గో ఫస్ట్ ఎయిర్లైన్ను కొనేందుకు స్పైస్జెట్ ఎయిర్లైన్ ఆసక్తి కనబరుస్తున్నది. పీకల్లోతు ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన ఈ ముంబై ఆధారిత ఎయిర్లైన్.. ప్రస్తుతం దివాలా ప్రక్రియలో ఉన్నది తెలిసిందే. ఈ �
Go First | సంస్థ కార్యకలాపాల నిర్వహణలో సమస్యల సాకుతో ఈ నెలాఖరు వరకూ అన్ని విమాన సర్వీసులు నిలిపేసింది గోఫస్ట్. అయితే, పండుగల నేపథ్యంలో సిబ్బంది జూన్ నెల వేతనాలను వారి ఖాతాలో జమ చేసింది.
Go-First | దాదాపు రెండు నెలలకు పైగా నేలకు పరిమితమైన ఎయిర్ లైన్స్ గో-ఫస్ట్ విమాన సర్వీసుల పునరుద్ధరణ ప్రణాళికకు డీజీసీఏ ఆమోదం తెలిపింది. అయితే, షరతులు వర్తిస్తాయని పేర్కొంది.
Go First | గోఫస్ట్ ఎయిర్ లైన్స్ సంస్థకు సుమారు రూ.425 కోట్ల రుణాలిచ్చేందుకు బ్యాంకర్లు సూత్రప్రాయంగా అంగీకరించారు. డీజీసీఏ ఆమోదంతో త్వరలో సర్వీసుల ప్రారంభానికి గోఫస్ట్ యాజమాన్యం సిద్ధం అవుతున్నది.
Go First-Air India | గోఫస్ట్ విమానాలు నేలకు పరిమితం కావడంతో అందులో పని చేస్తున్న పైలట్లలో సుమారు 200 మంది ఎయిర్ ఇండియాలో చేరారు. వారిలో 75 మంది సోమవారం నుంచి శిక్షణలో చేరారు. దీనిపై స్పందించేందుకు గోఫస్ట్ ముందుకు రాలేదు
ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న విమానయాన సంస్థ గో ఫస్ట్ దాఖలు చేసిన దివాలా పిటిషన్ను ఎన్సీఎల్టీ ఆనుమతించింది. కంపెనీ చెల్లించాల్సిన రుణాలు, బకాయిలపై మారటోరియం విధించింది.
Go First: ఎన్సీఎల్టీ కోర్టులో గోఫస్ట్కు భారీ ఊరట దక్కింది. ఆ కంపెనీ పెట్టుకున్న స్వచ్ఛంద దివాళా అభ్యర్థనను కోర్టు ఆమోదించింది. పూర్తి పరిష్కారం దొరికే వరకు.. ఉద్యోగుల్ని తొలగించరాదు అని బెంచ్ తె
Go First: డీజీసీఏ ఇవాళ గో ఫస్ట్ విమాన సంస్థకు షోకాజు నోటీసులు జారీ చేసింది. సురక్షితంగా, సమర్థవంతంగా, నమ్మకమైన రీతిలో సేవలు అందించడం లేదని ఆ సంస్థను నిలదీసింది. వెంటనే విమాన బుకింగ్స్ను నిలిప�
Go First: మంగళవారం వరకు గో ఫస్ట్ విమానాలను ఆ సంస్థ రద్దు చేసింది. ఆర్ధిక ఇబ్బందులు తట్టుకోలేక ఆ కంపెనీ ఈ పనిచేసింది. అయితే విమానాలు బుక్ అయిన వారికి రిఫండ్ చేయాలని డీజీసీఏ ఆదేశాలు జారీ చేసింది.
వినీలాకాశంలోకి ప్రైవేటు ఎయిర్లైన్స్ ప్రయాణం ప్రారంభించిన గత మూడు దశాబ్దాల్లో సగటున దాదాపు ఏడాదికో కంపెనీ చొప్పున మూతపడ్డాయి. తాజాగా దివాలా పిటిషన్ వేసిన వాడియా గ్రూప్ కంపెనీ గో ఫస్ట్ మనుగడ కోసం క�
దేశీయ విమానయాన సంస్థ గో ఫస్ట్.. గోవా నుంచి వారానికి 42 విమాన సర్వీసులు నడుపబోతున్నట్టు ప్రకటించింది. ఉత్తర గోవాలోని మోపా విమానాశ్రయం నుంచి హైదరాబాద్తోపాటు ముంబై, బెంగళూరులకు డైరెక్ట్ ఫ్లైట్ సర్వీసుల�