సెంబ్లీ ఎన్నికల కోడ్ కారణంగా ఐదు నెలల పాటు వాయిదాపడిన బల్దియాలోని అనేక అంశాలు వెంటనే ముందుకు తీసుకెళ్లేలా.. తగిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మ�
జీహెచ్ఎంసీ సర్వసభ సమావేశ అంశం చివరకు న్యాయస్థానానికి చేరింది. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా బల్దియా ప్రతి మూడు నెలలకోసారి కౌన్సిల్ సమావేశాన్ని కమిషనర్ నిర్వహించాల్సి ఉంటుంది. వాస్తవానికి గత ఏడా�
వార్డు కార్యాలయాలను ప్రజల్లోకి మరింతగా తీసుకుపోయేలా చర్యలు తీసుకోవాలని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీ రామారావు అధికారులను ఆదేశించారు. వార్డు కార్యాలయాలకు నగర పౌరుల నుంచి స్పందన క్రమంగా పెరుగుతున్నదని, ఈ �
జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సమావేశం బుధవారం మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన జరిగింది. ఈ స్టాండింగ్ కమిటీ సమావేశంలో 11 అంశాలకుగానూ 11 అంశాలకు సభ్యులు ఆమోదం తెలిపారు.
బోధించు.. సమీకరించు.. పోరాడు అని ప్రబోధించిన అంబేద్కర్ స్ఫూర్తితోనే సీఎం కేసీఆర్ నాయకత్వంలో ప్రత్యేక రాష్ర్టాన్ని సాధించుకున్నామని పురపాలక, ఐటీ శాఖల మంత్రి కే తారకరామారావు పేర్కొన్నారు.
జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశాన్ని ఈనెల 24న నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన జరుగనున్న ఐదవ కౌన్సిల్ సమావేశంలో ఇటీవల ఆమోదం తెలిపిన స్టాండింగ్ కమి�
ఎల్బీ స్టేడియంలో అట్టహాసంగా నిర్వహణ 16న సామూహిక జాతీయ గీతాలాపన పాఠశాలల్లో యాంటి డ్రగ్స్ ప్రతిజ్ఞ వజ్రోత్సవాల కమిటీ చైర్మన్ కే కేశవరావు హైదరాబాద్, ఆగస్టు 11 (నమస్తే తెలంగాణ): స్వతంత్ర భారత వజ్రోత్సవాల ము�
అత్యంత వేగంగా విశ్వనగరంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ మహానగరంలో ప్రజల అవసరాలకు అనుగుణంగా మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నామని రాష్ట్ర పశుసంవర్థక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శ�