జిల్లా ప్రభుత్వ దవాఖానలో ఆపరేషన్ నిర్వహణ అనంతరం మృతిచెందిన ఎర్రవల్లి గ్రామానికి చెందిన మైనర్ ఇందు మృతి వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే జరిగిందని ఆరోపిస్తూ బాలిక కుటుంబ సభ్యులు, మద్దతుదారులు శనివారం చ�
ఆదిలాబాద్ జిల్లా సొనాల మండలంలోని లేండిగూడ గ్రామానికి చెందిన మడావి శ్రీదేవి(14) వడదెబ్బతో మంగళవారం మృతి చెందింది. గ్రామస్తులు, కుటుంబీకులు వివరాల ప్రకారం..
ఆనందోత్సహాలతో జరిగే వేడుగల్లో విషాదం ఆలముకుంది. గృహ ప్రవేశ వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసిన ఇంటి డెకరేషన్ లైట్ల విద్యుత్తు తీగలు తాకి ఏడేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. పోలీసుల కథనం ప్రకారం.. సనత్ నగ�
కడుపు నొప్పి బాధతో చికిత్స కోసం దవాఖానకు వస్తే వైద్యం వికటించి బాలిక మృతి చెందిన ఘటన ఆదివారం పెబ్బేరులో చోటు చేసుకున్నది. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. వీపనగండ్ల మండలం గోవర్ధనగిరి గ్రామా�
వైద్యుల నిర్లక్ష్యంతోనే ఓ బాలిక మృతిచెందిన సంఘటన హయత్నగర్ డివిజన్ పరిధిలో శనివారం వెలుగుచూసింది. మృతురాలి కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...
‘బిడ్డా పదో తరగతి ఫలితాలు వచ్చినయ్. నువ్వు చెప్పినట్టే మంచి మార్కులు తెచ్చుకున్నవ్. నువ్వే స్కూల్ ఫస్ట్ అచ్చినవట. మీ సార్లు చెప్పిన్రు. ఇప్పుడు నువ్వే లేకపోతివి కదా తల్లీ’ అంటూ పదో తగరతి విద్యార్థి న�
నాలుగేళ్ళ పాపకు నూరేళ్లు నిండాయి. బాత్రూమ్ లో జారిపడి అపస్మారకస్థితిలోకి వెళ్లి..చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది. నిస్తేజంగా పడిన కుమార్తెను గుండెలకు హత్తుకుని లే బిడ్డా..లే అంటూ ఆ తల్లి గుండెలవిసేల
Cellphone charging | తడి చేతులతో సెల్ఫోన్ చార్జింగ్(Cellphone charging )పెడుతూ విద్యుత్ షాక్కు (Electric shock) గురై బాలిక మృతి (Girl dies)చెందింది. ఈ విషాదకర సంఘటన ఖమ్మం జిల్లా చింతకాని మండలం మత్కేపల్లి నామవరం గ్రామంలో శుక్రవారం చోటు చేసుక�
Nirmal | నిర్మల్ జిల్లాలోని తాటిగూడ గ్రామంలో విషాదం నెలకొంది. వీధి కుక్కల దాడిలో గాయపడిన ఓ నాలుగేండ్ల చిన్నారి చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది.
POCSO Case: 24 ఏళ్ల యువకుడి వేధించడం వల్ల పదవ తరగతి చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్నది. ఎలుకలకు పెట్టే విషం తిని ఆమె ఆస్పత్రి పాలైంది. చికిత్స పొందుతూ ఆమె మృతిచెందింది. ఆ కేసులో అన్వర్