న్యూఢిల్లీ, ఆగస్టు 9: బంగారం కొనుగోలుదారులకు శుభవార్త. వరుసగా తగ్గుతూ వస్తున్న పసిడి సోమవారం మరింత తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహాల ధరలు తగ్గుముఖం పట్టడంతో దేశీయంగా ధరలు దిగొస్తున్నాయి. �
సంస్కరణల తర్వాత దేశీయ ఆర్థిక వ్యవస్థ అంతర్జాతీయ స్థాయికి ఎదిగింది. అయినప్పటికీ ఈక్విటీ మార్కెట్లో మదుపు మాత్రం మూడు శాతం మందే చేస్తున్నారు. నిజానికి ప్రపంచ మార్కెట్లన్నింటిలోనూ మదుపు చేసే వెసులుబాటు