ఇంటర్మీడియట్ ఫలితాల్లో గ్రేటర్ బాలికలు సత్తా చాటారు. రాష్ట్రంలోనే ఇంటర్ మొదటి సంవత్సర ఫలితాల్లో మేడ్చల్మల్కాజిగిరి ప్రథమ స్థానంలో నిలువగా, రంగారెడ్డి జిల్లా ద్వితీయ స్థానాన్ని కైవసం చేసుకుంది.
KGBV | నాగర్ కర్నూల్ జిల్లా నాగనూలులో పది రోజుల క్రితం ఇంగ్లీష్ టీచర్ కళ్యాణి వేధింపులు భరించలేక 9వ తరగతి విద్యార్థిని తన చేయి కోసుకొని ఆత్మహత్యాయత్నం చేసిన సంగతి తెలిసిందే.
MLA Vakiti Srihari | ఇవాళ మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి మక్తల్ నియోజకవర్గంలోని మాగనూర్ మండలం నల్లగట్టు దగ్గర ఉన్న కస్తూర్బా బాలికల వసతి గృహాన్ని 8:50 నిమిషాలకు ఆకస్మికంగా తనిఖీ చేశారు.
Kabaddi | హైదరాబాద్ కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే కబడ్డీ పోటీలకు అండర్ 14 విభాగంలో బోయిన్పల్లి ప్రభుత్వ పాఠశాలకు చెందిన ఆరుగురు విద్యార్థినులు ఎంపికయ్యారు.
Kotagiri KGBV | నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో సోమవారం బాలమిత్ర ఫౌండేషన్ హైదరాబాద్ ఆధ్వర్యంలో విద్యార్థులకు దుప్పట్లు , ప్లేట్లను పంపిణీ చేశారు.
Osmania University | అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థినులు నిరసన తెలిపారు.
Telangana | కాంగ్రెస్ ప్రభుత్వంపై విద్యార్థినులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదని అమ్మాయిలు మండిపడుతున్నారు.
Food Poison | రాష్ట్రంలోని గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. తాజాగా నాగర్కర్నూల్ జిల్లా తెలకపల్లి మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ చోటు చే�
Nagarkurnool | ఓ స్కూల్ అసిస్టెంట్ టీచర్.. విద్యార్థినుల పట్ల నీచంగా ప్రవర్తించాడు. తనను చూసి నవ్వారని చెప్పి.. ఓ ముగ్గురు అమ్మాయిలను చెప్పుతో కొట్టి రాక్షసానందం పొందాడు.
నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలంలో ముగ్గురు అమ్మాయిల అదృశ్యం కలకలం (Students Missing) సృష్టించింది. కొండపల్లి శిరీష, మేడం వరలక్ష్మి, గడ్డం రవలిక నవీపేట్లోని ప్రభుత్వ బాలిక ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నారు.
Ashram school | ఆసిఫాబాద్ జిల్లాలోని వాంకిడి మండల కేంద్రంలో ఉన్న ఆశ్రమ పాఠశాలలో 60 మంది విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఫుడ్ పాయిజనింగ్ కారణంగా అమ్మాయిలు అస్వస్థతకు గురైనట్లు అధికారులు