విపత్కర పరిస్థితుల్లోనూ వీరోచిత సేవలు కరోనా వ్యాప్తి చెందకుండా నిరంతర శ్రమ ప్రజారోగ్యమే ధ్యేయంగా.. పనే పరమావధిగా విధులు గ్రేటర్వ్యాప్తంగా నిత్యం విధుల్లో 18, 600 మంది ఫ్రంట్లైన్ వారియర్స్గా గుర్తింపు
ఇక మీదట ఉదయం ఐదు గంటలకే రోడ్లపై పారిశుధ్య కార్మికులు ఎండల తీవ్రత దృష్ట్యా సమయ వేళల్లో మార్పునకు జీహెచ్ఎంసీ నిర్ణయం వారు పనిచేస్తేనే సమాజం ముందుకు సాగుతుంది. వారి రెక్కల కష్టమే సమాజానికి మేలు కొలుపు. ఒక�
చెత్తను కాల్చవద్దని, మాకు చెబితే మేం తీసుకెళ్తామని చెప్పిన పారిశుధ్య కార్మికులపై ఓ వ్యక్తి దాడి చేశాడు. ఈ ఘటనలో పలువురు కార్మికులకు గాయాలయ్యాయి. ఈ సంఘటన కేపీహెచ్బీ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచే