పసిఫిక్ మహా సముద్రం ఉపరితలంపై ఏర్పడిన ‘ఎల్ నినో’ ప్రపంచ మానవవాళికి సరికొత్త సవాల్ను విసురుతున్నది. పారిశ్రామిక యుగం ముందు నాటితో పోల్చితే భూతాపం 1.5 డిగ్రీల సెల్సియస్ దాటకూడదన్నది పారిస్ ఒప్పందంలో
పెరుగుతున్న భూతాపం మానవాళిని కబళించే రోజు ఎంతోదూరం లేదంటూ శాస్త్రవేత్తలు అత్యంత తీవ్రమైన హెచ్చరిక జారీచేశారు. ప్రతి దశాబ్దానికి భూమి రికార్డు స్థాయిలో 0.2 డిగ్రీలు వేడెక్కుతున్నదని తేల్చారు.
Global warming: దశాబ్ధ కాలంలో సగటున భూతాపం 0.2 డిగ్రీల సెల్సియస్తో వేడెక్కుతున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. 50 మంది ప్రఖ్యాత సైంటిస్టులు ఈ హెచ్చరిక చేశారు. 2013 నుంచి 2022 వరకు మానవుల వల్ల కలుగుతున్న పర
ఆధునిక జీవనశైలి, పారిశ్రామికీకరణ వల్ల వాతావరణ కాలుష్యం ఏర్పడి భూతాపం పెరిగిపోతున్నది. 26 వేల ఏండ్ల క్రితమే భూతాపం సంభవించి సముద్ర మట్టాలు పెరిగిపోయినట్టు సింగపూర్లోని నాన్యాంగ్ టెక్నలాజికల్ వర్సిటీ
ప్రకృతి ఎన్ని హెచ్చరికలు చేస్తున్నా మానవులు మూర్ఖత్వాన్ని వీడటం లేదనడానికి జోషిమఠ్ పట్టణంలో నేల కుంగిపోయి ఇళ్ళు, బాటలు బీటలు వారడం తాజా ఉదాహరణ. మంచు పర్వతాలతో కూడిన సుందర తలమది.
ప్రస్తుతం వినియోగిస్తున్న శీతలీకరణ విధానానికి ప్రత్యామ్నాయంగా కొత్త విధానాన్ని అభివృద్ధి చేస్తున్నారు అమెరికాలోని లారెన్స్ బార్కిలీ నేషనల్ ల్యాబొరేటరీ శాస్త్రవేత్తలు
వాతావరణ మార్పులు, భూతాపం వృద్ధుల గుండెకు చేటు చేస్తున్నట్టు జపాన్ పరిశోధకుల అధ్యయనంలో తేలింది. ఉష్ణోగ్రతలో అనూహ్య పెరుగుదల వల్ల వృద్ధులు ఎక్కువగా గుండెపోటు బారినపడుతున్నారని, చాలామంది మృతి చెందుతున్�
ప్రస్తుతం ప్రపంచం ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్నదని, వాటిని సాదరంగా స్వీకరించాలని హార్వర్డ్ యూనివర్సిటీ పూర్వ అధ్యాపకుడు స్టీవ్ జార్డింగ్ పిలుపునిచ్చారు.
గ్లోబల్ వార్మింగ్ పెరిగిపోతోందంటూ ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని నిరసనలు చేసినా పర్యావరణానికి కలుగుతున్న హాని గురించి ఎవరికీ పెద్దగా పట్టడం లేదు. కొన్ని దేశాలు కూడా ఈ విషయాన్ని సీరియస్గా తీసుకోకపోవడం గమనార�
ఈ ఇబ్బందుల్ని గుర్తించి పాలసీని తీసుకోండి సంతోష్ ఈమధ్యే ఓ కారు కొన్నాడు. అనుకోకుండా అప్పుడే భారీ వర్షాలు కురిశాయి. అపార్ట్మెంట్ సెల్లార్లోకి నీళ్లొచ్చాయి. అక్కడే పెట్టిన కారు కూడా నీట మునిగింది.బీమా
గ్లోబల్ వార్మింగ్ (భూమి వేడెక్కడం) -సూర్యకిరణాలు భూమిపై పడి పరావర్తనం (Reflection) చెందుతాయి. వీటిని వాతావరణంలో అధిక మొత్తంలో ఉన్న CO2, CH4, N2O, SF6, HFC, CFC, నీటి ఆవిరి తదితరాలు గ్రహించి భూమిపైన వాతావరణాన్ని వేడెక్కింపజేసే ప్�
యావత్ ప్రపంచం రష్యా-ఉక్రెయిన్ యుద్ధంతో కలవరపడుతున్నది. కానీ, అంతకంటే ఆందోళన పడాల్సిన అంశం.. ‘ముంచుకొస్తున్న వాతావరణ ముప్పు’ అని ఐక్యరాజ్యసమితికి చెందిన అంతర్జాతీయ సంస్థ ఐపీసీసీ తాజా నివేదికలో మానవాళ�
ఐపీసీసీ నివేదిక హెచ్చరిక న్యూఢిల్లీ: 1.5 డిగ్రీల ఉష్ణోగ్రత పెరుగుదలతో వచ్చే రెండు దశాబ్ధాల్లో పలు వాతావరణ అనివార్య విపత్తులు సంభవించే అవకాశం ఉన్నదని ఐక్యరాజ్యసమితికి చెందిన ఇంటర్గవర్న్మెంటల్ ప్యానె