టై- హైదరాబాద్ ఆధ్వర్యంలో నిర్వహించే ఆరో ఎడిషన్ కాంపిటీషన్లో మహిళా అంత్రప్రెన్యూర్లు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ పిలుపునిచ్చారు.
Visaka Capital | ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్( YS Jagan) మరోసారి పరిపాలన రాజధాని( administrative capital) గా విశాఖపట్నం(Visaka Capital) ఉంటుందని కీలక వ్యాఖ్యలు చేశారు.
గ్రామీణ ప్రాంతాల్లో వ్యవస్థాపక కార్యక్రమాలను ప్రోత్సహించడానికి, వాటిని విస్తరించేందుకు కాకతీయ సాండ్బాక్స్కు భారత సంతతి అమెరికా వ్యాపారవేత్త కన్వల్ సింగ్ రేఖీ బుధవారం రూ.20 కోట్ల విరాళాన్ని ప్రకటి�