దుబాయ్కు చెందిన 11 ఏండ్ల బాలిక లీనా రఫీక్ కంటి వ్యాధులను పసిగట్టే ఏఐ ఆధారిత యాప్ను అభివృద్ధి చేసింది. తన లింక్డిన్ పోస్ట్లో ఈ వివరాలు అందించగా ఆ పోస్ట్ (Viral Post )ప్రస్తుతం తెగ వైరలవుతోంది.
అమ్రాబాద్ మండలం మన్ననూర్ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో ఇటీవల 7వ తరగతి విద్యార్థినీ నిఖిత ఆత్మహత్య చేసుకోవడంతో మిగితా విద్యార్థులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఆడుకుంటూ బయటకు వెళ్లి అదృశ్యమైన నాలుగు సంవత్సరాల చిన్నారిని అరగంట లోపు పోలీసులు గుర్తించి తల్లిదండ్రులకు క్షేమంగా అప్పగించారు. ఈ సంఘటన ఎల్బీనగర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ అంజిరెడ్డ�
దేవనంద(17).. కేరళకు చెందిన 12వ తరగతి విద్యార్థిని. వయసు చిన్నదైనా పెద్ద నిర్ణయం తీసుకుంది. కాలేయ వ్యాధితో బాధ పడుతున్న తండ్రిని బతికించుకోవడానికి తన కాలేయంలో కొంత భాగాన్ని దానమిచ్చింది.
మాటలతో నమ్మించి.. మోసం చేశారు. బర్త్డే పార్టీ పేరుతో ఓ బాలికపై ఆరుగురు యువకులు (మైనర్లు) సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన ఛత్రినాక పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలిలా
బాలిక మృతదేహాన్ని కుటుంబ సభ్యులు ఇంటికి తీసుకెళ్లారు. అంత్యక్రియల కోసం ఏర్పాట్లు చేస్తుండగా బాలిక శరీరంపై రంధ్రాలు కనిపించాయి. వాటి లోపల ప్లాస్టిక్ కవర్లు ఉన్నట్లు గుర్తించారు.
దక్షిణాఫ్రికాలో ఇటీవల జరిగిన టీ-20 మహిళల ప్రపంచ కప్ పోటీల్లో సత్తా చాటింది భద్రాచలం పట్టణానికి చెందిన యువతి గొంగడి త్రిష. దీంతో ఈమెను పలువురు పట్టణ ప్రముఖులు అభినందిస్తున్నారు. నెహ్రూకప్ క్రికెట్ టోర�
బాలిక చాలా రోజులుగా స్కూల్కు రావడం లేదు. స్కూల్ టీచర్లు ఆరా తీయగా ఆమెకు పెళ్లి చేసినట్లు తెలిసింది. దీంతో స్కూల్ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు.
బాలిక కిడ్నాప్ వ్యవహారం కలకలం రేపింది. శుక్రవారం కిరాణా షాపునకు వెళ్లిన బాలిక కిడ్నాప్ కావడం కొద్దిసేపటి తర్వాత తప్పించుకుని ఇంటికి రావడం చర్చనీయశంగా మారింది. వివరాల్లోకి వెళ్తే.. కరీమాబాద్ కాశీకుం�
శాస్త్రీయ నృత్యం.. ప్రతి కదలిక ఒక సందేశాన్ని అందజేస్తుంది. ప్రదర్శకుల శరీరాల ద్వారా ప్రేక్షకులకు కథను చెబుతుంది. సున్నితమైన కాళ్లపై పక్షిలా తేలికగా కదులుతూ నాట్యం చేస్తుంటారు కళాకారులు అవునా? అయితే గరిడ
Karnataka | మైనర్ బాలికతో మాట్లాడుతున్నాడని ముస్లిం యువకుడిపై దాడి చేసిన ఘటన కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలో చోటుచేసుకున్నది. హఫీద్ అనే యువకుడికి సామాజిక మాధ్యమైన ఇన్స్టాగ్రామ్లో
ఖమ్మం నగరానికి చెందిన ఓ బాలిక నేషనల్ లెవల్ డ్యాన్స్ ఫెస్టివల్లో సత్తా చాటింది. బహమతులూ గెలుచుకుంది. ఆ బాలికే.. మమత డెంటల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జీ.వెంకటేశ్వరరావు కుమార్తె మాన్వి. తెలంగాణ ప్ర�