సమాజంలో మహిళలు, పురుషులు ఇద్దరు సమానమే.. మహిళలపై వివక్ష చూ పొద్దని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే మదన్రెడ్డి అన్నారు.
కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాల్లోని(కేజీబీవీ) బాలికల కోసం రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త నిర్ణయం తీసుకున్నది. విద్యార్థినులకు గతంలో 15 రకాల వస్తువులతో కూడిన హెల్త్కిట్లు ఇస్తుండగా.. ఇక నుంచి వాటికి బదులు
Nizam College | నిజాం కాలేజీకి అనుబంధంగా నూతనంగా నిర్మించిన హాస్టల్ను పీజీ విద్యార్థులకు కేటాయించిన సంగతి తెలిసిందే. ఈ హాస్టల్ను తమకే కేటాయించాలని యూజీ విద్యార్థులు ఆందోళనకు
ఈ సంఘటనపై కేసు నమోదు చేసి ఆ ఉద్యోగిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న మొబైల్ ఫోన్ను ఫోరెన్సిక్ విశ్లేషణ కోసం పంపినట్లు చెప్పారు.
Harjot Kaur Bhamra | బీహార్కు చెందిన ఓ ఐఏఎస్ ఆఫీసర్ హర్జోత్ కౌర్ భమ్రా సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం శానిటరీ ప్యాడ్స్తో పాటు కండోమ్స్ కూడా ఇస్తుందని భమ్రా చేసిన వ్యాఖ్యలు వివాదస్పదంగా మారాయి. ఆడ
సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథ్స్ (స్టెమ్) అంశాల్లో బాలికలు నైపుణ్యం పెంచుకోవాలని, ఇవే వారికి ఉజ్వల భవిష్యత్తును అందిస్తాయని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. ఆదివారం హైదరాబాద్�
తిరువనంతపురం : దేశ వ్యాప్తంగా నిన్న మెడికల్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ నీట్-2022 నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే కేరళలోని ఓ ఎగ్జామ్ సెంటర్లో విద్యార్థినుల పట్ల అక్కడున్న సిబ్బంది అనుచితంగా ప్రవర�
హైదరాబాద్ : తెలంగాణ ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. అయితే ఇంటర్ ఫలితాల్లో బాలికలదే హవా. ఫస్టియర్లో 2,33,210 మంది పరీక్షక�
BC Residential | పటాన్చెరు బీసీ గురుకుల పాఠశాలలో 25 మంది విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. బాలికలకు వాంతులు, విరేచనాలు కావడంతో టీచర్లు ఆందోళనకు గురయ్యారు. వీరిలో ముగ్గురికి తీవ్ర అస్వస్�
కాబూల్: ఆఫ్ఘనిస్థాన్లో బాలికలకు సంఘీభావంగా బాలురు కూడా స్కూళ్లకు వెళ్లడం లేదు. వారు కూడా ఇంటి వద్దనే ఉంటున్నారు. తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తాలిబన్, ఒకటి నుంచి 12వ తరగతి చదివే బాలురకు శనివార