Gig Workers | కనీస వేతనాలు, ఆరోగ్య ప్రయోజనాలు, వృత్తిపరమైన భద్రతా చర్యలు, సామాజిక భద్రత వర్తింపుతోసహా గిగ్, ఆన్లైన్ ప్లాట్ఫామ్ కార్మికులకు ముఖ్యమైన రక్షణలను కల్పించడానికి ఉద్దేశించిన నాలుగు కార్మిక స్మృత�
మెరుగైన వేతనాలు, పని పరిస్థితులను డిమాండు చేస్తూ దేశవ్యాప్తంగా బుధవారం గిగ్ వర్కర్లు సమ్మె చేపట్టారు. దీంతో నూతన సంవత్సర వేడుకల వేళ స్విగ్గీ, జొమాటో, బ్లింకిట్, జెప్టో, అమెజాన్, ఫ్లిప్కార్ట్ తదితర సే
జొమాటో, స్విగ్గీ, బ్లింకిట్, జెప్టో, అమెజాన్, ఫ్లిప్కార్ట్కు చెందిన గిగ్ వర్కర్లు డిసెంబర్ 31న దేశవ్యాప్తంగా సమ్మె తలపెట్టడంతో దేశంలో నూతన సంవత్సర వేడుకలకు భారీ అవరోధం ఏర్పడే అవకాశం ఉంది. రిటైల్ మా�
ఉద్యోగ, సామాజిక భద్రత కల్పించాలంటూ దేశవ్యాప్తంగా గిగ్వర్కర్లు గురువారం సమ్మెకు దిగారు. దీంతో ఈకామర్స్, ఆన్లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్లైన అమెజాన్, ఫ్లిప్కార్ట్, జెప్టో, బ్లింకిట్, స్విగ్గీ, ద
రాష్ట్ర ప్రభుత్వం తీసుకువస్తున్న గిగ్ కార్మికుల సంరక్షణ చట్టాన్ని అధ్యయనం చేసి.. తగిన సూచనలు చే యాలని కార్మిక, ఉపాధికల్పనశాఖ మంత్రి జీ వివేక్ కోరారు.
ఎన్నికలు ఏవైనా ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపడం కాంగ్రెస్ పార్టీకి అలవాటుగా మారింది. ఎన్నికలప్పుడు ఇచ్చిన 420 హామీల్లో ఒక్క మహిళలకు ఉచిత బస్సు తప్ప ఏదీ అమలుచేయని ఆ పార్టీ.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రాగానే గి�
గిగ్ వర్కర్లకు వెల్ఫేర్బోర్డు ఏర్పాటుచేస్తామని, బీమాతో కూడిన సామాజిక భద్రత కల్పిస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన కాంగ్రెస్.. గద్దెనెక్కిన తరువాత వారికి తీరని ద్రోహం చేస్తున్నదని బీఆర్ఎస్ వర్కి�
KTR | ‘గిగ్ వర్కర్స్’కు కాంగ్రెస్ తీరని ద్రోహం చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. అభయహస్తం డిక్లరేషన్లో గిగ్, ప్లాట్ఫారమ్ కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే రేవంత్ సర్కార్ అమలు �
KTR | కేవలం 20 నెలల్లోనే అన్ని వర్గాలను వంచించిన దగాకోరు రేవంత్ సర్కార్.. ప్రైవేట్ రంగంలోని డ్రైవర్లను సైతం నట్టేట ముంచింది అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు.
కేంద్ర ప్రభుత్వం రానున్న మూడేండ్లలో దేశవ్యాప్తంగా అన్ని జిల్లా దవాఖానల్లో డేకేర్ క్యాన్సర్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నది. వీటిలో 200 సెంటర్లను వచ్చే ఆర్థిక సంవత్సంరలోనే ఏర్పాటు చేయనున్నట్టు ఆర్థిక మం�
క్యాబ్ డ్రైవర్లు, ఫుడ్ డెలివరీ బాయ్స్, ఆటో డ్రైవర్ల కోసం రూ.5 లక్షల ప్రమాద బీమా తీసుకొస్తామని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా రూ.10 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తామని హామీ ఇచ్చారు.