హైదరాబాద్ నగర ప్రజలకు వర్షాకాలంలో ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ముందస్తు ప్రణాళికతో పకడ్బందీ చర్యలు తీసుకోవాలని జిల్లా ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ బల్దియా ఉన్నతాధికారులకు సూచించారు.
Manholes | గ్రేటర్లోని(GHMC) రహదారులు, ఇతర ప్రాంతాల్లో ఉన్న మ్యాన్హోల్స్ (Manholes) తెరిస్తే క్రిమినల్ కేసు నమోదు చేస్తామని జలమండలి ఎండీ సుదర్శన్రెడ్డి (Jalmandali MD) హెచ్చరించారు.
‘గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని ప్రశాంత్హిల్స్లో సర్వే నంబర్ 66/2లో ప్లాట్ నంబర్ 178/పార్ట్లో జీ+4 అంతస్తులకు అనుమతి తీసుకొని ఏడు అంతస్తుల నిర్మాణం చేపట్టారు. సెడ్బ్యాక్ ఉల్లంఘన భారీగా జరిగింది.
గ్రేటర్లో పచ్చదనం పెంపుపై కాంగ్రెస్ సర్కారు శీతకన్ను వేసింది. కంటితుడుపు చర్యగా ఈ ఏడాది జీహెచ్ఎంసీ పరిధిలో కేవలం 30.81 లక్షల మొక్కలతో ముగించాలని ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ మేరకు కూకట్పల్లి, ఎల్బీనగర�
వర్షాకాలం నేపథ్యంలో వరదలతో లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా, ఎలాంటి ప్రమాదాలు జరుగకుండా.. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుం డా వరద నివారణకు ఎప్పటికప్పుడు చర్య లు తీసుకునేందుకు మాన్సూన్ ఎమర
తెలంగాణ రాష్ట్రం వచ్చిన ప్రారంభంలోనే గత బీఆర్ఎస్ సర్కారు విద్యుత్ పరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా పటిష్టమైన కార్యాచరణతో ముందుకెళ్లింది. ఫలితంగా పదేండ్లుగా రాష్ట్రంలో విద్యుత్ కోతలు, అంతరాయాలు అనే �
వర్షాకాలంలో ప్రమాదాల నివారణ, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సహాయ చర్యలపై జీహెచ్ఎంసీ ఈవీడీఎం విభాగం శిక్షణ కార్యక్రమం నిర్వహించింది. నాగోల్ ఫతుల్లాగూడలోని ట్రైనింగ్ సెంటర్లో ఈ అవగాహన కార్యక్రమాన్ని ని�
హైదరాబాద్లో పది నిమిషాల పాటు వర్షం కురిస్తే చాలు..రోడ్లన్నీ జలమయమవుతున్నాయి. ఎక్కడికక్కడే ట్రాఫిక్ రద్దీ ఏర్పడుతున్నది. మే నెలలో కురిసిన ఆకస్మిక వర్షాలతోనైనా మేల్కొని జూన్ నాటికి జీహెచ్ఎంసీ, ట్రాఫ�
కేబీఆర్ పార్కుకు మరిన్ని హంగులను సమకూర్చేందుకు చర్యలు వేగవంతం చేసినట్లు జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్ (యూబీడీ) డాక్టర్ సునంద తెలిపారు. డిప్యూటీ డైరెక్టర్ బాలయ్య, ఇంజినీర్ మణిపాల్తో కలిసి గురువారం జీ�
లోకసభ ఎన్నికల కోడ్ గురువారంతో ముగియనున్నది. దీంతో శుక్రవారం నుంచి అభివృద్ధి పనులకు లైన్ క్లియర్ కానున్నది. షెడ్యూల్ విడుదలై ప్రవర్తనా నియమావళి అమల్లోకి రావడంతో జీహెచ్ఎంసీలో అభివృద్ధికి సంబంధించ�
లోక్ సభ ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ సజావుగా పారదర్శకంగా నిర్వహించేందుకు జీహెచ్ఎంసీ పకడ్బందీ చర్యలు చేపడుతున్నది. ఈ నెల 4న జరిగే హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంట్ ఎన్నికలతో పాటు కంటోన
పరేడ్గ్రౌండ్లో రాష్ట్ర అవతరణ దినోత్సవ ఏర్పాట్లను జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి బుధవారం పరిశీలించారు. సభా ప్రాంగణంలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా కార్యక్రమం సజావుగా సాగేందుకు అన్ని శాఖల అధిక