జీహెచ్ఎంసీలో స్టాండింగ్ కమిటీ సమావేశాలకు మంగళం పాడారు. ప్రతి వారంలో బుధవారం మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన అన్ని పార్టీలకు సంబంధించిన సభ్యులు, కమిషనర్, అదనపు కమిషనర్లు, జోనల్ కమిషనర్లు,
సికింద్రాబాద్ కంటోన్మెంట్లోని సివిల్ ప్రాంతాలు త్వరలో మున్సిపాలిటీల్లో విలీనం కానున్నాయి. ఈ ప్రక్రియను త్వరగా పూర్తిచేయాలని రక్షణశాఖ కార్యదర్శి ఏ గిరిధర్ రాష్ట్ర అధికారులకు సూచించారు.
జీహెచ్ఎంసీలో అంతర్గత బదిలీలకు బ్రేక్లు పడ్డాయా? జాబితా సిద్ధమైన ఇప్పట్లో ట్రాన్స్ఫర్స్ ఉండవా? కమిషనర్ మార్పుతో మరిన్ని నెలలు బదిలీల జోలికి వెళ్లరా? అంటే ఉద్యోగ వర్గాల నుంచి అవుననే సమాధానం వస్తున్�
‘మార్పు’ అంటే రాష్ట్రంలో రెండు నెలలకోసారి ఐఏఎస్ల పోస్టింగ్ల మార్పు అన్నట్టుగా మారింది. ఓచోట కుదురుకోకముందే మరోచోటుకు బదిలీ అవుతుండడంతో అక్కడైనా సరిగా ఉంటామో? లేదోనని సదరు ఉన్నతాధికారులు పాలనపై దృష్�
డబుల్ బెడ్రూం ఇండ్లు పంపిణీ చేయడంతో పాటు మౌలిక సదుపాయాలు కల్పించాలని లబ్ధిదారులు డిమాండ్ చేశారు. సోమవా రం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. గ్రేటర్ నలుమూలల నుంచి లబ్ధిదారులు భా�
రాష్ట్రంలో భారీగా ఐఏఎస్ల బదిలీలు జరిగాయి. ఒకేసారి 44 మంది అధికారులను ప్రభుత్వం ట్రాన్స్ఫర్ చేసింది. ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శిగా సుల్తానియాను నియమించింది. ఆయనకు ప్రణాళికశాఖ ముఖ్యకార్యదర్శిగా అదనపు �
అగ్నిప్రమాదాల నివారణలో ప్రతి ఒక్కరినీ భాగస్వామ్యం చేసే దిశగా ప్రత్యేక క్యాంపెయిన్కు జీహెచ్ఎంసీ ఈవీడీఎం విభాగం శ్రీకారం చుట్టింది. విద్యాసంస్థలు, దవాఖానలు, వాణిజ్య సంస్థ నిర్వాహకులతో కలిసి ‘అగ్ని ప్�
ఈ నెల 21న జరిగే క్యాబినెట్ భేటీలో పారిశుద్ధ్య కార్మికుల సమస్యలు పరిష్కరించి, ఉద్యోగులకు పర్మినెంట్ జీతభత్యాలు, భరోసా విషయంలో స్పష్టత ఇవ్వాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మా�
స్వచ్ఛ హైదరాబాద్లో ‘కార్పొరేట్' సంస్థలను భాగస్వామ్యం చేయాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. ప్రధానంగా పారిశుద్ధ్య నిర్వహణలో భాగంగా వందకు వంద శాతం ఇంటింటికీ చెత్త సేకరణే లక్ష్యంగా పెట్టుకున్నది.
భారీ వర్షాల నేపథ్యంలో జీహెచ్ఎంసీ, పోలీస్, వాటర్వర్క్స్, విద్యుత్, డీఆర్ఎఫ్ బృందాలు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. విధి నిర్వహణలో
జీహెచ్ఎంసీ పనుల్లో ఏ మేర నాణ్యత ఉందో నిగ్గు తేల్చేందుకు ఏజెన్సీలతో తనిఖీలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మేరకు థర్డ్ పార్టీలుగా ప్రముఖ ఇంజినీరింగ్ కాలేజీలు, యూనివర్సిటీలు, రీసెర్చి అండ్ డెవలప్మెం
చెరువుల వద్ద ఎఫ్టీఎల్ బౌండరీల ఏర్పాటుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. వర్షాకాలం సమీపిస్తున్నందున ముందస్తుగా ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండేలా జాగ్రత్తలు చేపట్టారు. చెరువుల వద్ద ఎఫ్టీఎల్ బౌండర
YS Jagan residece | ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాసంలో ఆక్రమణలను అధికారులు కూల్చివేస్తున్నారు. హైదరాబాద్లోని లోటస్పాండ్లో జగన్�