MLA Madhavaram krishna Rao | కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సోమవారం ఓల్డ్ బోయిన్పల్లి డివిజన్లో అన్ని విభాగాల అధికారులు, డివిజన్ కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్తో కలిసి ఆయన అస్మత్ పేట బోయిన్ చెరువు సుందరీ�
ప్రముఖ సంఘ సంస్కర్త భాగ్యరెడ్డి వర్మ జయంతిని గురువారం ఖైరతాబాద్లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఎండీ అశోక్ రెడ్డి హాజరై భాగ్యరెడ్డి వర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించ�
జీహెచ్ఎంసీ ఎదుట బల్దియా కాంట్రాక్టర్లు మెరుపు ధర్నాకు దిగారు. గురువారం కార్యాలయం ప్రధాన ద్వారం వద్ద కాంట్రాక్టర్లంతా బైఠాయించి రూ. 1500 కోట్ల పెండింగ్ బకాయిలు చెల్లించాలంటూ నిరసన ప్రదర్శన చేపట్టారు.
రాజేంద్రనగర్ ఇంజినీరింగ్ విభాగంలో పనిచేసిన అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ వెంకోబ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) పోలీసులకు పట్టుబడ్డారు. వెంకోబ నెల క్రితమే రాజేంద్రనగర్లోని జీహెచ్ఎంసీ కార్యాలయం
Sanitation workers | భారీ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా పారిశుద్ధ్య కార్మికులు(Sanitation workers) తమకు దక్కాల్సిన న్యాయపరమైన హక్కుల కోసం జీహెచ్ఎంసీ కార్యాలయం(GHMC office ) ఎదుట ఆందోళన (Protest) చేపట్టారు. గత ప్రభుత్వంలో రూ.15 వేల వేతనం ఇస్తే..
Asaduddin Owaisi | హైదరాబాద్ నగరంతో పాటు శివారు ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలంటూ హైడ్రా కూల్చివేస్తున్నది. సినీ నటుడు నాగార్జునకు చెందిన మాదాపూర్లోని ఎన్ కన్వెన్షన్తో పాటు ప్రొ కబడ్డీ లీగ్ ఓనర్ అనుపమ, కావేరి �
జీహెచ్ఎంసీలో వివిధ విభాగాల్లో పనిచేసిన 12 మంది ఉద్యోగులకు ఉద్యోగ వయోపరిమితి పూర్తయిన నేపథ్యంలో జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో బుధవారం వారికి వీడ్కోలు సభను నిర్వహించి ఘనంగా సన్మానించారు.
జీహెచ్ఎంసీకి ఎర్లీబర్డ్ స్కీం కలిసొచ్చింది. ముందుస్తుగా ఆస్తిపన్ను చెల్లించి 5శాతం రాయితీ పొందాలంటూ ఏప్రిల్ 1 నుంచి 30వ తేదీ వరకు యాజమానులకు జీహెచ్ఎంసీ అవకాశం కల్పించింది.
Fire Breaks out at GHMC office | సికింద్రాబాద్లోని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో బుధవారం అగ్నిప్రమాదం జరిగింది. మూడో అంతస్తులోని పన్నుల విభాగంలో
ఖైరతాబాద్ : జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంపై దాడి చేసి పవిత్రమైన సభను ధ్వంసం చేసిన బీజేపీ కార్పొరేటర్లు, కార్య కర్తల చర్యలు హేయమైందని ఎమ్మెల్యే దానంనాగేందర్ అన్నారు. ఖైరతాబాద్లో కల్యాణలక్ష్మీ, షాదిము�
బీజేపీ అధిష్టానంపై రగిలిపోతున్న కార్పొరేటర్లు ఏడాది దాటినా ఫ్లోర్లీడర్ ఎంపిక ఊసెత్తని బీజేపీ అధిష్ఠానం అంతర్గత అసంతృప్తితోనే విధ్వంస కాండగా మారిన నిరసన వర్గాలుగా చీలిపోయి, పోటీపడి మరీ రణరంగం సృష్ట�
బంజారాహిల్స్ : జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో విధ్వంసం సృష్టించిన బీజేపీ కార్పొరేటర్ల మీద క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని వెంకటేశ్వరకాలనీ కార్పొరేటర్ మన్నె కవితారెడ్డి, సోమాజిగూడ కార్పొరేటర్ వనం
GHMC | రాష్ట్ర రాజధాని హైదరాబాద్లోని జీహెచ్ఎంసీ కార్యాలయంపై దాడికి పాల్పడిన 32 మంది బీజేపీ కార్పొరేటర్లపై సైఫాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. దాడి ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ పరిశీలన