అంతర్జాతీయ మార్కెట్ నుంచి ఓలా క్యాబ్స్ తమ సేవలను విరమించుకున్నది. బ్రిటన్, ఆస్ట్రేలియా, న్యూజీలాండ్ దేశాల్లో ప్రస్తుతం కొనసాగుతున్న సర్వీసులను ఈ నెలాఖరుతో ఆపేయాలని సంస్థ నిర్ణయించుకున్నది.
దేశీయ స్పాట్ మార్కెట్లో బంగారం ధరలు ఆల్టైమ్ హైకి వెళ్లాయి. ఢిల్లీలో సోమవారం 24 క్యారెట్ (99.9 స్వచ్ఛత కలిగిన గోల్డ్) 10 గ్రాములు మునుపెన్నడూ లేనివిధంగా రూ.68,420ని చేరింది.
Gold Rate | బంగారం ధరలు క్రమేణా తగ్గుముఖం పడుతున్నాయి. గత వారం రోజులుగా దిగొస్తున్న రేట్లు.. బుధవారం భారీగా క్షీణించాయి. దీంతో హైదరాబాద్లో తులం ధర రూ.63 వేల దిగువకు చేరింది.
బంగారం ధరలు మళ్లీ విజృంభిస్తున్నాయి. వరుసగా పెరుగుతున్న రేట్లతో పసిడి విలువ రూ.62,000లను సమీపిస్తున్నది. శుక్రవారం ఒక్కరోజే హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ తులం పుత్తడి ధర రూ.650 ఎగబాకింది. దీంతో రూ.61,690గా నమ�
ఫెడ్ ఫీవర్ భారత్ మార్కెట్లను ఇంకా పట్టిపీడిస్తున్నది. ఫలితమే వరుస నాలుగు రోజుల నష్టాలు. శుక్రవారం రోజంతా 500 పాయింట్ల శ్రేణిలో లాభనష్టాల మధ్య దోబూచులాడిన బీఎస్ఈ సెన్సెక్స్ తుదకు 221 పాయింట్లు పతనమై 66,009
హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు అందిస్తున్న మర్డోర్ ఇంటిలిజెన్స్..వ్యూహాత్మక పెట్టుబడుల్లో భాగంగా గ్లోబల్ మార్కెట్ ఇన్సైట్స్లో మెజార్టీ వాటా 51 శాతంను కొనుగోలు చేసింది.
పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన చైనాకు చెందిన రియల్ ఎస్టేట్ దిగ్గజం ఎవర్గ్రాండే.. దివాలా తీసిందన్న వార్తలు గుప్పుమన్నాయి. 340 బిలియన్ డాలర్ల (రూ.28.22 లక్షల కోట్లు) రుణ భారం నుంచి తప్పించుకోవడంలో భాగంగా న�
డాలర్తో పోల్చితే రూపాయి మారకం విలువ రెండు నెలల కనిష్ఠానికి దిగజారింది. శుక్రవారం ఫారెక్స్ మార్కెట్ ట్రేడింగ్లో మరో 7 పైసలు క్షీణించి 82.81 వద్దకు చేరింది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2023-24)గాను దేశ జీడీపీ వృద్ధిపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ), కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ అంచనాలు ఒకేలా ఉన్నాయని ప్రధాన ఆర్థిక సలహాదారు (సీఈఏ) వీ అనంత నాగేశ్వరన్ అన్నార