Kodangal | సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్లో పదో తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు తిప్పలు తప్పడం లేదు. నియోజకవర్గం పరిధిలోని బొంరాస్పేట్కు వివిధ గ్రామాల నుంచి బస్సు�
Acid Attack: కర్నాటక ముగ్గురు అమ్మాయిలపై యాసిడ్ అటాక్ జరిగింది. దక్షిణ కన్నడ జిల్లాలోని కబడ పట్టణ సమీపంలోని ప్రభుత్వ ప్రీ వర్సిటీ కాలేజీలో ఆ దాడి జరిగింది. ఓ యువకుడి ఆ అమ్మాయిలపై యాసిడ్ చల్ల�
ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ ఓటేయాలని, లేకుంటే వ్యవస్థలన్నీ నిర్వీర్యం అవుతాయని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. నిజామాబాద్లో కొత్తగా ఓటు హక్కు పొందిన విద్యార్థినులతో గురువారం ఆమె ముచ్చటించారు.
Nagarkurnool | అమ్రాబాద్ మండల పరిధిలోని మన్ననూరు గిరిజన బాలికల పాఠశాల వార్డెన్ సస్పెండ్ అయ్యారు. వార్డెన్ మంగమ్మను గిరిజన సంక్షేమ శాఖ అధికారి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
Girl Students Fight | కాలేజీ అమ్మాయిలు ఒకరి జుట్టు మరొకరు పట్టుకుని కొట్టుకున్నారు. ఒకరిని మరొకరు కిందకు తోసేందుకు ప్రయత్నించారు. (Girl Students Fight) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
నుంచి 12వ తరగతి చదువుతున్న బాలికలకు ఉచితంగా శానిటరీ ప్యాడ్స్ పంపిణీ చేసేలా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలంటూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు సోమవారం విచారించనున్నది.
బాలికలు ఉన్నత చదువులపై దృష్టి పెట్టి పైస్థాయికి ఎదగాలని లయన్స్ క్లబ్ సభ్యుడు నారాయణరెడ్డి పేర్కొన్నారు. మంగళవారం పూడూరు మండలం మన్నెగూడ జడ్పీ ఉన్నత పాఠశాలలోని 10 మంది విద్యార్థినులకు సైకిళ్లను ఉచితంగ�
సమాజంలో మహిళలు, పురుషులు ఇద్దరు సమానమే.. మహిళలపై వివక్ష చూ పొద్దని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే మదన్రెడ్డి అన్నారు.
కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాల్లోని(కేజీబీవీ) బాలికల కోసం రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త నిర్ణయం తీసుకున్నది. విద్యార్థినులకు గతంలో 15 రకాల వస్తువులతో కూడిన హెల్త్కిట్లు ఇస్తుండగా.. ఇక నుంచి వాటికి బదులు
Nizam College | నిజాం కాలేజీకి అనుబంధంగా నూతనంగా నిర్మించిన హాస్టల్ను పీజీ విద్యార్థులకు కేటాయించిన సంగతి తెలిసిందే. ఈ హాస్టల్ను తమకే కేటాయించాలని యూజీ విద్యార్థులు ఆందోళనకు
ఈ సంఘటనపై కేసు నమోదు చేసి ఆ ఉద్యోగిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న మొబైల్ ఫోన్ను ఫోరెన్సిక్ విశ్లేషణ కోసం పంపినట్లు చెప్పారు.