పసిడి రికార్డు స్థాయిలో దూసుకుపోతున్నది. భవిష్యత్తులో వడ్డీరేట్లను పెంచే అవకాశాలు లేవని అమెరికా ఫెడరల్ రిజర్వు స్పష్టంచేయడంతో గ్లోబల్ మార్కెట్లో అతి విలువైన లోహాల ధరలు పుంజుకున్నాయి. దీంతో ఢిల్లీ బ�
బంగారం ధరలు క్రమంగా దిగొస్తున్నాయి. ఢిల్లీలో తులం ధర రూ. 60 వేల దిగువకు పడిపోయింది. రూ. 510 తగ్గిన తులం గోల్డ్ ధర రూ.59, 940గా నమోదైంది. రూ.920 తగ్గిన కిలో వెండి రూ. 74,680గా నమోదైంది.
Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా పతనమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న ప్రతికూల పవనాల నేపథ్యంలో సూచీలు నష్టాల్లో ముగిశాయి. సోమవారం ఉదయం మార్కెట్లు లాభాలతోనే మొదలయ్యాయి. ట్రేడింగ్ ముగిసే సమ�
Oppo Find N2 Flip | చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం ఒప్పో.. గ్లోబల్ మార్కెట్లోని ఫైండ్ ఎన్2 ఫ్లిప్ ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ తీసుకొస్తున్నది. ఈ నెల 15న ఆవిష్కరించనున్నది.
పసిడి ధరలు క్రమంగా దిగొస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహాల ధరలు రెండు శాతం వరకు పతనమవడంతో దేశీయంగా ధరలు దిగొస్తున్నాయి. దీంతో హైదరాబాద్ బులియన్ మార్కెట్లో పసిడి రూ.50 వేల స్థాయికి పడిపో�
దేశీయంగా 43 % పెరిగిన డిమాండ్ ఈ ఏప్రిల్-జూన్లో 170.7 టన్నులుగా నమోదు.. ప్రపంచ స్వర్ణ మండలి వెల్లడి ముంబై, జూలై 28: దేశంలో బంగారం కొనుగోళ్లు పుంజుకుంటున్నాయి. ప్రపంచ స్వర్ణ మండలి దేశీయ విభాగం (డబ్ల్యూజీసీ ఇండియ�
51 వేల దిగువకు బంగారం రూ.1,000 తగ్గిన కిలో వెండి న్యూఢిల్లీ/హైదరాబాద్, జూలై 15: బంగా రం ధరలు క్రమంగా దిగొస్తున్నాయి. ఢిల్లీ బులియన్ మార్కెట్లో తులం బంగారం ధర రూ.300 తగ్గి రూ.49,970కి దిగింది. పసిడితోపాటు వెండి భారీగా త
దుస్తులు, ఇంధన వ్యయాల్లో పొదుపు మంత్రం దేశంలో విజృంభిస్తున్న ద్రవ్యోల్బణం.. అంతర్జాతీయ సంస్థ సర్వే ధరలు మండిపోతున్నాయి. ఏది కొనాలన్నా ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సిన పరిస్థితి.పేద, మధ్యతరగతి వర్గాలు అ�
ఒక్కరోజే రూ.1,130 తగ్గిన తులం రూ.45,207కు చేరిక న్యూఢిల్లీ, సెప్టెంబర్ 17: గతకొద్ది రోజులుగా తరచూ పడిపోతున్న బంగారం ధరలు.. శుక్రవారం మరింతగా దిగివచ్చాయి. దేశ రాజధాని ఢిల్లీలో ఈ ఒక్కరోజే తులం ధర రూ.1,130 తగ్గింది. దీంతో
న్యూఢిల్లీ, ఆగస్టు 9: బంగారం కొనుగోలుదారులకు శుభవార్త. వరుసగా తగ్గుతూ వస్తున్న పసిడి సోమవారం మరింత తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహాల ధరలు తగ్గుముఖం పట్టడంతో దేశీయంగా ధరలు దిగొస్తున్నాయి. �