సంగారెడ్డి జిల్లా ప్యారానగర్లో జీహెచ్ఎంసీ డంపింగ్ యార్డు ఏర్పాటు చేస్తుండటంతో భూముల రేట్లు పడిపోయాయని, తన ఇద్దరు ఆడబిడ్డల పెండ్లి ఎలా చేయాలని మనోవేదనకు గురై ఓ రైతు గుండె ఆగింది. వివరాల్లోకి వెళ్తే .. �
సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం ప్యారానగర్లో ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న డంపింగ్ యార్డును తక్షణమే నిలిపివేయాలని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి సోమవారం అసెంబ్లీలో ప్రస్తావించారు. అసెం
ప్యారానగర్ డంపింగ్యార్డు రద్దు చేయాలని 32రోజులుగా ఆందోళనలు చేస్తుంటే ప్రభుత్వానికి చెవులు వినిపిస్తలేవా.. కండ్లు కనిపిస్తలేవా..? మా బాధలు పట్టవా అని రైతు మహిళా సంఘాల సభ్యులు ధ్వజమెత్తారు.
ప్యారానగర్లో జీహెచ్ఎంసీ డంపుయార్డు ఏర్పాటుతో నర్సాపూర్ పట్టణానికి ఎక్కువగా ముప్పు పొంచి ఉందని మాజీ కౌన్సిలర్ రామచందర్ అన్నారు. డంపింగ్ యార్డుకు వ్యతిరేకంగా నర్సాపూర్లో చేపట్టిన రిలే నిరాహార ద
ప్యారానగర్లో జీహెచ్ఎంసీ డంపింగ్యార్డు పనులు వెంటనే ఆపాలని రైతు జేఏసీ నాయకులు చేస్తున్న రిలే నిరాహార దీక్షలు 30వ రోజుకు చేరుకున్నాయి. గుమ్మిడిదల, నల్లవల్లి, కొత్తపల్లి గ్రామాల్లో గురువారం రిలే నిరాహా�
ప్రజాభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోకుండా ప్రభుత్వం ఏకపక్షంగా జీహెచ్ఎంసీ డంపింగ్యార్డు ఏర్పాటు చేయడంపై పోరాటాలు కొనసాగిస్తామని, అవసరమైతే కోర్టును ఆశ్రయిస్తామని జేఏసీ నాయకులు తెలిపారు. డంపుయార్డుకు
ప్యారానగర్లో జీహెచ్ఎంసీ డంపింగ్యార్డుకు వ్యతిరేకంగా మెదక్ జిల్లా నర్సాపూర్లో రిలే నిరాహార దీక్ష కొనసాగుతున్నది. శనివారం నాటికి రిలే నిరాహార దీక్ష 13వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మా�
ప్యారానగర్లో జీహెచ్ఎంసీ డంపింగ్యార్డు ఏర్పాటును ప్రభుత్వం విరమించుకునే వరకు పోరాటాం ఆపమని జేఏసీ నాయకులు తేల్చిచెప్పారు. డంపింగ్యార్డు ఏర్పాటు పనులు ఆపాలంటూ గుమ్మడిదలలో రైతు, మహిళా జేఏసీ నాయకులు, �
డంపింగ్యార్డు ఏర్పాటు చేసి తమ ప్రాంతాన్ని కాలుష్యకారకంగా మార్చి బతుకులు నాశనం చేయవద్దని సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలంలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. ప్యారానగర్ అటవీ ప్రాంతంలో జీహెచ్ఎంసీ డంపింగ్�
సంగారెడ్డి జిల్లా నల్లవల్లి గ్రామపంచాయతీ పరిధిలోని ప్యారానగర్ అటవీ ప్రాంతంలో జీహెచ్ఎంసీ డంపింగ్యార్డు ఏర్పాటును నిరసిస్తూ పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగుతున్నాయి. గుమ్మడిదలలో రైతు జేఏసీ అధ్యక్షుడ�
సంగారెడ్డి జిల్లా నల్లవల్లి గ్రామపంచాయతీ పరిధిలోని ప్యారానగర్ అటవీ ప్రాంతంలో జీహెచ్ఎంసీ డంపింగ్ యార్డ్ ఏర్పాటును నిరసిస్తూ చేపట్టిన ఆందోళనలు కొనసాగుతున్నాయి. గుమ్మడిదలలో రైతు జేఏసీ అధ్యక్షుడు చ�
ప్యారానగర్ అటవీ ప్రాంతంలో జీహెచ్ఎంసీ డంపింగ్యార్డు ఏర్పాటు వ్యతిరేకిస్తూ చేస్తున్న ఆందోళనలు మంగళవారం మరింతగా ఉద్రిక్తంగా కొనసాగాయి. మంగళవారం నల్లవల్లి, కొత్తపల్లి, ప్యారానగర్ గ్రామస్తులు, రైతు జ�
సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం ప్యారానగర్లో ఏర్పాటు చేస్తున్న జీహెచ్ఎంసీ డంపింగ్ యార్డును ఐక్యంగా అడ్డుకుందామని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి పిలుపునిచ్చారు.