వరుసగా రాష్ర్టాల్లో ప్రభుత్వాల హత్య 5,500 కోట్లతో 277 ఎమ్మెల్యేల కొనుగోలు ఆప్ ఎమ్మెల్యేల కోసం మరో 800 కోట్లు జీఎస్టీ, పెట్రో వడ్డింపుతో వచ్చిన రాబడంతా ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేల కొనుగోళ్లకేనా? గుజరాత్లో ప�
డ్రగ్స్ విక్రయిస్తూ.. తప్పించుకు తిరుగుతున్న పాత నేరస్తుడిని మాదాపూర్ ఎస్వోటీ పోలీసులు పట్టుకున్నారు. అతడి నుంచి రూ.3.92లక్షల విలువైన 13 గ్రాముల కొకైన్, ద్విచక్రవాహనం, సెల్ఫోన్లు, నగదు స్వాధీనం చేసుకున
నటి, బీజేపీ నేత సొనాలి ఫోగట్ మర్డర్ మిస్టరీలో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. నటి గుండెపోటుతో మరణించిందని తొలుత వెల్లడించగా ఆపై పోస్ట్మార్టం నివేదిక అనంతరం హత్య కేసుగా నిర్ధారించి ఆమె ఇద్దర
పనాజీ: హర్యానాకు చెందిన బీజేపీ నేత, నటి సోనాలి ఫోగట్ కన్నమూశారు. గోవా టూర్లో ఉన్న ఆమెకు తీవ్ర గుండెపోటు రావడంతో అక్కడిక్కడే ప్రాణాలు విడిచారు. బిగ్ బాస్ 14లో ఆమె చివరిసారి కనిపించారు. వైల్డ్క�
ఇంటింటికీ నల్లా గోవాలోనే ఇచ్చారా? ఏండ్ల క్రితమే ఈ ఘనత సాధించిన తెలంగాణపై ఎందుకంత చిన్నచూపు? ప్రశంసలన్నీ బీజేపీ పాలిత రాష్ర్టాలకేనా? ప్రధాని తీరుపై వెల్లువెత్తుతున్న విమర్శలు హైదరాబాద్, ఆగస్టు 19 (నమస్తే
భారత బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్కు ముంబై రంజీ జట్టుతో విడదీయరాని అనుబంధముంది. కానీ అతడి కొడుకు అర్జున్ టెండూల్కర్ మాత్రం ఇప్పుడు ముంబైతో అనుబంధాన్ని తెంచుకోబోతున్నాడు. దేశవాళీలో ముంబై జట్టుకు
ఒకేసారి రెండు వాయిదాలు విడుదల చేసిన ఆర్థిక శాఖ తెలంగాణకు 2,452 కోట్లు,యూపీకి రూ.20,928 కోట్లు హైదరాబాద్, ఆగస్టు 10, (నమస్తే తెలంగాణ): కేంద్ర పన్నుల నుంచి రాష్ర్టాలకు రావాల్సిన వాటాను బుధవారం విడుదల చేశారు. రాష్ర్ట�
Sky Dining Restaurant in Goa | గోవా అనగానే అందమైన బీచ్లు, సముద్రం, పచ్చని పరిసరాలు గుర్తొస్తాయి. ఆ ప్రకృతిని పూర్తిగా తిలకించాలంటే కాస్త ఎత్తయిన ప్రదేశానికి వెళ్లాల్సిందే. అంతెత్తు మీదినుంచి అందాలను ఆస్వాదిస్తూ.. పన్లో పన
Drugs | గోవా నుంచి అక్రమంగా తరలిస్తున్న డ్రగ్స్ను రంగారెడ్డి జిల్లా పోలీసులు పట్టుకున్నారు. జిల్లాలోని రాయికల్ టోల్ప్లాజా వద్ద షాద్నగర్, ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు.
గోవాలో విషాదం నెలకొంది. ఓ కారును ఓవర్టేక్ చేయబోయి ఎస్యూవీ.. బ్రిడ్జి రేలింగ్పైనుంచి నదిలో పడిపోయింది. డ్రైవర్తో సహా ఆ ఎస్యూవీలో ఉన్నవారందరూ మృతిచెంది ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘ�
బీజేపీకి తాను భయపడబోనని, ఆ పార్టీపై న్యాయ పోరాటం సాగిస్తానని విపక్ష కాంగ్రెస్ నేత మైఖేల్ లోబో పేర్కొన్నారు. లోబో వ్యాపార లావాదేవీలపై పాలక పార్టీ కనుసన్నల్లో ఆయనకు పలు నోటీసులు అందుతుండ
కేంద్రమంత్రి స్మృతి ఇరానీ మెడ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటున్నది. ఆమె కుమార్తె జోయిష్ ఇరానీ గోవాలో అక్రమంగా రెస్టారెంట్ నడుపుతున్నారని, దానికి సంబంధించిన బార్ లైసెన్స్ నకిలీదని కాంగ్రెస్ ఆరోపించింది.
కొవిడ్ వ్యాక్సినేషన్లో దేశం రికార్డు న్యూఢిల్లీ, జూలై 17: కరోనా వ్యాక్సిన్ పంపిణీలో భారత్ మరో మైలురాయిని అధిగమించింది. ఆదివారం నాటికి దేశవ్యాప్తంగా 200 కోట్లకుపైగా డోసులను పంపిణీచేసి సరికొత్త అధ్యాయా�