వైద్యుల నిర్లక్ష్యంతోనే ఓ బాలిక మృతిచెందిన సంఘటన హయత్నగర్ డివిజన్ పరిధిలో శనివారం వెలుగుచూసింది. మృతురాలి కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...
‘బిడ్డా పదో తరగతి ఫలితాలు వచ్చినయ్. నువ్వు చెప్పినట్టే మంచి మార్కులు తెచ్చుకున్నవ్. నువ్వే స్కూల్ ఫస్ట్ అచ్చినవట. మీ సార్లు చెప్పిన్రు. ఇప్పుడు నువ్వే లేకపోతివి కదా తల్లీ’ అంటూ పదో తగరతి విద్యార్థి న�
నాలుగేళ్ళ పాపకు నూరేళ్లు నిండాయి. బాత్రూమ్ లో జారిపడి అపస్మారకస్థితిలోకి వెళ్లి..చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది. నిస్తేజంగా పడిన కుమార్తెను గుండెలకు హత్తుకుని లే బిడ్డా..లే అంటూ ఆ తల్లి గుండెలవిసేల
Cellphone charging | తడి చేతులతో సెల్ఫోన్ చార్జింగ్(Cellphone charging )పెడుతూ విద్యుత్ షాక్కు (Electric shock) గురై బాలిక మృతి (Girl dies)చెందింది. ఈ విషాదకర సంఘటన ఖమ్మం జిల్లా చింతకాని మండలం మత్కేపల్లి నామవరం గ్రామంలో శుక్రవారం చోటు చేసుక�
Nirmal | నిర్మల్ జిల్లాలోని తాటిగూడ గ్రామంలో విషాదం నెలకొంది. వీధి కుక్కల దాడిలో గాయపడిన ఓ నాలుగేండ్ల చిన్నారి చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది.
POCSO Case: 24 ఏళ్ల యువకుడి వేధించడం వల్ల పదవ తరగతి చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్నది. ఎలుకలకు పెట్టే విషం తిని ఆమె ఆస్పత్రి పాలైంది. చికిత్స పొందుతూ ఆమె మృతిచెందింది. ఆ కేసులో అన్వర్
Sabarimala temple | కేరళ (Kerala)లోని ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమల ఆలయం ( Sabarimala Temple) వద్ద అపశృతి చోటుచేసుకుంది. దర్శనం కోసం క్యూలైన్లో వేచివున్న తమిళనాడు (Tamil Nadu) రాష్ట్రానికి చెందిన ఓ 11 ఏళ్ల బాలిక ఒక్కసారిగా కుప్పకూలి ప్రాణాలు క
spirit | బాలికకు తాగునీరు బదులు స్పిరిట్ (spirit) బాటిల్ ఇచ్చారు. స్పిరిట్ తాగిన ఆమె తీవ్ర అస్వస్థతకు గురై మరణించింది. తమిళనాడులోని మదురై ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ సంఘటన జరిగింది.
హైదరాబాద్ : ఇంటి ముందు ఆడుకుంటున్న ఓ పసిబిడ్డపై నుంచి కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో చిన్నారి మృతి చెందింది. ఈ విషాద ఘటన సనత్నగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని జింకలవాడ బస్తీలో ఆదివారం మధ్య