కేంద్ర జనన విభాగం తాజాగా విడుదల చేసిన పౌర నమోదు వ్యవస్థ (సీఆర్ఎస్) నివేదిక ఉమ్మడి పాలమూరు జిల్లాలో బాలికల జననాలు తగ్గుతున్నట్లు తేల్చింది. 2022-2023 సంబ ంధించి నివేదిక విడుదల చే యగా బాలికల నిష్పత్తి త గ్గుతున
Kabaddi Selections | ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి అండర్-17 బాలికల కబడ్డీ సెలక్షన్స్ అండ్ టోర్నమెంట్ను నిర్వహించారు.
బాల, బాలికల అండర్-14, అండర్-17 హాకీ సెలక్షన్స్ హుజురాబాద్ పట్టణంలోని స్థానిక హాకీ క్రీడామైదానంలో జిల్లా సెక్రెటరీ వేణుగోపాల్, హుజురాబాద్ హాకీ క్లబ్ అసోసియేషన్ అధ్యక్షుడు తోట రాజేంద్రప్రసాద్, ఎంఈవో బీ శ్రీ�
విద్యార్థులను, ఆడపిల్లలను వేధిస్తే వారు ఎంతటి వారైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని, కఠిన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం హెచ్చరించారు. గంగాధర మండలంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను వేధ
Girls In School Uniform Buys Alcohol | స్కూల్ యూనిఫాంలో ఉన్న అమ్మాయిలు ప్రభుత్వ ఆధ్వర్యంలోని లిక్కర్ షాపు వద్దకు వెళ్లారు. మద్యం కొనుగోలు చేశారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో అధికారులు దర్యాప్తు చేస�
భూపాలపల్లిలో ఓ పాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయులు విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని తల్లిదండ్రుల ఫిర్యాదుపై గురువారం జై భజరంగ్దళ్ జిల్లా ఇన్చార్జి శ్యామ్ తమ కార్యకర్తలతో పాఠశాలకు వెళ్లి ఉప�
గోదావరిఖని ప్రభుత్వ పీజీ, డిగ్రీ కళాశాల బాలికలు స్వచ్ఛత బాట పట్టారు. తరగతి గదిలో నేర్చుకున్న పాఠాలను ఆచరణలో పెట్టారు. స్వచ్ఛ భారత్ లో భాగస్వామ్యంగా గురువారం పీజీ, డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యం�
పాఠశాల స్థాయి నుండే బాలికలు క్రీడలపై మక్కువ పెంచుకుని పోటీల్లో రాణించాలని భద్రాచలం గిరిజన శాఖ ఏసీఎంఓ రమేశ్ అన్నారు. శనివారం ఇల్లెందు మండలం బొజ్జయిగూడెం గిరిజన ఆశ్రమ పాఠశాలలో రెండో రోజు జరుగుతున్న ఇల్�
రాష్ట్రంలో ఆడపిల్లలపై ఇంకా వివక్ష కొనసాగుతూనే ఉన్నది. ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు ఎన్నో చైతన్యవంత కార్యక్రమాలు నిర్వహిస్తున్నా, ప్రోత్సాహకాలను అందిస్తున్నా పూర్తిగా తగ్గనే లేదు. అత్యాధునిక సమాజం ఉన్న
మైనర్ను వివాహం చేసుకున్నా, వారికి బిడ్డ పుట్టినా పోక్సో చట్టం కింద నమోదైన అత్యాచారం కేసుల నుంచి నిందితుడికి విముక్తి లభించదని బాంబే హైకోర్టు తీర్పు ఇచ్చింది.
Girls Locked In Toilet Of Madrassa | మదర్సా టాయిలెట్లో 40 మంది బాలికలను నిర్బంధించారు. అధికారుల తనిఖీ సందర్భంగా ఈ విషయం బయటపడింది. ఈ నేపథ్యంలో రిజిస్టర్ కాని ఆ మదర్సా కార్యకలాపాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
డిప్లొమా, ఇంజినీరింగ్, డిగ్రీ, ఎంబీబీఎస్ కోర్సుల్లో చేరిన సర్కారు స్కూళ్లు, కాలేజీల్లో చదివిన తెలంగాణ బాలికలకు ఏటా రూ.30వేల స్కాలర్షిప్ చొప్పున అజీం ప్రేమ్జీ ఫౌండేషన్ ఇవ్వనున్నది.
తంగళ్లపల్లి మండలం ఓ జడ్పీహెచ్ఎస్ ప్రభుత్వ పాఠశాలలో బాలికలతో ఓ ఉపాధ్యాయుడి అసభ్య ప్రవర్తన మండలం లో కలకలం రేపింది. బాలికలతో అసభ్యంగా ప్రవర్తించిన ఓ ఉపాధ్యాయుడిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని బీజేపీ సీన