కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో పలు రాష్ట్రాలు ప్రయాణికుల విషయంలో కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నాయి. కొవిడ్ ఉద్ధృతి తీవ్రస్థాయిలో ఉన్న రాష్ట్రాలు ఇప్పటికే లాక్డౌన్ విధించాయి. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే స�
బిట్స్ పిలానీ| దేశంలో ప్రముఖ విద్యాసంస్థ అయిన రాజస్థాన్లోని పిలానీలో ఉన్న బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ & సైన్స్ (బిట్స్ పిలానీ) 2021–22 విద్యాసంవత్సరానికిగాను హయ్యర్ డిగ్రీ (పీజీ) కోర్సుల్�
న్యూఢిల్లీ: కోవిడ్ రోగుల చికిత్సకు ఇవర్మెక్టిన్ ఉపయోగించేందుకు గోవా ప్రబుత్వం అనుమతించింది. అమెరికా ఆహార, ఔషధ సంస్థ (ఎఫ్డీఏ) ఈ మందును తిరస్కరించింది. ఇవర్మెక్టిన్ పూర్తిగా ఇన్ఫెక్షన్ను తొలగించదని,
రాష్ట్రవ్యాప్త కర్ఫ్యూ| కరోనా పంజా విసరడంతో దేశంలోని చాలా రాష్ట్రాలు కర్ఫ్యూ బాటపట్టాయి. కొన్ని రాష్ట్రాలు లాక్డౌన్ అమలుచేస్తున్నాయి. నిన్న కేరళలో పూర్తిస్థాయి లాక్డౌన్ ప్రారంభమయ్యింద�
గోవాలో కొవిడ్ ఆంక్షలు | ప్రపంచ పర్యాటక కేంద్రమైన గోవాలో కరోనా కేసులు పెరుగుతుండటంతో రాష్ట్రం ప్రభుత్వం రేపటి నుంచి వారంపాటు కొవిడ్ ఆంక్షలు విధిస్తూ ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది.
పనాజీ: కరోనా సెకండ్ వేవ్ దేశాన్ని అల్లకల్లోలం చేస్తున్నది. దేశ వ్యాప్తంగా ఆసుపత్రులన్నీ కరోనా రోగులతో నిండిపోయాయి. మరోవైపు చికిత్స కోసం కరోనా రోగులు భారీగా ఆసుపత్రులకు క్యూకడుతున్నారు. గ