే, సౌకర్యాలు కోరుకుంటున్నారు. అనుభూతులు ఆశిస్తున్నారు. అది విమాన ప్రయాణమైనా సరే. నిజానికి ఎయిర్పోర్ట్కు చేరుకోవడం, చెక్ ఇన్ తతంగం పూర్తి చేసుకోవడం, విమానం కోసం గంటల�
SCO Meeting: 12 ఏళ్ల తర్వాత పాకిస్థాన్కు చెందిన విదేశాంగ మంత్రి ఇండియాలో పర్యటిస్తున్నారు. గోవాలో జరుగుతున్న ఎస్సీవో భేటీకి పాక్ మంత్రి బిలావల్ భుట్టో జర్దారి హాజరయ్యారు. వేదిక వద్ద ఆయనకు జైశంకర్ �
కేరళ, తమిళనాడు, కర్ణాటక, గోవా, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ర్టాల్లో విస్తరించి ఉన్న పర్వత శ్రేణిని పశ్చిమ కనుమలుగా పిలుస్తారు. ఎంతో జీవవైవిధ్యం కనిపించే ఈ ప్రాంతంలో సీసీఎంబీ పరిశోధకులు ప్రత్యేక దృష్టి సారి�
తన కొత్త సినిమా ‘దసరా’ విజయంతో ఉత్సాహంలో ఉన్నారు హీరో నాని. తెలంగాణ నేపథ్య కథతో తెరకెక్కిన ఈ సినిమా మాస్ హీరోగా ఎదగాలనే నాని ప్రయత్నాన్ని ముందుకు తీసుకెళ్లింది. ఈ సినిమా సక్సెస్ సంబరాల నుంచి బయటకొచ్చి�
డ్రగ్స్ సరఫరా ఆరోపణల కేసులో గోవాకు చెందిన ఎడ్విన్ నూన్స్ విడుదలకు కింది కోర్టు ఉత్తర్వులు జారీ చేసిన తర్వాత హైదరాబాద్ పోలీస్ కమిషనర్ నిర్బంధ ఉత్తర్వులు జారీ చేయడం చెల్లదని హైకోర్టు స్పష్టం చేసిం
వాళ్లిద్దరు చుట్టాలు. వేర్వేరు ప్రాంతాల్లో ఉంటూ ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ప్రేమికుల రోజును ఓ మధుర స్మృతిగా మలుచుకుందామని అనుకున్నారు. ఇంట్లో ఎవరికీ చెప్పకుండా పర్యాటకుల స్వర్గధామమైన గోవాకు వెళ్లారు.
రష్యా నుంచి గోవాకు వస్తున్న విమానానికి బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. దీంతో ఆ విమానాన్ని అత్యవసరంగా ఉజ్బెకిస్తాన్లో దించారు. ఆ విమానంలో 238 మంది ప్రయాణికులు ఉన్నారు.