Supreme Court : దేశంలోని విద్యా సంస్థల్లో టాయిలెట్లు, శానిటరీ న్యాప్కిన్స్ లేని కారణంగా బాలికలు చదువు మానేయకుండా చూడాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. ఈ మేరకు కేంద్రానికి, రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు సూచ�
3 Girls Drown In Stepwell | స్నానం కోసం మెట్ల బావిలోకి దిగిన ముగ్గురు బాలికలు అందులో మునిగి మరణించారు. మరో బాలిక ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలిపింది. దీంతో వారు అక్కడకు చేరుకున్నారు. బాలికలను బయటకు తీసి ఆసుపత్రికి తరలి�
సమాజం పురోగతికి నిజమైన కొలమానం మహిళలకు, ముఖ్యంగా బాలికలకు లభించే భద్రత, గౌరవం, న్యాయంలోనే ఉంటుంది. ఇటీవల వెలుగులోకి వచ్చిన మన రాష్ర్టానికి చెందిన కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కుమారుడిపై పోక్సో కేసు నమోదు కా
కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా ప్రచారం చేసుకునే బేటీ పడావో.. బేటీ బచావో నినాదం అపహాస్యం పాలవుతున్నది. తెలంగాణకు చెందిన కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడే స్వయంగా ఓ మైనర్ బాల
పదో తరగతి ఫలితాల్లో బాలికలు హవా చాటారు. బుధవారం విడుదలైన ఫలితాల్లో మెదక్ జిల్లా 96.63 శాతం ఉతీర్ణతతో రాష్ట్రంలో 22వ స్థానంలో నిలిచింది. గతేడాది 12వ స్థానంలో నిలిచింది.
Goa BJP corporator's son arrested | బీజేపీ కార్పొరేటర్ కుమారుడి దారుణాలు బయటపడ్డాయి. సుమారు 30 మంది బాలికలపై మూడేళ్లుగా అతడు అత్యాచారానికి పాల్పడ్డాడు. వీడియోలు రికార్డ్ చేసి వారిని బ్లాక్మెయిల్ చేశాడు. స్నేహితులతో కలిసి �
ఆడపిల్లలకు కట్నాలు ఇవ్వకుండా వారి ఉన్నత చదువులకు, వ్యాపారాలు చేసి తమ కాళ్లపై తాము నిలబడేలా తోడ్పాటును అందించేలా తల్లి దండ్రులు కృషి చేయాలని తెలంగాణ రాష్ట్ర వినియోగదారుల అధ్యక్షురాలు, హైకోర్టు విశ్రాంత
Collector Chahat Bajpai | సర్వైకల్ క్యాన్సర్ నివారణకు హెచ్ పీవీ వ్యాక్సిన్ను 14 సంవత్సరాలు పూర్తిచేసి 15 సంవత్సరాలలోపు ఉన్న బాలికలకు ఉచితంగా అందిస్తున్నామని జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ అన్నారు.
Girls Sucide In Temple Bathroom | ఒక ఆలయంలోని బాత్రూమ్లో ఇద్దరు కాలేజీ అమ్మాయిల మృతదేహాలను గుర్తించారు. వారిద్దరూ విషపూరిత మందు ఇంజెక్ట్ చేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దీనిపై దర్యాప్తు చేస్
రాజస్థాన్లోని అజ్మీర్లో శనివారం 14 ఏండ్ల లోపు బాలికల కోసం హ్యూమన్ పాపిలోమా వైరస్(హెచ్పవీవీ) వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు.
Women Safety | నగరంలో అమ్మాయిలకు రక్షణ కరువవుతున్నది. ఆడపిల్లలకు పోకిరీల వేధింపులు పెరిగిపోయాయి. షీటీమ్స్ ఎంతగా నిఘా పెట్టినా ఆకతాయిలు తమ వెకిలివేషాలు మానకపోవడంతో మహిళలు, యువతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు.
కేంద్ర జనన విభాగం తాజాగా విడుదల చేసిన పౌర నమోదు వ్యవస్థ (సీఆర్ఎస్) నివేదిక ఉమ్మడి పాలమూరు జిల్లాలో బాలికల జననాలు తగ్గుతున్నట్లు తేల్చింది. 2022-2023 సంబ ంధించి నివేదిక విడుదల చే యగా బాలికల నిష్పత్తి త గ్గుతున