ప్రాథమిక పాఠశాల బాలికలపై వికృత చేష్టలు చేస్తూ తరచూ వారితో అసభ్యకరంగా ప్రవర్తించిన ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడి నిర్వాకం ఆదివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కోటగల్లీ ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ ఎస్సీ హాస్టల్లో ముగ్గురు విద్యార్థినులు (Students Missing) కనిపించకుండా పోయారు. ఎక్కడికి వెళ్లాలని చిట్టీల్లో రాసి, లక్కీ డ్రా తీసిన బాలికలు.. అందు�
ఇంటర్మీడియట్ ఫలితాల్లో గ్రేటర్ బాలికలు సత్తా చాటారు. రాష్ట్రంలోనే ఇంటర్ మొదటి సంవత్సర ఫలితాల్లో మేడ్చల్మల్కాజిగిరి ప్రథమ స్థానంలో నిలువగా, రంగారెడ్డి జిల్లా ద్వితీయ స్థానాన్ని కైవసం చేసుకుంది.
KGBV | నాగర్ కర్నూల్ జిల్లా నాగనూలులో పది రోజుల క్రితం ఇంగ్లీష్ టీచర్ కళ్యాణి వేధింపులు భరించలేక 9వ తరగతి విద్యార్థిని తన చేయి కోసుకొని ఆత్మహత్యాయత్నం చేసిన సంగతి తెలిసిందే.
MLA Vakiti Srihari | ఇవాళ మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి మక్తల్ నియోజకవర్గంలోని మాగనూర్ మండలం నల్లగట్టు దగ్గర ఉన్న కస్తూర్బా బాలికల వసతి గృహాన్ని 8:50 నిమిషాలకు ఆకస్మికంగా తనిఖీ చేశారు.
Kabaddi | హైదరాబాద్ కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే కబడ్డీ పోటీలకు అండర్ 14 విభాగంలో బోయిన్పల్లి ప్రభుత్వ పాఠశాలకు చెందిన ఆరుగురు విద్యార్థినులు ఎంపికయ్యారు.
Kotagiri KGBV | నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో సోమవారం బాలమిత్ర ఫౌండేషన్ హైదరాబాద్ ఆధ్వర్యంలో విద్యార్థులకు దుప్పట్లు , ప్లేట్లను పంపిణీ చేశారు.
Osmania University | అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థినులు నిరసన తెలిపారు.
Telangana | కాంగ్రెస్ ప్రభుత్వంపై విద్యార్థినులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదని అమ్మాయిలు మండిపడుతున్నారు.
Food Poison | రాష్ట్రంలోని గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. తాజాగా నాగర్కర్నూల్ జిల్లా తెలకపల్లి మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ చోటు చే�