జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని కృష్ణకాంత్ పార్కులో జీహెచ్ఎంసీ కార్మికులు, ఉద్యోగులు, పొదుపు సంఘాల సభ్యులకు ఏర్పాటు చేసిన ప్రత్యేక వైద్య శిబిరాన్ని మేయర్ గద్వాల్ విజయలక్ష్మితో కలిసి హైదరాబాద్ జిల
KTR | ఈ రాష్ట్రంలో పని చేసే కార్మికుల అభివృద్ధి కోసం నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో కృషి చేశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ తెలిపారు.
గ్రేటర్లో భవన నిర్మాణ వ్యర్థాలను సేకరించి డంప్ చేస్తున్న వాహనాల నుంచి రాంకీ ఏజెన్సీ వసూలు చేస్తున్న అదనపు చార్జీలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ సోమవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం ఎదుట కార్�
గ్రేటర్లో ఇంటింటి చెత్త సేకరణ, జీవీపీ పాయింట్లు (తరచూ చెత్త వేసే ప్రాంతాల) ఎత్తివేతలో అలసత్వం ప్రదర్శిస్తున్న అధికారులపై కమిషనర్ ఆమ్రపాలి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
సచివాలయానికి కూతవేటు దూరంలో ఉన్న తెలుగు తల్లి ఫ్లై ఓవర్పై శుక్రవారం ఉదయం 11 గంటలకు ఇరువైపులా వాహనాల రద్దీ ఉండగానే ప్రమాదకరంగా జీహెచ్ఎంసీ కార్మికులతో ఫ్లైవోవర్ను శుభ్రం చేయించారు.
లష్కర్ జాతరకు వేళయింది. అమ్మలగన్న మాయమ్మ.. భక్తుల కొంగుబంగారం... ఉజ్జయిని మహంకాళి ఆలయం సర్వాంగ సుందరంగా ముస్తాబయింది. ఆదివారం అమ్మవారి బోనాలు, సోమవారం రంగం కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
దేశంలో ప్రతియేటా 14 లక్షల క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయని, అందులో 8 లక్షల వర కు మరణాలు వెలుగు చూస్తున్నాయని కిమ్స్ దవాఖాన ఎండీ డాక్టర్ భాస్కర్రావు అన్నారు.
దేశంలో ప్రతియేటా 14లక్షల క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయని, అందులో 8 లక్షల వరకు మరణాలు వెలుగు చూస్తున్నాయని కిమ్స్ ఎండీ డాక్టర్ భాస్కర్రావు అన్నారు.
బంజారాహిల్స్ : తన ఇంటిముందు జీహెచ్ఎంసీకి చెందిన ఫుట్పాత్ను కబ్జాచేసి రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ నిర్మించిన అక్రమ నిర్మాణాలను జీహెచ్ఎంసీ టౌన్ప్లానింగ్ సిబ్బంది మంగళవారం కూల్చేశారు. జూబ్లీహిల
ఎల్బీనగర్ : జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్, ప్రాజెక్ట్ వింగ్, జలమండలి అధికారులు సమన్వయంతో అభివృద్ధి పనులను యుద్ద ప్రాతిపదికన ముందుకు తీసుకు వెళ్లాలని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ ఛైర్మన్ దేవిరెడ్డి స
మారేడ్పల్లి : స్వచ్చ హైదరాబాద్ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడడంతో పాటు, నగర అభివృద్ధిలో రాజీపడకుండా ముందుకు సాగుతున్నామని రాష్ట్ర పశుసంవర్థక, మత�
Hyderabad | నగరంలోని అంబర్పేటలో అమానుషం చోటు చేసుకుంది. అంబర్పేట పోలీసు స్టేషన్కు సమీపంలో ఉన్న చెత్త కుండీలో అప్పుడే పుట్టిన శిశువును గుర్తు తెలియని వ్యక్తులు కవర్లో చుట్టి వదిలేసి వెళ్లిపోయ
అమీర్పేట్ : పారిశుద్ధ్య నిర్వహణలో జీహెచ్ఎంసీ కార్మికుల సేవలు మరువలేనివని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం సికింద్రాబాద్ జోన్ పారిశుద్ధ్య కార్మికులకు 15 రకాల కొవిడ్ ర�