జీహెచ్ఎంసీలో మీడియాపై ఆంక్షల కత్తి విధించేందుకు రంగం సిద్ధమైంది. ఎమర్జెన్సీ తరహా పాలనను తలపించే రీతిలో వాస్తవాలు ప్రజల్లోకి వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నది. గురువారం మేయర్ గద్వాల్ విజయల�
GHMC | మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన జరిగిన స్టాండింగ్ కమిటీ సమావేశం బాహాబాహీగా జరిగింది. స్టాండింగ్ కమిటీ సభ్యుల మధ్య జరిగిన వాడీవేడి చర్చలో ఎంఐఎం ఒత్తిడికి మేయర్ తలొగ్గారు.
జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, కమిషనర్ ఇలంబర్తిల మధ్య అంతర్గత కోల్డ్వార్ కొనసాగుతున్నది. హైదరాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్కు కమిషనర్పై మేయర్ ఇటీవల ఫిర్యాదు చేయడమే ఇ�
ప్రజా ప్రతినిధులుగా చలామణి అవుతూనే, జనాల్ని పీడించుకొని తినే రాబందులు ఇంకా నేటి సమాజంలో కొనసాగుతున్నారు. కొందరి అనాగరిక పోకడల వల్ల చిన్న, చిరు వ్యాపారులు జీవనం సాగించలేకపోతున్నారు.
ప్రజారోగ్యానికి తీవ్రమైన ముప్పును కలిగిస్తున్న వారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోమని, చట్టానికి ఎవరూ అతీతులు కాదని, సీజ్ చేసిన దుకాణదారులను రక్షించడం తగదని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి తనదైన శైల�
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేకు అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని హైదరాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ కోరారు. సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి,
బతుకమ్మ సందర్భంగా నిర్దేశిత సమయం దాటిన తర్వాత కూడా డీజే సౌండ్స్ ఉపయోగించిన ఘటనలో నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మితోపాటు మరో ఇద్దరు వ్యక్తులపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు.
గణేశ్ నిమజ్జనోత్సవం శాంతియుత వాతావరణంలో విజయవంతమయ్యేలా అన్నీ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని రవాణా శాఖ మంత్రి, హైదరాబాద్ ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ అన్నారు.
చదువుకున్న వాళ్లే రహదారులపై చెత్త వేస్తున్నారని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు. తరచూ చెత్త వేసే ప్రాంతాల(జీవీపీ)ను ఉదయం శుభ్రం చేసినా.. సాయంత్రం వరకు మళ్లీ వ్యర్థాలు పేరుకుపోతున్నాయన్�
జీహెచ్ఎంసీలో ప్రజావాణి కంటితుడుపు చర్యగా మారింది. దూర ప్రాంతాలు నుంచి వచ్చి..ఎంతో ఆశగా అపరిష్కృత సమస్యను మేయర్, కమిషనర్కు విన్నవిస్తే పరిష్కారం దొరుకుతుందని భావిస్తున్న అర్జీదారులకు నిరాశే ఎదురవుత�
జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన గురువారం స్థాయీ సంఘం సమావేశం జరగనున్నది. పార్లమెంట్ ఎన్నికల తర్వాత మళ్లీ స్టాండింగ్ కమిటీ సమావేశానికి అధికారులు ఏర్పాట్లు చేశారు.
కంటోన్మెంట్ వాసుల చిరకాల ఆకాంక్ష నెరవేరింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పోరాటం ఎట్టకేలకు ఫలించింది. కంటోన్మెంట్ బోర్డు పరిధిలోని సివిలియన్ ప్రాంతాలను బల్దియాలో విలీనం �