వాషింగ్టన్, నవంబర్ 11: మానవ కారణాలతో గత 150 ఏండ్లుగా భూతాపం పెరుగుతున్న వేగం గడిచిన 24 వేల ఏండ్లలో ఎన్నడూ లేదని అమెరికాలోని అరిజోనా వర్సిటీ అధ్యయనం వెల్లడించింది. పరిశోధకులు తమ అధ్యయనంలో భాగంగా 200 ఏండ్లకొకసా
అక్టోబర్ 31 నుంచి ఇంగ్లాండ్లోని గ్లాస్గోలో పర్యావరణ పరిణామాలపై అంతర్జాతీయ సదస్సు జరుగనుంది. ఇందులో పాల్గొనే 15 మంది భారతీయ ప్రతినిధుల బృందానికి పర్యావరణం, అడవులు, వాతావరణ మార్పు శాఖ అదనపు కార్యదర్శి రిచ
శ్రీనగర్: జమ్ముకశ్మీర్లోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన తాజివాస్ హిమానీనదం అత్యంత వేగంగా కరుగుతున్నది. ఇటీవల చాలా మార్పులు కనిపించాయని, హిమపాతం వేగంగా తగ్గిపోతున్నదని సోన్మార్గ్లోని టూరిస్ట్ గైడ్ �
పారిస్ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్నం పర్యావరణ పరిరక్షణ ప్రతీ ఒక్కరి బాధ్యత ఐరాస వాతావరణ నివేదికపై గుటెరస్ ఈ శతాబ్దాంతానికి భూతాపం 2.7 డిగ్రీలు ఐరాస: కర్బన ఉద్గారాలను తగ్గించడానికి ప్రపంచదేశాలు ఇప్పటివ�
కొండాపూర్ : గ్లోబల్ వార్మింగ్ను అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షణ చర్యలు చేపట్టాలని ఐటీ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్శశిథరూర్ పేర్కొన్నారు. బుధవారం ఐటీ పార్లమెంటరీ స్టాండింగ్ �
న్యూఢిల్లీ: మనిషి తన గొయ్యి తానే తవ్వుకుంటున్నాడు. చేజేతులా భవిష్యత్ తరాల మనుగడను ప్రశ్నార్థకం చేస్తున్నాడు. పర్యావరణంలో వస్తున్న మార్పులను పట్టించుకోకుండా అభివృద్ధి పేరుతో సాగిస్తు�
న్యూఢిల్లీ: గతేడాది కరోనానే కాదు వేడి కూడా భూగోళాన్ని ఉక్కిరిబిక్కిరి చేసింది. రికార్డయిన అత్యంత వేడి సంవత్సరాల్లో 2020 కూడా ఒకటి అని ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంవో) వెల్లడించింది. గతేడాది �